Sarkar Live

State

Digital Arrest | ఐటీ ఉద్యోగి అయినా.. సైబ‌ర్ మోసానికి బ‌లి
State

Digital Arrest | ఐటీ ఉద్యోగి అయినా.. సైబ‌ర్ మోసానికి బ‌లి

Digital Arrest : సైబ‌ర్ నేర‌గాళ్ల ఆగ‌డాలు ఆగ‌డం లేదు. పోలీసులు ఎన్ని చ‌ర్యలు తీసుకుంటున్నా ఈ ఆన్‌లైన్ అక్ర‌మాల‌కు అడ్డుప‌డ‌టం లేదు. నిర‌క్ష‌రాస్యులే కుండా విద్యావంతులు ఈ క్రిమిన‌ల్స్ ట్రాప్‌లో ప‌డుతూనే ఉన్నారు. అమాయ‌కులేన‌నికాకుండా ఈ త‌ర‌హా అక్ర‌మాల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉన్న‌వారు సైతం అనివార్యంగా సైబ‌ర్‌నేర‌గాళ్లకు చిక్కుతున్నారు. హైద‌రాబాద్‌లో తాజాగా చోటుచేసుకున్న సంఘ‌ట‌నే దీనికి నిద‌ర్శ‌నం. యువ‌తిని నిర్బంధించి… హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలో పనిచేసే ఉత్త‌ర భార‌తానికి చెందిన ఓ యువ‌తి డిజిట‌ల్ అరెస్టు బారిన ప‌డింది. సైబ‌ర్ నేర‌గాళ్లు ఆ యువ‌తిని ఆన్‌లైన్‌లో నిర్బంధించి బ్లాక్‌మెయిల్ చేశారు. తన‌ను మోసం చేయ‌డానికే ఈ తతంగం న‌డుస్తోంద‌ని ఆమె గుర్తించినా ఏమీ చేయ‌లేకపోయింది. అనివార్యంగా ఈ ఉచ్చుకు చిక్కింది. ఐటీ సెక్టార్‌లో ప‌ని చేస్తున్న ఆమె ఈ త‌ర‌హా మోసంపై అవ‌గాహన ఉన్న‌ప్ప‌టికీ నిస్స‌హాయ స్థిత...
 Ravichandran Ashwin | ఇలా చేశారేంటి అశ్విన్..! ప్రధాని మోదీ లేఖ‌..
State

 Ravichandran Ashwin | ఇలా చేశారేంటి అశ్విన్..! ప్రధాని మోదీ లేఖ‌..

PM Modi Letter to Ashwin | న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఆఫ్‌ స్పిన్‌ మాస్ట్రో రవిచంద్రన్‌ అశ్విన్‌ ( Ravichandran Ashwin)కు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. క్రికెట్ ఫీల్డులో “జెర్సీ నం. 99 చాలా మిస్ అవుతుంద‌ని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గబ్బా టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికిన అశ్విన్, టీమీండియా(Team India) గొప్ప మ్యాచ్ విన్నర్‌లలో ఒకరిగా చెర‌గ‌ని ముద్ర వేశాడు. అతని చివరి అంతర్జాతీయ ఆట అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన డే-నైట్ టెస్ట్ లో అతను తన 18 ఓవర్లలో 1-53 తీసుకున్నాడు.. అలాగే బ్యాట్‌తో 29 పరుగులు చేశాడు. కాగా ప్ర‌ధాని మోదీ తన లేఖలో అశ్విన్ రిటైర్మెంట్‌ను ఆశ్చర్యకరమైన ట్విస్ట్ అని పేర్కొన్నారు. ఊహించిన ఆఫ్-బ్రేక్‌లకు బదులుగా ఊహించని విధంగా క్యారమ్ బాల్ విసిరారు.. “అంతర్జాతీయ క్రికెట్ న...
Hyderabad Metro | మెట్రో ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. త్వరలో తీరనున్న ప్రయాణికుల కష్టాలు
State

Hyderabad Metro | మెట్రో ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. త్వరలో తీరనున్న ప్రయాణికుల కష్టాలు

