Sarkar Live

Karimnagar

మొంథా ఎఫెక్ట్.. నేడూ అతిభారీ వ‌ర్షాలు – Montha Cyclone Update
State, Karimnagar

మొంథా ఎఫెక్ట్.. నేడూ అతిభారీ వ‌ర్షాలు – Montha Cyclone Update

Montha Cyclone Update | ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న మొంత తుఫాను ఉత్తర-వాయువ్య దిశగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలి, తీవ్ర వాయుగుండంగా బలహీనపడి, బుధవారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా కేంద్రీకృతమై ఉంది. ఈ వ్యవస్థ ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ, మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.దీని ప్రభావంతో గురువారం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలోని కొన్ని ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాంలలోని కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర మరియు దక్షిణ తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం రాయలసీమలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 60–70 కి.మీ వేగంతో, గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ఈ ప్రాంతాలలో క్రమంగా గంటకు 40–50 కి.మీ., లేదా 60 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావ‌ర‌ణ శాఖ అధిక...
Hyderabad : పొన్నం ప్రభాకర్ vs అడ్లూరి లక్ష్మణ్ మ‌ధ్య‌ వివాదం కొలిక్కి వ‌స్తుందా?
State, Karimnagar

Hyderabad : పొన్నం ప్రభాకర్ vs అడ్లూరి లక్ష్మణ్ మ‌ధ్య‌ వివాదం కొలిక్కి వ‌స్తుందా?

Hyderabad : తెలంగాణ కాంగ్రెస్‌లో ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరింది. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన క్ర‌మంలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అల్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మాట‌ల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని.. లేని పక్షంలో ఉప ఎన్నిక‌లు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ వేళ‌ పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకునే ప్ర‌మాద‌ముంద‌ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం Hyderabad నార్సింగి (Narsingi)లోని ఆయన నివాసంలో స‌మావేశం ఏర్పాటు చేసి మంత్రులు అడ్లూరితో పాటు పొన్నంను ఆహ్వానించారు. మరోవైపు పొన్నం తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి అడ్లూరి పట్టుబడుతుండగా.. తాను ఆ మాటలను అడ్లూరిని అనలేదని పొన్నం చెబుతున్నారు. మ‌రోవైపు ఏఐసీసీ ఇంచార్...
Railway News | ముంబై–కరీంనగర్ రైలు పునఃప్రారంభం
State, Karimnagar

Railway News | ముంబై–కరీంనగర్ రైలు పునఃప్రారంభం

Indian Railway News : కరోనా మహమ్మారి సమయంలో నిలిచిపోయిన అనేక రైలు సేవలలో ముఖ్యమైనది ముంబై–కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ ఒక‌టి. ఇప్పుడు ఆ రైలు మళ్లీ పట్టాలెక్కింది. దీని పునఃప్రారంభంతో రెండు నగరాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది. ఉద్యోగులు, వ్యాపార‌వేత్త‌లు, విద్యార్థులు అందరికీ ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. క‌రోనా తర్వాత రైలు మళ్లీ ప్రారంభం కరోనా (COVID-19) కాలంలో విధించిన పరిమితుల కారణంగా అనేక రైళ్లు నిలిచిపోయాయి. వాటిలో ముంబై - కరీంనగర్ వెళ్లే ఈ రైలు కూడా ఒకటి. ఈ సర్వీస్ నిలిచిపోవడంతో రెండు నగరాల మధ్య రాకపోకలు కష్టంగా మారాయి. ప్రయాణికుల (passengers) నుంచి నిరంతరం వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న రైల్వే శాఖ చివరికి ఈ సర్వీస్‌ (Mumbai–Karimnagar)ను మళ్లీ ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ముంబైలో ఉద్యోగాలు చేసే కరీంనగర్ ప్రాంత ప్ర...
సిరిసిల్లకు చేరుకున్న రైల్వే లైన్ – విజయవంతమైన ట్రయల్ రన్ – Sircilla Vemulawada Railway Lline
State, Karimnagar

సిరిసిల్లకు చేరుకున్న రైల్వే లైన్ – విజయవంతమైన ట్రయల్ రన్ – Sircilla Vemulawada Railway Lline

Sircilla Vemulawada Railway Lline : ఎన్నో ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వే లైన్ ఎట్టకేలకు సిరిసిల్ల జిల్లా (Rajanna sircilla district )కు చేరుకుంది. కొన్ని రోజుల క్రితం రైల్వే అధికారులు సిద్దిపేట (Siddipet) శివార్లలోని నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుంచి పెద్దకోడూరు, చిన్నకోడూరు, మాచాపూర్ గ్రామాల మీదుగా మందపల్లి వరకు విజయవంతమైన ట్రయల్ రన్ నిర్వహించారు. మనోహరాబాద్-కొత్తపల్లి (Manoharabad Kothapalli Line ) రైల్వే ప్రాజెక్ట్ 162 కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. ఈ రైల్వేలైన్‌కు ₹1,162 కోట్లు ఖర్చవుతుందని రైల్వే శాఖ అంచ‌నా వేసింది. ఇందు కోసం ₹350 కోట్లు కేటాయించింది. వీటిలో గత బడ్జెట్ నుంచి ₹165 కోట్లు ఉన్నాయి. మనోహరాబాద్-సిద్దిపేట విభాగం ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు సిద్దిపేట-సిరిసిల్ల‌ మార్గంలో ట్రయల్ రన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ లైన్ త్వరలో తంగెళ్లపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చేరుకుంటుందని రైల...
Bribe | ఇంటి నెంబ‌ర్ కేటాయించడానికి రూ.20,000 లంచం డిమాండ్..
State, Karimnagar

Bribe | ఇంటి నెంబ‌ర్ కేటాయించడానికి రూ.20,000 లంచం డిమాండ్..

Karimnagar News | ఏసీబీ అధికారులు ఒక వైపు దాడులు ముమ్మ‌రం చేస్తున్నా.. ఏదో ఒక‌చోట అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డుతూనే ఉన్నారు. చిన్న ప‌నుల‌కు కూడా పెద్ద మొత్తంలో లంచం (Bribe) డిమాండ్ చేస్తున్నారు. తాజాగా శుక్రవారం కరీంనగర్ జిల్లాలో ఓ లంచగొండి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా వీణ‌వంక (Veenavanka) మండ‌లంలో పంచాయతీ కార్యదర్శి కంబం నాగరాజు చల్లూర్ గ్రామంలో ఇంటి నెంబర్ కేటాయించ‌డానికి రూ.20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. చెప్పిన టైం లో డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాల‌ని స‌ద‌రు కార్య‌ద‌ర్శి చెప్పాడు. దీంతో బాధితుడి నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హండెడ్ గా పట్టుకున్నారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వ...
error: Content is protected !!