Sarkar Live

Hyderabad

బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్..
State, Hyderabad

బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్..

భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) బహిష్కరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ హై కమాండ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంత కాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే BRS పార్టీ చర్యలకు ఉపక్రమించింది. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు సైతం విమర్శించారు. . కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరఫున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు....
Fertilizer Crisis : రైతుల సమస్యలపై స‌ర్కారు నిర్ల‌క్ష్యం : కేటీఆర్
State, Hyderabad

Fertilizer Crisis : రైతుల సమస్యలపై స‌ర్కారు నిర్ల‌క్ష్యం : కేటీఆర్

గన్ పార్క్ వద్ద భారత రాష్ట్ర సమితి ధర్నా సచివాలయం ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణుల యత్నం.. Fertilizer Crisis in Telanganan | రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపైన భారత రాష్ట్ర సమితి (BRS Party) శనివారం నిరసన ప్రదర్శన చేపట్టింది. యూరియా కొరత తీర్చాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. స‌చివాల‌యాన్ని ముట్ట‌డించారు. ఈ సందర్భం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నారు. అంతకు మించి నిర్వహించినా మేము సిద్ధమేనని, రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఏ అంశం పైననైనా సభలో చర్చకు పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వ్యవసాయ విస్తీర్ణంతో పాటు వ్యవసాయ సంక్షేమానికి కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి వ...
ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య – Hyderabad Murder Case
Crime, Hyderabad

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య – Hyderabad Murder Case

Hyderabad Murder Case : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం మరో నిండు ప్రాణాన్ని బ‌లిగొంది. ఓ మహిళ ప్రియుడి మోజులో ప‌డి కలిసి క‌ట్టుకున్న భర్త‌నే అంత‌మొందించింది. పైగా నిద్రలో చనిపోయాడంటూ స్థానికులను, పోలీసులను నమ్మించేందుకు య‌త్నించింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విస్తుగొలిపే విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ (NagarKarnool) జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్ (40)కు రంగారెడ్డి (Rangareddy ) జిల్లా వెల్దండ మండలం కుప్పగుండ్లకు చెందిన చిట్టి (33)తో 2009లో వివాహమైంది. వీరికి 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. శేఖ‌ర్ కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్‌ (Hyderabad) సరూర్ నగర్ (SaroorNagar) లోని కోదండరామనగర్‌కు వలస వచ్చింది. శేఖర్ కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా.. చిట్టి బ‌ట్ట‌ల షాపులో పని...
గణేష్ విగ్రహాల నిమజ్జనం షురూ.. GHMC పరిధిలో 74 చెరువులు సిద్ధం
Hyderabad, State

గణేష్ విగ్రహాల నిమజ్జనం షురూ.. GHMC పరిధిలో 74 చెరువులు సిద్ధం

GHMC Hyderabad Ganesh immersion 2024 : గణేశ ఉత్సవాల్లో మూడో రోజు శుక్రవారం నగరంలోని వివిధ చెరువుల వద్ద విగ్రహాల నిమజ్జనం ప్రారంభమైంది. అనేక మంది భక్తులు తమ ఇళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలను సమీపంలోని చెరువుల వ‌ద్ద నిమ‌జ్జ‌నం చేశారు. అలాగే కొంతమంది వినాయ‌క మండ‌ళ్ల‌ నిర్వాహకులు కూడా భారీ ఊరేగింపుతో నిమజ్జనానికి త‌ర‌లివ‌చ్చారు.నిమజ్జనం సాధారణంగా విగ్రహ ప్రతిష్టాపన తర్వాత మూడవ రోజు, తరువాత ఐదవ, ఏడవ, తొమ్మిదవ తేదీలలో, చివరికి 10 మరియు 11వ రోజున జరుగుతుంది. ఈ సంవత్సరం, ముఖ్య‌మైన‌ గణేష్ విగ్రహాల‌ నిమజ్జనం సెప్టెంబర్ 6న జరుగుతుంది. 74 చెరువులను సిద్దం చేసిన GHMC నిమజ్జనం కోసం GHMC 74 చెరువులను గుర్తించింది. సజావుగా నిమ‌జ్జ‌నాలు జరిగేలా మూడు షిఫ్టులలో పనిచేసే పారిశుధ్య సిబ్బంది, క్రేన్లతో సహా సిబ్బంది, యంత్రాలను మోహ‌రించింది. అదనంగా, నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ సరస్సు, IDL సరస్స...
Holidays | వర్షాల ఎఫెక్ట్..  13 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు
State, Hyderabad

Holidays | వర్షాల ఎఫెక్ట్.. 13 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు

వ‌రంగ‌ల్‌ : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 13 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు (Holidays) ప్రకటించింది. ‌అందులో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, ‌సిద్దిపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌, ‌నిర్మల్‌, ఆదిలాబాద్‌, ‌ఆసిఫాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయకు రాకూడదని అధికారులు సూచించారు. వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఆగస్ట్ 29, 30 ‌వరకు సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అందువల్ల  పాఠశాలలు, కళాశాలలు బంద్‌ ‌కానున్నాయి.సిద్దిపేట జిల్లాలో గత రెండు ...
error: Content is protected !!