Sarkar Live

State

Hyderabad : 48 గంటలు హై అలెర్ట్..  హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధం
Hyderabad

Hyderabad : 48 గంటలు హై అలెర్ట్.. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధం

Hyderabad Ganesh immersion 2025 : గణేష్ నిమజ్జన మహోత్సవం కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, జలమండలి, ఎలక్ట్రిసిటీ, HMDA, పర్యాటక శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. నిమజ్జనం కోసం కీలక ఏర్పాట్లు 72 కృత్రిమ కొలనులు, 20 ప్రధాన సరస్సుల్లో నిమజ్జన సౌకర్యం 134 స్థిర క్రేన్‌లు, 259 మొబైల్ క్రేన్‌లు సిద్ధంగా హుస్సేన్ సాగర్‌లో 20 క్రేన్‌లు, బాహుబలి క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం 9 బోట్లు, DRF టీంలు, 200 ఈతగాళ్లు రెడీ 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు హైదరాబాద్ పరిధిలో 303 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో సజావుగా శోభాయాత్ర జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 3 షిఫ్టులలో స్వచ్ఛత కార్యక్రమాలు 25 × 7 గంటలు విధుల్లో 15 వేలకు పైగా శానిటేషన్ సిబ్బందిని నియమించారు. రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా ఊర...
ACB trap | ఏసీబీ వ‌ల‌లో జిల్లా మ‌త్స్య‌శాఖ అధికారిణి
Crime, Nalgonda

ACB trap | ఏసీబీ వ‌ల‌లో జిల్లా మ‌త్స్య‌శాఖ అధికారిణి

Nalgonda : న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా మ‌త్స్య శాఖ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు (ACB trap) . ఫిష‌రీస్ కో ఆప‌రేటివ్ సొసైటీలో కొత్త స‌భ్యుల పేర్ల న‌మోదుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరగా, అందుకు మ‌త్స్య‌శాఖ అధికారిణి చ‌రిత రెడ్డి లంచం డిమాండ్ చేశారు. గురువారం బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆమెను కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.go...
యూరియా కోసం క్యూలో నిలబడి కుప్పకూలిపోయిన మహిళా రైతు- Urea shortage in Telangana
State, Mahaboobnagar

యూరియా కోసం క్యూలో నిలబడి కుప్పకూలిపోయిన మహిళా రైతు- Urea shortage in Telangana

Narayanapet : జిల్లాలోని తిలేరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) వద్ద గురువారం యూరియా కోసం క్యూలో నిలబడి ఒక మహిళా రైతు కుప్పకూలిపోయింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్య‌లో మహిళలు సహా చాలా మంది రైతులు PACS వద్దకు తరలివచ్చారు. పీఏసీఎస్ వ‌ద్ద యూరియా (Urea shortage) కోసం క్యూలలో నిలబడాల్సి వచ్చింది. చాలా మందిలాగే, మణెమ్మ కూడా PACS వద్దకు చేరుకుని వరుసలో నిలబడి వంతు కోసం వేచి ఉంది. ఈ క్ర‌మంలో ఆమె తల తిరుగుతున్నట్లు అనిపించి కుప్పకూలిపోయింది, వెంటనే రైతులు, PACS అధికారులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మణెమ్మ ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందడానికి ఏమీ లేదని అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. టోకెన్‌తో పాటు, రైతుల వేలికి సిరా ఇదిలా ఉండ‌గా PACS వద్ద యూరియా (Urea ) కోసం క్యూలో ఉన్న‌వారు మ‌రోసారి రాకుండా చూసుకోవడానికి అధికారులు వారి బొటనవేళ్లపై చెరగని స...
ప్రియుడి కోసం భర్త, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన తల్లి ‌‌ – Jayashankar Bhupalapalli
Crime, warangal

ప్రియుడి కోసం భర్త, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన తల్లి ‌‌ – Jayashankar Bhupalapalli

Mother kills husband and daughter : జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapalli) జిల్లా చిట్యాల మండలం వొడితల గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త పక్షవాతంతో మంచాన పడిపోవడంతో సపర్యలు చేయాల్సిన భార్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం బయటపడిపోతుందనే భయంతో, ఆమె ప్రియుడి సాయంతో భర్తతో పాటు తన 22 ఏళ్ల కూతురును కూడా కడతేర్చింది. వివరాల్లోకి వెళ్తే, జూన్ 25న కవిత తన భర్తను హత్య చేసి, అనారోగ్యంతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాక ఎలాంటి అనుమానం రాకుండా చూసుకుంది. అయితే, తమ సంబంధం విషయం కుమార్తెకు కూడా తెలిసిపోతుందనే భయంతో 22 ఏళ్ల కూతురినీ పక్కా ప్లాన్​ వేసి హత్య చేసింది. కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి–కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి, ఆధార్ కార్డు ఉంచి, క్షుద్రపూజల వల్లే చనిపోయిందనే ఊరి జ...
Kavitha |  హరీష్ రావు టార్గెట్‌గా కవిత ఫైర్
State, Hyderabad

Kavitha | హరీష్ రావు టార్గెట్‌గా కవిత ఫైర్

రేవంత్ రెడ్డి కాళ్లు హరీష్ రావు పట్టుకోగానే కుట్రలు మొదలయ్యాయి.. “ఎన్నో పుణ్యాల వల్లే కేసీఆర్ కూతురిగా పుట్టా” – కవిత భావోద్వేగం Kavitha press meet highlights : బీఆర్ఎస్ (BRS) పార్టీలోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌ను ఉద్దేశించి ఆమె సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో కవిత (Kavitha) బుధ‌వారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా ఆమె హ‌రీష్ రావుపై ఫైర్ అయ్యారు. హరీష్ రావు, రేవంత్ ఒకే ఫ్లైట్ లో ఏరోజైతే ఒకే విమానంలో ప్రయాణించారో ఆ రోజు నుంచే తమ కుటుంబం విడిపోవ‌డానికి కుట్రలు ప్రారంభ‌మ‌య్యాయ‌య‌ని అన్నారు. త‌న‌పై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉంచారని, జైలు నుంచి బయటకు రాగానే.. 2024, నవంబర్ 23 నుంచి జ‌నంలోకి వ‌చ్చి పార్టీ త‌ర‌పున అనేక కార్యక్...
error: Content is protected !!