Sarkar Live

Hyderabad

Peace Talks | న‌క్స‌ల్ స‌మ‌స్య‌పై చ‌ర్చ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం!
Hyderabad, State

Peace Talks | న‌క్స‌ల్ స‌మ‌స్య‌పై చ‌ర్చ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Peace Talks on Naxals issues : తెలంగాణ మాజీ హోం మంత్రి కె.జానారెడ్డి (former Minister K Jana Reddy)తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy ) భేటీ అయ్యారు. జానారెడ్డిని ఆయ‌న నివాసంలో సీఎం సోమ‌వారం క‌లిశారు. రాష్ట్రంలోని నక్సలైట్ల సమస్య (naxals issues) పరిష్కారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆదివారం జరిగిన పీస్ టాక్స్ కమిటీ సమావేశం అనంతరం జానారెడ్డితో రేవంత్ భేటీ కావ‌డం ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. శాంతి చ‌ర్చ‌ల‌పై స‌మాలోచ‌న‌ కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల‌ని పీస్ టాక్స్ (Peace Talks Committee) క‌మిటీ స‌భ్యులు సీఎం రేవంత్‌ను కోరారు. కర్రెగుట్ట ప్రాంతంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar) నేపథ్యంలో తక్షణ సీజ్‌ఫైర్ ప్రకటించాలని కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్...
Heatwave : తెలంగాణలో ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
State, Hyderabad

Heatwave : తెలంగాణలో ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

Heatwave in Telangana : తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదరుగాలులతో కూడిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడగా ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందారు. అయితే ఇకపై వేసవి తీవ్ర ప్రతాపం (Heatwave) చూపించనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 3 రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ(Hyderabad Meteorological Department) అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వడగాల్పుల ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు (Heatwave ) వీస్తాయిని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేశారు. పగటి సమయంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలక...
Heat wave | భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ.. సర్కారు యాక్షన ప్లాన్ ఇదే..
State, Hyderabad

Heat wave | భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ.. సర్కారు యాక్షన ప్లాన్ ఇదే..

Heat wave : వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే వణికి పోతున్నారు. ఇక కరెంటు కోతలు విధిస్తుండడంతో ఉక్కపోత భరించలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో తాగునీటి సౌకర్యం, విద్యాసంస్థల్లో ప్రతి గంటకు ఒక తాగునీటి కోసం బెల్, రోజువారీ వేతన కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, షెల్టర్లు, వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వేడి ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలు, రాబోయే ఎండల వివరాలతో కూడిన బల్క్ SMS హెచ్చరికలను పంపిస్తోంది. జూన్ వరకు ఎండలు ఇలాగే కొనసాగుతాయనే అంచనాలతో ప్రజలు తీవ్రమైన వేడిని తట్టుకునేందుకు రెవెన్యూ (విపత్తు నిర్వహణ) విభాగం రూపొందించిన 'హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ 2025' (Heat wave action plan 2025) లో, ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీలకు కొన్ని సిఫార...
CM Revanth Japan tour | సీఎం రేవంత్ జ‌పాన్ పర్యటనలో కీలక పరిణామం..
State, Hyderabad

CM Revanth Japan tour | సీఎం రేవంత్ జ‌పాన్ పర్యటనలో కీలక పరిణామం..

CM Revanth Japan tour : జపాన్ రాజధాని టోక్యోలోని చారిత్రక ఇండియా హౌస్‌లో తెలంగాణ సీఎం ఎ.రేవంత్ రెడ్డి (Telangana Chief Minister A. Revanth Reddy) కి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ రైజింగ్ (Telangana Rising) పేరుతో రేవంత్‌ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతినిధి బృందం ప్రస్తుతం జపాన్ పర్యటనలో (Japan tour) ఉంది. ఈ సందర్భంగా జపాన్‌లో రేవంత్‌కు భారత రాయబారి శిభూ జార్జ్ స్వాగ‌తం ప‌లికారు. ఇండియా హౌస్‌లో ప్రత్యేక భోజ‌నాలు ఏర్పాటు చేశారు. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఈ డిప్లొమాటిక్ నివాసంలో జరిగిన ఈ వేడుక భారతదేశం, జపాన్ మధ్య పెరుగుతున్న సంబంధాలను ప్రతిబింబింగా నిలిచింది. CM Revanth Japan tour : పరస్పర సంబంధాలు బలపడే చర్చలు ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత రాజకీయ రంగంలోని ప్రముఖులు (Indian political leaders) హాజరయ్యారు. డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, కాంగ్రెస్ ఎంపీ కె. రఘువీర రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి,...
error: Content is protected !!