Sarkar Live

State

Cold wave | తెలంగాణలో చలి పులి.. క్షీణిస్తున్న ఉష్ణోగ్రతలు
State

Cold wave | తెలంగాణలో చలి పులి.. క్షీణిస్తున్న ఉష్ణోగ్రతలు

Cold wave : తెలంగాణలో చలి తీవ్రంగా పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాద్, భీంపూర్ మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 6.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అదే విధంగా పోచార, భోరాజ్, తండ్రా ప్రాంతాల్లో 6.4 నుంచి 6.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 6.3 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంది. హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో కూడా చ‌లి తీవ్రంగా ఉంది. సంగారెడ్డి జిల్లాలోని బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 9.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రతంగా ఉంటుంద‌ని భారత వాతావరణ శాఖ (IMD) ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌, శివారు ప్రాంతాల్లో కోల్డ్ వేవ్ (Cold wave ) Cold wave in Hyderabad : హైదరాబాద్ నగరంలో కూడా చలితీవ్రత అధికంగా ఉంది. సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ ప్రాంతంలో 9.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత న...
Rythu Bharosa | రైతు కూలీల‌కు రూ.12వేల ఆర్థిక‌సాయం.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌
State

Rythu Bharosa | రైతు కూలీల‌కు రూ.12వేల ఆర్థిక‌సాయం.. ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

Telangana Rythu Bharosa | నిరుపేద కూలీల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. భూమి లేని నిరుపేద కూలీలకు ఏటా 12వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విష‌యం తెలిసిందే.. ఈ ప‌థ‌కాన్ని ఈ నెల నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింద‌ని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. డిసెంబర్‌ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని భూమి లేని నిరుపేదకు రూ. 12వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka Mallu ) ఖమ్మం జిల్లాలో జ‌రిగిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ప్రతి సంవ‌త్స‌రం ఇచ్చే 12వేల రూపాయలను రెండు విడతల్లో నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. ఈ తొలి విడతగా ఆరు వేలు ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. రైతు భరోసాపై కూడా డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్ట‌త ఇచ్చారు. సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భ‌రోసా డబ్బులు జ‌మ చేస్త...
US Consulate jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త .. యూఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగావ‌కాశం
State

US Consulate jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త .. యూఎస్ కాన్సులేట్‌లో ఉద్యోగావ‌కాశం

US Consulate jobs : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. త‌క్కువ విద్యార్హ‌త‌తో ఉన్న‌త స్థాయి ఉద్యోగం పొందే అవ‌కాశం ల‌భించ‌నుంది. హైద‌రాబాద్‌లో మంచి జీతానికి ఫుల్‌టైమ్ జాప్ చేయాల‌నుకొనే వారికి మంచి అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది యూఎస్ కాన్సులేట్‌. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (NIV) అసిస్టెంట్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హ‌త‌లు  హైస్కూల్ పూర్తి చేసి ఉండాలి.  ఆంగ్ల భాషలో ప్రావీణ్యం క‌లిగి ఉండాలి.  కనీసం ఒక ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. (తెలుగు, హిందీ, ఉర్దూ, ఒరియాలో ఏ ఒక్కదానిలోనైనా) ఏవైనా ఇత‌ర స్కిల్స్‌లో ప్రావీణ్యం క‌లిగి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్‌లో నైపుణ్యం (వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, అవుట్‌లుక్) ఉండాలి. ఎంపిక విధానం (US Consulate jobs Selections) ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలించాక షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు ఉంటాయి. అభ్య‌ర్థుల‌పై క్రిమిన‌ల్ కేసులు ...
TGPSC | నేటి నుంచి గ్రూపు-2 పరీక్షలు.. రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు
State

TGPSC | నేటి నుంచి గ్రూపు-2 పరీక్షలు.. రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలు

Group 2 Exams | తెలంగాణ వ్యాప్తంగా రేపు, ఎల్లుండి గ్రూప్‌-2 ‌పరీక్షల నిర్వ‌హ‌ణ‌కు టీజీపీఎస్సీ (TGPSC) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర‌ వ్యాప్తంగా 1,368 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌ 29‌న నోటిఫికేషన్‌ ‌విడుదల కాగా, పలు కారణాలతో పరీక్ష వాయిదా పడుతూ వ‌చ్చింది. ఎట్టకేలకు ఈనెల 15, 16వ‌ తేదీల్లో పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్య‌ర్థుల‌కు నిబంధ‌న‌లు ఇవీ.. గ్రూప్ 2 పరీక్షకు హాజరయ్యే వారు హాల్‌టికెట్‌తో పాటు త‌మ తాజా పాస్‌పోర్టు సైజు ఫొటో, ప్రభుత్వం ద్వారా జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు వెంట‌ తీసుకురావాలని అధికారులు సూచించారు. మహిళా అభ్యర్థులు మంగళసూత్రం, గాజుల వరకే అనుమతి ఉంది .ఇతర ఆభరణాలు ఉంటే లోనికి అనుమ‌ అనుమతించబోమని అధికారులు తెలిపారు. ప్రతిఒక్కరూ చెప్పులు మాత్ర‌మే ధరించాలన్నారు. బెల్ట్‌లు, రిమోట...
Minister Ponguleti : హామీలు అమ‌లు చేయ‌లేక‌పోతున్నాం… మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి
State

Minister Ponguleti : హామీలు అమ‌లు చేయ‌లేక‌పోతున్నాం… మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి

Minister Ponguleti త‌న ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్ చేసిన ఆర్థిక దోపిడీ వ‌ల్లే సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి కాస్త ఆల‌స్య‌మ‌వుతోంద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాసరెడ్డి అన్నారు. కేసీఆర్‌ చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్ట‌డ‌మే స‌రిపోతోంద‌ని వ్యాఖ్యానించారు. ఖ‌మ్మంలో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఖ‌జానాను ఖాళీ చేశారు.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేకపోయామనే విష‌యం వాస్తవమేన‌ని మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. దీనికి గ‌త ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే నాటికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏమీ మిగ‌ల్చ‌లేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ఖ‌జానాను ఆ ప్ర‌భుత్వం ఖాళీ చేసింద‌ని, పైగా అప్పులు మిగిల్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆ అప్పులకు సంబంధించి వ‌డ్డీలు క‌ట్టేందుకే తెలంగాణ ఆర్థిక వ‌న‌రులు స‌రిపోవ‌డం లేదని ఆరోపించారు....
error: Content is protected !!