Sarkar Live

State

Loans | మ‌హిళ‌ల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌
State, Hyderabad

Loans | మ‌హిళ‌ల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌

3.5 లక్షల మహిళా సంఘాల‌కు రేపు ₹304 కోట్ల వడ్డీ లేని రుణాల పంపిణీ Interest Free Loans in Telangana | రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు పెద్ద శుభవార్త. మొత్తం 3.50 లక్షల SHG మహిళలకు ₹304 కోట్ల వడ్డీలేని రుణాలను (Interest Free Loans) నవంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, CS రామకృష్ణారావు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ములుగు జిల్లా నుంచి పంచాయతీరాజ్ మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ మాట్లాడుతూ.. నవంబర్ 25 ఉదయం 11 గంటలకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా రుణాలను పంపిణీ చేస్తామని తెలిపారు. మొత్తాలు నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయని, పారదర్శకత కోసం ప్రతి సభ్యురాలికి ...
TIMS Hospitals | రేవంత్‌ రెడ్డివి మాటలు మాత్రమే… పనులు శూన్యం
State, Hyderabad

TIMS Hospitals | రేవంత్‌ రెడ్డివి మాటలు మాత్రమే… పనులు శూన్యం

టిమ్స్ ఆసుపత్రులపై హరీశ్‌రావు ఫైర్: సనత్‌నగర్ టిమ్స్ హాస్పిట‌ల్ (TIMS Hospitals) నెల రోజుల్లోనే ప్రారంభమవుతుందని రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రకటించి నేటితో ఒక నెల పూర్తయ్యిందని మాజీ మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రకటించిన తేదీకి ఆసుపత్రి తెరుచుకుంటుందా? లేక ఎప్పటిలాగే కొత్త డేట్ పెట్టేసుకుంటారా? అని సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. కోతల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని ఆయ‌న‌ డిమాండ్‌ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సొంత డ‌ప్పు కొట్టడం తప్ప, టిమ్స్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకొచ్చి సేవ‌లందించ‌డంలో మీరు చేస్తున్న కృషి శూన్యమని సీఎం రేవంత్‌ రెడ్డిని హరీశ్‌రావు విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రుల ప్రారంభంపై రెండేళ్లుగా డేట్లు, డెడ్ లైన్లు మార్చడం తప్ప మీరు చేస్తున్నదేం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తే ఓ సినిమాలో తనికెళ్ల‌ భరణి చెప్పే కవిత్వం లాగ...
Congress | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..
State, Hyderabad

Congress | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..

తెలంగాణ డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్‌ (Congress)అధిష్టానం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. 36 మందితో జాబితాను విడుదల చేసింది.. స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన నేప‌థ్యంలో కొత్త జాబితా విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. TPCC నూతన అధ్యక్షుల జాబితా : ఆదిలాబాద్: డా. నరేష్ జాదవ్ (Dr. Naresh Jadhav) ఆసిఫాబాద్: శ్రీమతి ఆత్రం సుగుణ (Athram Suguna) భద్రాద్రి కొత్తగూడెం: శ్రీమతి తోట దేవి ప్రసన్న (Thota Devi Prasanna) భువనగిరి: బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) గద్వాల: ఎం. రాజీవ్ రెడ్డి (M. Rajeev Reddy) హన్మకొండ: ఎంగల వెంకట్రామ్ రెడ్డి (Engala Venkat Ram Reddy) హైదరాబాద్: సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా (Syed Khalid Saifullah) జగిత్యాల: గాజెంగి నందయ...
IPS Transfers | 32 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ
State, Hyderabad

IPS Transfers | 32 మంది ఐపీఎస్‌ల బ‌దిలీ

IPS Transfers | తెలంగాణలో 32 మంది ఐపీఎస్ అధికారులను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అడిష‌న‌ల్ డీజీగా జ‌యేంద్రసింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా ప‌రిమ‌ళ హ‌న నూత‌న్ జాక‌బ్‌, పోలీసు అకాడ‌మీ డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా చేత‌న్ మైల‌బ‌త్తుల‌, మ‌హేశ్వ‌రం జోన్ డీసీపీగా కే నారాయ‌ణ రెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా పీవీ ప‌ద్మ‌జ‌, నాగర్‌క‌ర్నూల్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్, హైద‌రాబాద్ సౌత్ జోన్ డీసీపీగా కిర‌ణ్ ప్ర‌భాక‌ర్, మ‌హ‌బూబాబాద్ ఎస్పీగా శ‌బ‌రీష్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్ ఎస్పీగా నిఖిత‌, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్పీగా గిరిధ‌ర్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు. ఇక హైద‌రాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా గైక్వాడ్ వైభ‌వ్, ములుగు ఎస్పీగా కేక‌న్ సుధీర్ రామ్‌నాథ్‌, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి ఎస్పీగా సంకీర్త్, గ‌వ‌ర్న‌ర్ ఏడీసీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్‌, పెద...
Jadcherla | కెమిక‌ల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు
State

Jadcherla | కెమిక‌ల్ ట్యాంక‌ర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బ‌స్సు

Mahabubnagar accident : కొన్నాళ్లుగా రోడ్డు ప్ర‌మాదాలు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. తాజాగా జడ్చర్ల (Jadcherla) సమీపంలోని మాచారం ఫ్లైఓవర్‌పై గురువారం ఉదయం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రసాయనంతో వెళ్తున్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది, అదృష్ట‌వ‌శాత్తు ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో దాదాపు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీని ఫలితంగా హైడ్రోక్లోరైడ్ యాసిడ్ రోడ్డుపై చిందింది. బస్సు డ్రైవర్ వెంటనే ప్రయాణికులందరినీ దిగమని హెచ్చ‌రించాడు. ఆ రద్దీలో కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. యాసిడ్ మండేది కాదని, అందువల్ల ఎటువంటి మంటలు లేవని, పెద్ద ప్రమాదం తప్పిందని చెబుతున్నారు. అగ్నిమాపక దళాలను రంగంలోకి దించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. NH 44 పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. అధిక...
error: Content is protected !!