Sarkar Live

State

TGSRTC | నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో సంబరాలు..
State

TGSRTC | నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో సంబరాలు..

Hyderabad : టీజీ ఆర్టీసీ (TGSRTC )లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi sheme ) విజయవంతంగా అమలవుతుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు రూ.6700 కోట్ల విలువైన ప్రయాణాలు చేశారని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి మహిళా ప్రయాణికుల  రియంబర్స్మెంట్ చెల్లించిందని చెప్పారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మహాలక్ష్మి పథకం విజయవంతంలో భాగస్వాములైన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు,అధికారులు, ఇతర సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. TGSRTC సంబరాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి ఆర్టీసీ (TS RTC)లో 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపోలు, 341 బస్ స్టేషన్ నేడు జరిగే కార్యక్రమాలు బస్ స్టేషన్...
Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు..
State, Hyderabad

Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు..

South Central Railway | వచ్చే ఆగస్టు నెలలో ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని కీలక మార్గాల్లో 38 ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్–తిరుపతి, రిటర్న్ సర్వీసులు రైలు నంబర్ 07009 జూలై 31 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి గురువారం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07010 ఆగస్టు 1 నుంచి 29 వరకు శుక్రవారం తిరుపతి నుండి సికింద్రాబాద్‌కు నడుస్తుంది. కాచిగూడ–నాగర్​సోల్​ స్పెషల్ ట్రైన్​ నంబర్ 07055 ఆగస్టు 7, 28 మధ్య గురువారం కాచిగూడ నుంచి నాగర్సోల్‌కు బయలుదేరుతుంది. రైలు నంబర్ 07056 ఆగస్టు 8 నుండి 29 వరకు శుక్రవారం నాగర్సోల్ నుండి కాచిగూడకు తిరిగి వస్తుంది. నాందేడ్-తిరుపతి వారాంతపు రైళ్లు రైలు నంబర్ 07015 ఆగస్టు 2 నుండి ఆగస్టు 30 వరకు నాందేడ్ నుండి తిరుపతికి ప్రతి శనివ...
Harish Rao | ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌నం.. : మాజీ మంత్రి హ‌రీష్ రావు ఫైర్‌..
State, Hyderabad

Harish Rao | ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌నం.. : మాజీ మంత్రి హ‌రీష్ రావు ఫైర్‌..

48 గంటల్లో 4 ఫుడ్ పాయిజన్ ఘటనలు.. కాంగ్రెస్ పాలనపై హరీశ్ రావు ఆగ్రహం గురుకులాలు, హాస్ట‌ళ్ల‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (MLA Harish Rao) ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్, నాగల్ గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్.. ఇలా 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనాలు అని హ‌రీష్ రావు విమర్శించారు. 48 గంటల్లో 4 ఘటనలు: సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం నాగల్‌గిద్ద మోడల్ పాఠశాల నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి గురుకుల పాఠశాల జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామం గురుకుల పాఠశాల భద్రా...
Aasara pensions | ఆసరా పెన్షన్లకు త్వరలో కొత్త విధానంలో చెల్లింపులు..
State, Hyderabad

Aasara pensions | ఆసరా పెన్షన్లకు త్వరలో కొత్త విధానంలో చెల్లింపులు..

Hyderabad : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ పథకం లబ్ధిదారులు ( Aasara pensions ) తమ పెన్షన్లు పొందేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇకపై ఫేసియల్​ రికగ్నేషన్​ సాంకేతికత (facial recognition technology ) త్వరలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ పోస్టల్ డిపార్ట్‌మెంట్ 40 లక్షలకు పైగా ఆసరా లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ డ‌బ్బుల‌ను పంపిణీ చేసేందుకు ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించ‌నుంది. ఇప్పటివరకు, తపాలా శాఖ లబ్ధిదారులకు వారి ఆధార్ కార్డు, వేలి ముద్రలను ఉపయోగించి బయోమెట్రిక్ ప్రామాణీకరణ ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. బీట్ పోస్ట్‌మెన్ నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా, 60 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల చాలా మంది వృద్ధులు, వారి వేళ్లపై వేలిముద్ర‌లు చాలావ‌ర‌కు అరిగిపోయాయి. దీంతో బయోమెట్రిక్ అథెంటిఫికేష‌న్‌ ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. పెన...
Heavy Rains | తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు
State

Heavy Rains | తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌లు జారీ Heavy Rains in Telangana : తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో భారీగా వాన‌లు కురుస్తున్నాయి. ఈనెల 21న సోమవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, మెదక్‌, భూపాలపల్లి, మహబూబాబాద్‌, కామారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఇక నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, జనగామ‌, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వ...
error: Content is protected !!