Sarkar Live

State

ప్రతి ఫోటోగ్రాఫర్ సంక్షేమమే లక్ష్యం: కుసుమ రమేష్
warangal

ప్రతి ఫోటోగ్రాఫర్ సంక్షేమమే లక్ష్యం: కుసుమ రమేష్

తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం (TGPVWA) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కుసుమ రమేష్  బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హన్మకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని రెడీన్ రిసార్ట్ & హోటల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ రంగాల్లో ఆయన చేసిన కృషిని, సంఘం పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని గుర్తించి రాష్ట్ర కార్యవర్గం ఈ పదవిని అప్పగించింది. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్. వెంకట్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కే. హుస్సేన్, ప్రధాన కార్యదర్శి లడే రవి మాట్లాడుతూ.. కుసుమ రమేష్ వంటి క్రియాశీలక నాయకుడు రాష్ట్ర కార్యవర్గంలో చేరడం వల్ల సంఘం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారంలో ఆయన ముందుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కుసుమ రమేష్ మాట్లాడుత...
“పార్టీ నీ ఒక్కడిదేనా?”: సీఎం రేవంత్‌పై నిప్పులు చెరుగుతూ కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాంరాం!
Hyderabad

“పార్టీ నీ ఒక్కడిదేనా?”: సీఎం రేవంత్‌పై నిప్పులు చెరుగుతూ కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి రాంరాం!

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోసిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఆ పార్టీకి షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:  కాంగ్రెస్ కు 'జీవన్' మరణశాసనం: రేవంత్ రెడ్డిపై నిప్పులు! జగిత్యాల కేంద్రంగా సాగిన ఈ రాజకీయ పరిణామాల్లో జీవన్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అనుచరుల సమక్షంలో కన్నీటి పర్యంతమయ్యారు.  ప్రధాన అభ్యంతరాలు & విమర్శలు: పార్టీ నీ ఒక్కడిదే అనుకుంటున్నవా?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జీవన్ రెడ్డి సంచలన వ్యా...
పీసీసీ చీఫ్ దౌత్యం విఫలం.. రేపు కీలక నిర్ణయం ప్రకటించనున్న సీనియర్ నేత జీవ‌న్‌రెడ్డి
State

పీసీసీ చీఫ్ దౌత్యం విఫలం.. రేపు కీలక నిర్ణయం ప్రకటించనున్న సీనియర్ నేత జీవ‌న్‌రెడ్డి

Jeevan Reddy Congress Resignation | కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పాటు విధేయుడిగా ఉన్న మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సాకేవత్, విప్ ఆది శ్రీనివాస్ జరిపిన చర్చలు ఫలించలేదు. పార్టీని వీడొద్దని వారు కోరినప్పటికీ, తన ఆవేదనకు పరిష్కారం లభించలేదని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. అధాష్టానాన్ని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూలబాట కాదని, ముళ్ల బాట అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాబట్టి సీఎం అయ్యారు, భట్టి విక్రమార్క సీఎల్పీ నేత కాబట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. నేను మండలిలో పక్ష నేతను కదా? మరి నాకెందుకు అన్యాయం చేశారు?" అని ఆయన సూటిగా ప్రశ...
Chicken Price Hike | చికెన్​ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. వెలుగుచూస్తున్న కుళ్లిన మాంసం దందా!
State, Hyderabad

Chicken Price Hike | చికెన్​ ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. వెలుగుచూస్తున్న కుళ్లిన మాంసం దందా!

హైదరాబాద్: భాగ్యనగరంలో మాంసాహార ప్రియులకు ఇప్పుడు రెట్టింపు కష్టాలు వచ్చి పడ్డాయి. ఒకవైపు వేసవి తాపానికి చికెన్, మటన్ ధరలు (Chicken Price Hike) చుక్కలు చూపిస్తుంటే.. మరోవైపు కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ (GHMC) మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. Chicken Price Hike : ఆకాశాన్నంటుతున్న ధరలు: చికెన్ @ 400! వేసవి కాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరగడం వల్ల చికెన్ ధరలు ఒక్కసారిగా భారమయ్యాయి. వారం రోజుల క్రితం వరకు కిలో రూ. 300 నుండి రూ. 320 మధ్య ఉండగా, ప్రస్తుతం అది రూ. 400 మార్కును తాకింది. మటన్ ధరలు: నగరంలోని పలు ప్రాంతాల్లో కిలో మటన్ రూ. 940 నుండి రూ. 1000 వరకు విక్రయిస్తున్నారు. నాణ్యత లోపం: ధరలు పెరగడమే కాకుండా, నాణ్యత లేని మాంసం విక్రయ...
భగత్ సింగ్ ఆశయ సాధన కోసం విద్యార్థి లోకం కదలాలి: తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు
Hyderabad

భగత్ సింగ్ ఆశయ సాధన కోసం విద్యార్థి లోకం కదలాలి: తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు

హైదరాబాద్, మార్చి 23: దేశంలో దోపిడీ, పీడన లేని సమాజ స్థాపన కోసం విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో మరో పోరాటానికి విద్యార్థి, యువజనులు సిద్ధం కావాలని ఏఐఎస్ఎఫ్ (AISF) మాజీ జాతీయ అధ్యక్షులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు పిలుపునిచ్చారు. సోమవారం నాడు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రామ్ కోఠిలోని భగత్ సింగ్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. విప్లవ ధ్రువతారలు భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. బ్రిటిష్ వలస పాలన నుండి దేశాన్ని విముక్తి చేసేందుకు అనేకమంది ప్రాణత్యాగం చేశారని, అందులో చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ యువతకు నిత్య స్ఫూర్తి అని కొనియాడారు. 1907 సెప్టెంబర్ 28న జన్మించిన భగత్ సింగ్, జాతీయ భావాలు గల కుటుంబం నుండి వచ్చి దేశం కోసం బలిదానమయ్యారన...
error: Content is protected !!