Sarkar Live

Hyderabad

తొలిరోజే ఎగ్ బిర్యానీతో చిన్నారులకు స్వాగతం  – Anganwadi Egg Biryani
State, Hyderabad

తొలిరోజే ఎగ్ బిర్యానీతో చిన్నారులకు స్వాగతం – Anganwadi Egg Biryani

Anganwadi Egg Biryani | వేసవి సెలవుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi centers ) తిరిగి తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా ‘అమ్మ మాట అంగన్వాడీ బాట’ అనే థీమ్‌తో నిర్వహించిన ర్యాలీల్లో చిన్నారులకు స్వాగతం పలికారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశాల మేరకు మొదటిరోజు చిన్నారులకు ప్రత్యేకంగా ‘ఎగ్ బిర్యానీ (Egg Biryani in Anganwadi centers)’ ని మ‌ధ్యాహ్న భోజ‌నంలో వడ్డించారు. పిల్లలు ఎగ్ బిర్యానీను ఎంతో ఉత్సాహంగా ఇష్టంగా ఆస్వాదించారు. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా అంగన్వాడి కేంద్రాల్లో వెరైటీ ఫుడ్‌గా ఎగ్ బిర్యానీ వడ్డించడం విశేషం. Egg Biryani : అంగన్ వాడీల్లో వెరైటీ ఫుడ్ ప్రతి రోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు తగినట్లుగా ఆహారంలో మార్పులు తీసుకురావాలని తెలంగాణ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే.. చిన్నారులకు వెరైటీ ఫుడ్ అం...
KCR | కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్
State, Hyderabad

KCR | కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్

'నిజం బయటపడుతుందన్న మాజీ ముఖ్యమంత్రి Kaleshwaram Commission | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధ్య‌క్షుడు కల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని BRK భవన్‌లో PC ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు.2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వానికి కేసీఆర్ మానస పుత్రిక‌గా, కిరీట రత్నంగా పరిగణించబడే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KLIP) నిర్మాణంలో అవకతవకలపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఈ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. బీఆర్‌కే భవన్ వ‌ద్ద పెద్ద సంఖ్య‌లో కార్య‌క‌ర్త‌లు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ, “కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 100 భాగాలు ఉన్నాయి. ప్రాజెక్టులోని రెండు బ్యారేజీల వద్ద ప్రమాదం జరిగింది. త్వ‌ర‌లో నిజం బయటపడుతుంది. తెలంగాణ ప్రజలు సరైన సమయంలో ఈ వేధింపులకు తగిన గుణ‌పాఠం చెబ‌తారు. ఇది కా...
ఈనెల 26 నుంచి తెలంగాణలో బోనాలు సంద‌డి -Telangana Bonalu 2025
State, Hyderabad

ఈనెల 26 నుంచి తెలంగాణలో బోనాలు సంద‌డి -Telangana Bonalu 2025

Bonalu 2025 festival in Telangana | రాష్ట్రంలో బోనాల పండుగ సంద‌డి మొద‌లైంది. ఈనెల 26 నుంచి హైదరాబాద్ గోల్కొండ బోనాలు ప్రారంభమవుతున్నాయి. కాగా ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. ఈమేర‌కు బుధ‌వారం ఆషాడ బోనాల నిర్వ‌మ‌ణపై స‌మీక్ష‌ స‌మావేశం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బోనాల పండుగ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సురేఖ సూచించారు. ఇప్పటికే రూ. 20 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని సురేఖ వెల్లడించారు. Telangana Bonalu 2025 : 26న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో .. ఈనెల 26న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయం (Golconda Bonalu) లో ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి కొండా సురేఖ వెల్ల‌డించారు. జూన్ 29న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం (Ujjaini...
తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు: 27 మంది ఉపాధ్యక్షులు, 69 ప్రధాన కార్యదర్శుల నియామకం – PCC Appointments 2025
Hyderabad, State

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు: 27 మంది ఉపాధ్యక్షులు, 69 ప్రధాన కార్యదర్శుల నియామకం – PCC Appointments 2025

PCC Appointments 2025 : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (TPCC) కార్యవర్గాన్ని अखిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు నియమితులయ్యారు. ఈ ఎంపికల్లో సామాజిక న్యాయం, పార్టీ పట్ల విధేయత, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియామకాల (PCC Appointments 2025 ) ద్వారా కాంగ్రెస్ పార్టీ యువత, సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ వచ్చే ఎన్నికల దృష్టితో బలమైన టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. క్షేత్రస్థాయిలో సేవలందించిన నేతలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు, కొత్త తరానికి ప్రాధాన్యం కల్పిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నియామకాలు జరిగాయి. PCC Appointments 2025 : ముఖ్య నేతలకు కీలక పదవులు ఎంపీ నక్కా రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ నుండి కాంగ...
Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక పరిణామం
Hyderabad, State

Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక పరిణామం

Metro Phase 2 : ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మియాపూర్-ఎల్బీనగర్ (29 కి.మీ.), నాగోల్-రాయదుర్గం (29 కి.మీ.), జూబ్లీ బస్‌స్టేషన్-ఎంజీ బస్టాండ్ (11.2 కి.మీ.) రూట్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 69.2 కి.మీ మేర మెట్రో నెట్‌వర్క్ కలిగి ఉన్న ఈ ప్రాజెక్టును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం 86.1 కి.మీ మేర మూడుసూత్రాల మెట్రో విస్తరణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ. 19,579 కోట్ల అంచనా వ్యయం నిర్ధారించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో (50:50 నిష్పత్తిలో) ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. Metro Phase 2 ప్రధాన కారిడార్ల వివరాలు: Metro Phase 2 కారిడార్-1: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఫ్యూచర్ సిటీ (మణికొండ / ORR సమీపం) వరకు 39.6 కి.మీ మేర నిర్మించనున్నారు. ఈ రూట్ ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయానికి...
error: Content is protected !!