Sarkar Live

State

Urea Distribution : యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
Mahaboobnagar

Urea Distribution : యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీకి ఆదేశాలు Urea Distribution in Telangana : తెలంగాణలో కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే యూరియా బస్తాల కోసం పీఏసీఎస్​ ల వద్ద క్యూలో పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో చెప్పులు, పాస్​ పుస్తకాలు పెడుతున్న దృశ్యాలు కొన్నిరోజులుగా సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. తోపులాటలు, ఘర్షణలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరాపై కీలక వ్యాఖ్యలు చేసింది. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో తోపులాటలు లేకుండా అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆదేశాలు జారీ చేశారు. యూరియా పంపిణీలో క్యూ లైన్స్ లాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి ...
తుదిదశకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ భూసేకరణ, కొనసాగుతున్న కూల్చివేతలు ‌‌– Old City metro corridor
Hyderabad

తుదిదశకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ భూసేకరణ, కొనసాగుతున్న కూల్చివేతలు ‌‌– Old City metro corridor

Hyderabad Metro news : 7.5 కి.మీ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ కారిడార్ (Old City metro corridor) వెంబడి భూసేకరణ, కూల్చివేత పనులు కీలక దశకు చేరుకున్నాయి. అవసరమైన రైట్ ఆఫ్ వే (RoW) క్రమంగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు మొత్తం 886 ఆస్తుల్లో 550 కంటే ఎక్కువ కూల్చివేశారు. మిగతా నిర్మాణాల తొలగింపు పనులు సైతం జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఆస్తి యజమానులకు ప్రభుత్వం రూ.433 కోట్ల పరిహారం చెల్లించింది. వర్షాలు, పండుగలు, మొహర్రం ఊరేగింపులు వంటి సవాళ్ల మధ్య కూడా పనులు పెద్దగా ఇబ్బంది కలగకుండా సజావుగా జరిగాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అధికారులు తెలిపారు. భూగర్భ విద్యుత్ కేబుల్ మార్పిడి మొదట అడ్డంకిగా మారినా ఇప్పుడు సమస్యలు పరిష్కరించబడ్డాయి. మెట్రో పిల్లర్లు, స్టేషన్ నిర్మాణానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఖచ్చితమైన మ్యాపింగ్ కోసం డిఫరెన్షియల్ GPS (DGPS) సర్వేలు నిర్వహిస్తున్నారు....
Harish Rao : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోరా?
State, Hyderabad

Harish Rao : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోరా?

సీఎం రేవంత్‌ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు Hyderabad : విష జ్వరాలు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు, ఫుడ్ పాయిజనింగ్‌తో విద్యార్థులు ఆస్పత్రుల పాలవున్నా ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్లైనా లేద‌ని కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరాయ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. గురుకులాల్లో 2,500 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించ‌నిదుస్థితి నెల‌కొంద‌ని హరీశ్‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదు ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించాల‌ని సీఎం రేవంత్‌ రెడ్డిని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్ స్వయంగా తానే ఇకపై గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు ఉత్త‌మాట‌ల‌య్యాయ‌ని విమర్శించారు. కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు చేశార‌ని కానీ, అవి గాలి మాటలయ్...
Ghaati movie review : అనుష్క – క్రిష్ కాంబో ఈ సారి ఎంతవరకు మెప్పించింది?
State

Ghaati movie review : అనుష్క – క్రిష్ కాంబో ఈ సారి ఎంతవరకు మెప్పించింది?

Ghaati movie review : వేదం మూవీ తరవాత క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కిన మూవీ ఘాటి(ghati). గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ గా మూవీని తీశారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…. స్టోరీ.. కాష్టాల నాయుడు(రవీంద్ర విజయ్), కుందుల నాయుడు(చైతన్య రావు)గంజాయి స్మగ్లింగ్ చేయిస్తుంటారు. వారి కింద దేశీ రాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క) గంజాయి స్మగ్లింగ్ పని చేయడానికి వెళ్తారు. వారి ఆ వృత్తిలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? వెళ్ళాకా జరిగిన పరిణామాలు ఏంటి..?ఆ తర్వాత ఏం జరిగింది..?అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే… మూవీ ఎలా ఉందంటే.. అనుష్క క్రిష్ కాంబో అంటే ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన వేదం సూపర్ హిట్టు అయిన విషయం తెలిసిందే.కానీ వీరు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను మాత్రం అందుకోలేకపోయారని అనిపించింది. స్టోరీ కొద్...
Dharmavaram : నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణ హత్య
Crime, AndhraPradesh

Dharmavaram : నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణ హత్య

Dharmavaram murder news : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే జ‌రిగిన‌ దారుణ హత్య సంఘ‌ట‌న అంద‌రినీ భ‌యాందోళ‌న‌కు గురిచేసింది. బైక్‌పై వెళ్తున్న ఓ రౌడీషీటర్‌ను కొందరు వ్యక్తులు కారుతో ఢీ కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘ‌ట‌న జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. ధర్మవరం (Dharmavaram) కొత్తపేట గ్రామానికి చెందిన తలారి లోకేంద్ర (26) గురువారం త‌న‌ స్నేహితుడితో కలిసి ద్విచ‌క్ర‌వాహ‌నంపై బ‌య‌లుదేరాడు. ఈ క్ర‌మంలో శ్రీనిధి మార్ట్‌ వద్ద బైక్ ఆగాడు. ఇంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అతడి బైక్‌ను ఢీకొట్టింది. కిందపడిపోయిన లోకేంద్రపై కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో ఒక్క‌సారిగా మీద‌ప‌డిపోయారు. ముఖం, మెడపై అతి కిరాతకంగా నరికారు. వెంట‌నే అదే అదే కారులో అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. అయితే ఈ దృశ్యాల‌న్నీసీసీ కెమెరాలో రికార్డయింది. హత్య జరిగిన స్థలాన్ని ...
error: Content is protected !!