
భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి-రామనాథపురం మధ్య ప్రత్యేక రైళ్లు – SCR Special Trains
Special Trains | తమిళనాడులో ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Cheralapalli) నుంచి రామనాథపురం (Ramanathapuram) వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది. చర్లపల్లి-రామనాథపురం (07695) రైలు ఈనెల 11 నుంచి 25 వరకు ప్రతీ బుధవారం రాకపోకలు ప్రయాణికులకు సేవలందిస్తుందిన పేర్కొంది. అలాగే, రామనాథపురం నుంచి చర్లపల్లి (07696) రైలు ఈ నెల 13 నుంచి 27 వరకు ప్రతీ శుక్రవారం…