Sarkar Live

State

Medak | టెంట్లు పీకేయడం కాదూ…వాళ్ల డిమాండ్లు తీర్చండి..
State

Medak | టెంట్లు పీకేయడం కాదూ…వాళ్ల డిమాండ్లు తీర్చండి..

Medak News | త‌మ డిమాండ్ల కోసం శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్‌ (sarva shiksha abhiyan) ఉద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు (BRS MLA Harish Rao) అన్నారు. మెద‌క్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా దీక్ష శిబిరం ముందు నుంచే వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి వాళ్ల ను ప‌ట్టించుకోలేద‌ని, అంతేకాకుండా ఉద్యోగుల టెంట్ ను పీకేసి వారిని నిర్బంధించడంపై హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలని హితువు పిలికారు. ఈ మేరకు హరీష్‌రావు బుధ‌వారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గతఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ మెదక్‌ ‌లో శాంతియుంతంగా దీక్ష‌లు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్‌ ‌తరలించడాన్ని,హ‌రీష్ రావు ఖండించారు. అధికారంలోకి వ‌చ్చిన వెంటనే చాయ్‌ ‌తాగినంత టైంలోనే సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు ప...
kaleshwaram project | మేడిగడ్డ’పై కీలక అప్ డేట్.. కేసీఆర్‌, హ‌రీశ్‌కు ఊర‌ట‌
State

kaleshwaram project | మేడిగడ్డ’పై కీలక అప్ డేట్.. కేసీఆర్‌, హ‌రీశ్‌కు ఊర‌ట‌

kaleshwaram project | మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ (Former CM KCR), నీటిపారుద‌ల శాఖ‌ మాజీ మంత్రి హరీశ్‌రావుకు (Former Minister Harish Rao) హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు వీరికి ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 7న వాయిదా వేసింది. పిటిష‌న‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరోప‌ణ‌లు ఏమిటంటే.. గ‌త బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వంలో పూర్తి చేసుకున్న కాళేశ్వరంలో ప్రాజెక్టు (kaleshwaram project ) నిర్మాణంలో పార‌ద‌ర్శ‌క‌త లోపించింద‌ని, అవినీతి చోటుచేసుకుంద‌ని ఆరోప‌ణ‌లు వచ్చాయి. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగిపోయింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొత్త‌గా కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన తొలిరోజుల్లోనే ఇది చోటుచేసుకుంది. దీన్ని కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది...
TTD : ఆన్‌లైన్‌లో తిరుప‌తి వైకుంఠ ఏకాద‌శి టికెట్లు.. బుకింగ్ షురూ
State

TTD : ఆన్‌లైన్‌లో తిరుప‌తి వైకుంఠ ఏకాద‌శి టికెట్లు.. బుకింగ్ షురూ

TTD Vaikunta Ekadasi 2025 tickets | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా వేంకటేశ్వర స్వామి ద‌ర్శ‌నం కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అశేష భ‌క్త‌జ‌నం పాల్గొనే ఈ ఆధ్యాత్మిక ఉత్స‌వం 2025 జనవరి 10 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేప‌థ్యంలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ 2024 డిసెంబరు 23 ఉదయం 11 గంటలకు ప్రారంభ‌మైంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టికెట్ల బుకింగ్ 2024 డిసెంబరు 24 ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యింది. భక్తులు తమ టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అందుబాటులోకి SSD టోకెన్లు వైకుంఠ ద్వారం అనేది ఆలయ గర్భగృహాన్ని ప్ర‌ద‌క్షిణ‌ చేసే పవిత్ర మార్గం. 10 రోజుల వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఇది తెరిచి ఉంటుంది. ఈ ద‌ర్శ‌నానికి భక్తులు పోటెత్త‌నుండ‌టంతో స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) టోకెన్లను అందుబాటులో ఉంచారు. ఇవి క...
New Municipal Corporations | తెలంగాణలో కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మునిసిపాలిటీలు..
State

New Municipal Corporations | తెలంగాణలో కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మునిసిపాలిటీలు..

New Municipal Corporations in Telangana : పట్టణాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడనుంది.ఇవి అందుబాటులోకి వస్తే.. రాష్ట్ర పట్టణ వ్యవస్థ.. 13 మునిసిపల్ కార్పొరేషన్లు, 141 మునిసిపాలిటీల నుండి విస్తరిస్తుంది.మహబూబ్‌నగర్, మంచిర్యాల నగరాలను మున్సిపల్ కార్పొరేషన్‌లుగా అప్‌గ్రేడ్ చేస్తారు. కొత్త మున్సిపాలిటీలు: కోహీర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్ (సంగారెడ్డి జిల్లా); కేసముద్రం (మహబూబాబాద్); స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ); మద్దూరు (నారాయణపేట); ఏదులాపురం (ఖమ్మం); అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం), చేవెళ్ల, మొయినాబాద్(రంగారెడ్డి ) పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో గ్రామాల విలీనం రాష్ట్ర ప్రభుత్వం చ...
Rozgar Mela Jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ … మ‌రో 71 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు
State

Rozgar Mela Jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ … మ‌రో 71 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు

Rozgar Mela 2025 : నిరుద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. యువ‌త‌కు ఉద్యోగావకాశాన్ని క‌ల్పించేందుకు ఓ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. రోజ్‌గార్ మేళా (జాబ్‌మేళా) పేరుతో దీన్ని చేప‌ట్టింది. రేపు (సోమ‌వారం) 71,000 మందికి ప్ర‌ధాని న‌రేంద‌ర్‌మోదీ (PM Modi) నియామ‌క ప‌త్రాలు అందించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం ఉద‌యం 10.30 గంట‌ల‌కు వ‌ర్చువ‌ల్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ సందర్భంగా ప్ర‌ధాని త‌న ప్ర‌సంగం ద్వారా దేశ‌ప్ర‌జ‌ల‌ను సంబోధిస్తారు. నియామ‌కాలు ఎక్క‌డెక్క‌డ అంటే.. Rozgar Mela అనే కార్య‌క్ర‌మం దేశవ్యాప్తంగా ఏక‌కాలంలో జ‌రుతుంది. 45 ప్రదేశాల్లో దీన్నివ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో పీఎం మోదీ ప్రారంభిస్తారు. ఈ నియామకాలు కేంద్ర ప్రభుత్వం ( Central government) లోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో జ‌రుగుతాయి. దేశ వ్యాప్తంగా ఎంపికైన నియ‌మితులైన వారు హోంమంత్రిత్వ శాఖ, పోస్ట‌ల్‌, ఉన్న...
error: Content is protected !!