Sarkar Live

Hyderabad

Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం
State, Hyderabad

Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం

హైదరాబాద్ లో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు (Miss World 2025) ఘనంగా ప్రారంభమయ్యాయి. 120కిపైగా దేశాలకు చెందిన అందాల రాశులు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్‌ తరఫున మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ గీత ఆలాపనతో పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన చూసి అతిథులు మంత్రముగ్ధులయ్యారు.పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ప్రారంభోత్సవ ...
HYDRAA : గచ్చిబౌలిలో హైడ్రా యాక్షన్ ప్లాన్.. పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం
State, Hyderabad

HYDRAA : గచ్చిబౌలిలో హైడ్రా యాక్షన్ ప్లాన్.. పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం

హైదరాబాద్ : గచ్చిబౌలి( Gachibowli)లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు చేపట్టింది. సంధ్య కన్వెషన్​ సెంటర్​ మినీ హాల్​(Sandhya Conventions)ను హైడ్రా నేలమట్టం చేసింది. అక్రమంగా నిర్మించిన కొన్ని ఫుడ్​ కోర్టులను కూల్చివేస్తుంది. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఫిర్యాదులు అందిన తర్వాత, హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) మంగళవారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్స్‌లో కూల్చివేతలను నిర్వహించింది. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములు, ప్లాట్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా పేర్కొంది. లేఅవుట్లు, ఆస్తి మ్యాప్‌లను చెరిపివేసి, వారు లేఅవుట్ లో రోడ్లు, పార్కులను ఆక్రమించి అనేక నిర్మాణాలను నిర్మించారు. శ్రీధర్ రావు యాజమాన్యంలోని సంధ్య కన్వెన్షన్ మినీ హాల్‌తో పాటు, వంటగది, విశ్రాంతి గదులను హైడ్రా కూల్చివేసింది. అలాగే మెటల్ షీట...
Charlapally : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు..
Hyderabad, State

Charlapally : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు..

Hyderabad : చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal) ను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు పరిశీలించారు. శనివారం బలమైన ఈదురుగాలుతో కురిసిన భారీ వర్షాలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో రూఫ్ సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూ లిన విషయం తెలిసిందే.. దీంతో సీలింగ్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సహా రైల్వే అధికారులు చర్లపల్లి రైల్వే టెర్మనల్ కు చేరుకున్నారు. సీలింగ్ కూలిపోవడానికి తీవ్రమైన గాలి దుమారమే ప్రధాన కారణమని స్థానిక రైల్వే అధికారులు జీఎంకు వివరించారు. ఇక చర్లపల్లి స్టేషన్ లో గాలి దుమారానికి దెబ్బతిన్న ఇతర ప్రాంతాలను జీఎం అరుణ్ కుమార్ జైన్ (GM Arun Kumar Jain) పరిశీలించారు. అనంతరం జీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీలింగ్ ధ్వంసమైన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అంతేగాక ప్రయాణికుల భద్...
Rajiv Highway : నేషనల్ హైవేగా రాజీవ్ రహదారి?
State, Hyderabad

Rajiv Highway : నేషనల్ హైవేగా రాజీవ్ రహదారి?

కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు Adilabad News : తెలంగాణ నిత్యం వాహనాల రద్దీతో బిజీగా ఉండే హైదరాబాద్(Hyderabad)-కరీంనగర్ -మంచిర్యాల రాజీవ్ రహదారి ( Rajiv Highway ) ని జాతీయ రహదారిగా మార్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ రహదారిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్వాలిటీ లేకుండా పనులు చేయడంవల్ల ఈ రాజీవ్ రహదారి పూర్తిగా అధ్వానంగా మారిందని తెలిపారు.రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ మేరకు నితిన్ గడ్కరీ (Nitin Gadkari) హామీ కూడా ఇచ్చారని తెలిపారు. అయితే ఆ రోడ్డుకు సంబంధించి కొన్ని సమస్యలున్నాయని, ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బండి సంజయ్ అన్నారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవ...
హైదరాబాద్ కు చేరుకున్న మిస్ వరల్డ్ సుందరీమణులు – Miss World 2025
Hyderabad, State

హైదరాబాద్ కు చేరుకున్న మిస్ వరల్డ్ సుందరీమణులు – Miss World 2025

Miss World 2025 | హైదరాబాద్ లో జరుగనున్న మిస్- వరల్డ్ పోటీల్లో పాల్గొననున్న వివిధ దేశాల సుందరీమణులు ఒక్కక్కరుగా వస్తున్నారు.. ఈ మిస్ వరల్డ్ పోటీల కంటెస్టర్లు ఈనెల 6 వ తేదీ నుంచి హైదరాబాద్ (Hyderabad)కు చేరుకుంటారు.మిస్ బ్రెజిల్ జెస్సికా స్కేన్ద్రియుజ్య్ పెడ్రోసో (Ms.Jessica Scandiuzzi Pedroso (Brazil) శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు ఆదివారం ఉదయం చేరుకున్నారు. శంషాబాద్ కు చేరుకున్న మిస్ బ్రెజిల్ కు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. కాగా, ఇప్పటికే మిస్ వరల్డ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి, మిస్ కెనడా మిస్ ఎమ్మా డయన్నా క్యాథరీన్ మొర్రిసన్ లు ఇప్పటికే చేరుకున్నారు. ఇదిలా ఉండగా మిస్- వరల్డ్ (Miss World 2025) పోటీల్లో పాల్గొనేందుకు మిస్ కెనడా మిస్ ఎమ్మా డీనా కాథరిన్ మోరిసన్ ( Ms. Emma Deanna Cathryn Morrison,) నిన్ననే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ...
error: Content is protected !!