Hyderabad Metro  : హైదరాబాద్ మ‌హాన‌గ‌రంలో ప్ర‌స్తుతం మెట్రో రైలుకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ట్రాఫిక్ అంత‌రాయాలు లేకుండా, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తున్నమెట్రో రైలు న‌గ‌రంలోని అన్ని వ‌ర్గాల‌కు ద‌గ్గ‌రైంది. ఒక వైపు ప్రయాణికులకు మెరుగైన సేవ‌లందిస్తూనే మ‌రోవైపు అనేక‌ రికార్డ్‌లను సృష్టిస్తోంది. అయితే భాగ్య‌న‌గ‌రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్క‌ట్ల‌ను అధిగమించేందుక అలాగే వేగంగా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకునేందుకు పెద్ద ఎత్తున అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇప్పుడు ఎక్కువగా మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. మ‌రోవైపు ఉద్యోగులు, విద్యార్థులు సైతం మెట్రో రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో మెట్రో రైలులో రద్దీ బాగా పెరిగిపోయింది. బిజినెస్‌ వేళల్లో కనీసం కాలు కూడా నిలపలేని పరిస్థితి నెల‌కొంటోంది. ట్రైన్లలో కూర్చుని సీట్లు దొర‌క‌డం గ‌గ‌ణ‌మైపోయింది. ఈ క్రమంలోనే మెట్రో కంపార్ట్‌మ...
Formula E Car Case : ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఊరట
State

Formula E Car Case : ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఊరట

Formula E Car Case | మాజీ మంత్రి కె.తార‌క రామారావు (KT Rama rao)కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫార్ములా-ఈ కార్‌ ‌రేస్ కేసులో ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ ‌చేయాలని కేటీఆర్ స‌మ‌ర్పించిన లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై హైకోర్టులో శుక్ర‌వారం విచారణ జరిగింది. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయ‌వ‌చ్చ‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. మ‌రోవైపు కేటీఆర్‌పై ఏసీబీ(ACB) నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవ‌చ్చని పేర్కొంది. పది రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు (High Court ) ఈనెల 27కి వాయిదా వేసింది. అయితే ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి కోరారు. కేటీఆర్‌ ‌తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ ‌న్యాయవాది సుందరం ప్రభాకర్‌రావు, గండ్ర మోహ...
Hyderabad Tourism |  హైద‌రాబాద్‌లో మరో ప‌ర్యాట‌క కేంద్రం… త్వరలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హం
State

Hyderabad Tourism | హైద‌రాబాద్‌లో మరో ప‌ర్యాట‌క కేంద్రం… త్వరలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హం

Hyderabad Tourism|  హైద‌రాబాద్‌లో మ‌రో ప‌ర్యాట‌క కేంద్రం ఆవిర్భ‌వించ‌నుంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ వ్య‌వస్థాప‌కుడు నంద‌మూరి తారక రామారావు 100 అడుగుల స్టాచ్యూ (NTR Statue) ఏర్పాటు కానుంది. మ‌హాన‌టుడుగానే కాకుండా రాజ‌కీయ నాయకుడిగా ప్ర‌జ‌ల గుండెలో చెర‌గ‌ని ముద్ర వేసిన ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao) గౌర‌వార్థం ఆయ‌న భారీ విగ్ర‌హాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు భూమిని కేటాయించాల‌నే ప్ర‌తిపాద‌నను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదించారు. విగ్రహం ఎక్క‌డంటే... ఎన్టీఆర్ సాహిత్య క‌మిటీ స‌భ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని క‌లిశారు. ఆయ‌న కుమారుడు మోహ‌న‌కృష్ణ‌, క‌మిటీ అధ్య‌క్షుడు టి.డి.జ‌నార్ద‌న్‌, స‌భ్యుడు మ‌ధుసూద‌న‌రాజు సీఎంతో భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌ లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసే విష‌యంపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు. విగ్ర‌హం ఏ...
error: Content is protected !!