Sarkar Live

State

Local body election : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సీరియస్ – నవంబరు 24 వ‌ర‌కు డెడ్‌లైన్
Hyderabad

Local body election : స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సీరియస్ – నవంబరు 24 వ‌ర‌కు డెడ్‌లైన్

హైదరాబాద్‌: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల (Local body election) నిర్వ‌హ‌ణ విష‌యంలో ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్న నాన్చుడు ధోర‌ణిని తెలంగాణ హైకోర్టు (Telangana High Court) త‌ప్పు ప‌ట్టింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను ప్రారంభించేందుకు అల‌స‌త్వం వ‌హించ‌డం స‌రికాద‌ని పేర్కొంది. ఈనెల 21లోగా త‌ప్ప‌నిస‌రిగా ఎన్నిక‌ల షెడ్యూల్ (schedule)ను ప్ర‌క‌టించాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. Local body election : స‌ర్కారుపై హైకోర్టు సీరియ‌స్‌ శుక్రవారం జరిగిన విచారణ సంద‌ర్భంగా హైకోర్టు ఘాటుగానే స్పందించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో (Local body election) ఇంకా ఆల‌స్యం చేయొద్ద‌ని ప్రభుత్వం (state government), రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)ను ఆదేశించింది. ఈ ఎన్నిక‌ల‌ను ఇలాగే నిరవధికంగా వాయిదా వేస్తూ కాల‌యాప‌న చేస్తే చ‌ట్టం అనుమతి ఇవ్వబోదని పేర్కొంది. 6 నెలల్లో తప్పనిసరి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో హైక...
Jubilee Hills ByElection | జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ వశం..
State, Hyderabad

Jubilee Hills ByElection | జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ వశం..

Jubilee Hills ByElection Results Congress Victory | జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఘ‌న‌ విజయం సాధించింది. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఆయన 24,658 ఓట్ల మెజార్టీ సాధించి జూబ్లీహిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేశారు. పోస్టల్ బ్యాలెట్ నుంచే నవీన్ యాదవ్ ఆధిక్యం ప్రారంభమై కౌంటింగ్ మొత్తం ముగిసే వరకు కొనసాగింది. ఏ ఒక్క దశలో కూడా ప్రత్యర్థులు నవీన్ యాదవ్‌ను అందుకోలేకపోయారు. మొత్తం పది రౌండ్ల లెక్కింపులో కాంగ్రెస్‌కు భారీగా ఓట్లు ప‌డ్డాయి. చివరికి నవీన్ యాదవ్ 98,988 ఓట్లతో ముందంజలో నిలిచి, తన ప్రత్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సాధించిన 74,259 ఓట్లపై భారీ ఆధిక్యం నెలకొల్పారు. కాగా ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. డివిజన్‌వారీగ...
Jubilee Hills Bypoll Results Live : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్‌..!
State, Hyderabad

Jubilee Hills Bypoll Results Live : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్‌..!

8వ రౌండ్‌లో కాంగ్రెస్‌కి 1,875 ఓట్ల ఆధిక్యం.. Jubilee Hills Bypoll Results Live | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ (Naveen Yadav) భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తున్నారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా ఎనిమిది రౌండ్లలోనూ ఆయనే ఆధిక్యంలోకొనసాగుతున్నారు. 8 రౌండ్లు ముగిసేసరికి 23వేల ఓట్లకు పైగా లీడ్‌లో ఉన్నారు. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 96 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 43, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీతకు 25, బీజేపీ (BJP) అభ్యర్థి దీపక్‌రెడ్డికి 20 ఓట్లు లభించాయి. 8వ రౌండ్‌ రౌండ్‌లో కాంగ్రెస్‌కి 1,875 ఓట్ల ఆధిక్యం.. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 21,495 ఓట్ల ఆధిక్యం కైవ‌సం చేసుకుంది....
Jubilee Hills |రేపే జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌
State, Hyderabad

Jubilee Hills |రేపే జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు.. స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు ఎగ్జిట్‌ పోల్స్‌ ఊపుతో కాంగ్రెస్‌లో ఉత్సాహం Jubilee Hills Election Result | హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) ఫలితం మరో కొన్ని గంటల్లో తేలనుంది. అధికా కాంగ్రెస్ పార్టీ ప్ర‌తిప‌క్ష‌ బీఆర్‌ఎస్, బీజేపీ నేత‌లు హోరాహోరీగా ప్ర‌చారం చేశాయి. అయితే సిట్టింగ్‌ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తే, జూబ్లీహిల్స్‌పై జెండా ఎగరేయాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డింది. బీజేపీ కూడా సైలెంట్‌గా ప్రచారం జరిపి, తామే సర్ప్రైజ్‌ ఇస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. సుమారు నెలరోజుల పాటు మూడు పార్టీలూ తమ టాప్‌ లీడర్లను నియోజకవర్గంలో క‌లియ‌దిరిగారు. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో సాగిన ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా రాజ‌కీయ సెగ రేపింది. ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌తో కాంగ్రెస్‌లో ఉత్సాహం అయితే ఎగ్జిట్‌ ...
Medaram | భక్తుల నమ్మకాల‌తో ఆటలాడొద్దు
State

Medaram | భక్తుల నమ్మకాల‌తో ఆటలాడొద్దు

ప్ర‌తిప‌క్షాల‌కు మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్‌ వరంగల్​/ ములుగు : మేడారం (Medaram) సమ్మక్క సారలమ్మ చాలా పవర్‌ఫుల్‌ అంటూ ప్రతిపక్షాలు, కొన్ని రాజకీయ పత్రికలు దేవుడిపై రాజకీయాలు, తప్పుడు వార్తలు రాయడం సరికాదని మంత్రి సీతక్క హితవు పలికారు. గత ప్రభుత్వం రూ.10 కోట్లతో చెక్‌ డ్యాములు కట్టి వాటిని కూల్చడానికి రూ.కోటి ఖర్చు చేసిందని, కానీ తమ ప్రభుత్వం అలా కాదని, పెట్టిన ప్రతీ రూపాయి శాశ్వతంగా నిలిచిపోయేలా కృషి చేస్తున్నదని స్పష్టం చేశారు. ఈ ప్రాంత బిడ్డలుగా, ఆ జాతి బిడ్డలుగా బాధ్యతగా పనిచేస్తున్నామని చెప్పారు. అధికారం కోసం, అలంకారం కోసం కాదు.. మా అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం భక్తుల విశ్వాసం కాపాడేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. మరో వారం రోజుల్లో పనుల అభివృద్ధి మీకే కనిపిస్తుందని, దేవుడి దగ్గర తప్పుడు ప్రచారాలు వద్దు.. రాజకీయాలు వద్దని వార్నింగ్​ ఇచ్చారు. ములుగు జిల్లా (Mulugu) సమ్మక్క సార...
error: Content is protected !!