Sarkar Live

State

Green Hydrogen : గ్రీన్ హైడ్రోజ‌న్ హబ్‌గా తెలంగాణ‌.. 20 వేల‌ మెగావాట్ల ఉత్ప‌త్తి
State

Green Hydrogen : గ్రీన్ హైడ్రోజ‌న్ హబ్‌గా తెలంగాణ‌.. 20 వేల‌ మెగావాట్ల ఉత్ప‌త్తి

Green Hydrogen | తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడుతూ సాంకేతికతను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Deputy CM Bhatti vikramarka ) తెలిపారు. 20 వేల‌ మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ (Green Energy)ని అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌ని అన్నారు. 2030 నాటికి ఇది సాధించి తీరుతామ‌ని అన్నారు. ఐఐటీ హైద‌రాబాద్‌లో ఈ రోజు జ‌రిగిన ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వర్క్‌షాప్‌లో ఆయ‌న మాట్లాడారు. భవిష్యత్తు ఇంధనంగా Green Hydrogen భవిష్యత్తు ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్ మారబోతుందని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారుస్తామ‌ని అన్నారు. ఇన్నోవేషన్, పర్యావరణ అనుకూలతను పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని తెలిపారు. ఇందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని, దాని...
HYDRAA | హైడ్రాలో కొలువులు.. 970 పోస్టులు
State

HYDRAA | హైడ్రాలో కొలువులు.. 970 పోస్టులు

హైడ్రా అంటే.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA). ఈ పేరు విన‌ని వారు ఉండ‌రు. దీని కార్య‌క‌లాపాలు, సంచ‌ల‌న నిర్ణ‌యాలు, క‌ఠిన చ‌ర్య‌లు కొన్ని నెల‌లుగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. హైద‌రాబాద్‌లోని ఆక్ర‌మ‌ణ‌ల‌పై త‌న‌దైన శైలిలో ఇప్ప‌టికే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న HYDRAA మ‌రింత స‌మ‌ర్థంగా ప‌ని చేయ‌డానికి మ‌రిన్ని అడుగులు ముందుకేస్తోంది. ఆక్రమణలపై HYDRAA ఉక్కుపాదం హైదరాబాద్ లోని ప్రాధాన ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో హైడ్రా అత్యంత కీల‌క‌మైన‌ది. నగరంలోని ప్రకృతి వనరులను, నీటి వనరులను, పార్కులను, ప‌బ్లిక్ ఓపెన్ ప్లేసులు, ప్రభుత్వ భూములు, నాళాలను సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా చెరువులు, సరస్సులు, నదులు, ఇతర నీటి వనరులను, పార్కులు, ప్రజలకు అవసరమైన ఖాళీ ప్రదేశాలను ఆక్రమణల నుంచి రక్షించడం, అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించడం ముఖ్యోద్దేశం. ప్...
Savitribai Phule : ఏటా జ‌న‌వ‌రి 3న మ‌హిళా ఉపాధ్యాయ దినోత్స‌వం
State

Savitribai Phule : ఏటా జ‌న‌వ‌రి 3న మ‌హిళా ఉపాధ్యాయ దినోత్స‌వం

Telangana Women Teacher Day : రాష్ట్రంలో రేపు సావిత్రి బాయి ఫూలే జయంతి (Savitribai Phule Jayanti) (జనవరి 3) వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించనుంది. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు ఎంతో పాటుపడిన సావిత్రిబాయి ఫూలే.. మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించారు. మహిళా సాధికారత కోసం ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Govt) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సావిత్రి బాయి ఫూలే జయంతి రోజుని “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”గా నిర్వహించాలని నిర్ణయిస్తూ ఈమేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనవరి 3న శుక్ర‌వారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించనున్నారు. సావిత్రిబాయి ఫూలే (Savitribai Phule ) గురించి సంక్షిప్తంగా savitribai phule history : మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ పట్టణంలో 1831, జనవరి 3న ఒక‌ సాధారణ రైతు కుట...
Ethanol factory | ఇథనాల్‌ ఫ్యాక్టరీ మాకొద్దు.. స్థానికుల రిలే నిరాహార దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు
State

Ethanol factory | ఇథనాల్‌ ఫ్యాక్టరీ మాకొద్దు.. స్థానికుల రిలే నిరాహార దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు

Suryapet : ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా సూర్యాపేటలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ (Ethanol factory)ని ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మోతె మండలం రావిపహాడ్‌లో ఎన్‌ఎంకే బయో ఫ్యూయల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేపడుతున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీపై స్థానికులు నిర‌స‌న‌లు ముమ్మ‌రం చేశారు. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా యజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రజా సంఘాలు గురువారం ఆందోళనలు తీవ్రతరం చేశాయి. బుధవారం రావిపహాడ్‌లోని ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఎదుట వామపక్ష, ప్రజా సంఘాల నేత‌లు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. Ethanol factory ని మూసివేయండి.. ఇథనాల్ ఫ్యాక్ట‌రీని మూసివేయాలంటూ స్థానికులు, ప్ర‌జాసంఘాల నాయ‌కులు నినాదాలు చేశారు. కాగా ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పోలీసులు ఇథనాల్‌ పరిశ్రమ ఎదుట భారీగా భ‌ద్ర‌తా సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసన...
Adilabad | హమ్మయ్య… పులిని పట్టుకున్నారు..
State

Adilabad | హమ్మయ్య… పులిని పట్టుకున్నారు..

ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు Tiger Trapped in Adilabad | రెండు నెలలుగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న పులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు పులిసంచారంతో 2 నెలలుగా బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కొద్దిసేపటిక్రితమే ఫారెస్ట్ అధికారులు ఆ పులిని పట్టుకున్నట్లు తెలియడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది. హమ్మయ్య పులిని బంధించారంట మనకేం భయం అక్కర్లేదని ప్రజలు ఖుషీగా చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని సిర్పూర్ సరిహద్దులో పులిని బంధించిన ఫారెస్ట్ అధికారులు ఆ పులిన మగ పులిగా నిర్ధారించినట్లు సమాచారం. వరుస దాడులతో ప్రజల్లో ఆందోళన.. కాగా , ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad District )జిల్లా కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌లో నవంబర్ 29న పత్తి ఏరుతున్న కూలీ లక్ష్మి(22)పై దాడి చేసి చంపేసిన స...
error: Content is protected !!