Sarkar Live

State

Big Relief for Drivers | ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు ఊర‌ట‌.. ఇక ఓలా, ఉబ‌ర్‌ల దోపిడీ ఉండ‌దు ..
State

Big Relief for Drivers | ట్యాక్సీ డ్రైవ‌ర్ల‌కు ఊర‌ట‌.. ఇక ఓలా, ఉబ‌ర్‌ల దోపిడీ ఉండ‌దు ..

Big Relief for Drivers : ఓలా, ఉబర్ (Ola and Uber) దోపిడీకి ఇక చెక్ ప‌డ‌నుంది. వీటికి ప్ర‌త్యామ్నాయంగా కేంద్ర ప్ర‌భుత్వం (central government) కొత్త యాప్ (new app )ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది క్యాబ్, ఆటో, బైక్ డ్రైవర్లు తమ జీవనోపాధి కోసం ఓలా, ఉబ‌ర్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రయాణికుల నుంచి వసూలు చేసే చార్జీల్లో కంపెనీలు పెద్ద మొత్తాన్ని తీసుకోవడంతో డ్రైవర్లకు తక్కువ వాటా మాత్రమే అందుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేశారు. స‌హ‌కార్ యాప్ రంగ ప్ర‌వేశం : Big Relief for Drivers ఓలా ఉబ‌ర్‌ (Ola and Uber) లకు ప్రత్యామ్నాయంగా కేంద్రం కొత్త యాప్‌ను తీసుకురాబోతుంది. దీనికి సహకార్ టాక్సీ (Sahkaar Taxi) అని పేరు పెట్టారు. ఇది కూడా ఓలా, ఉబర్‌ల మాదిరిగానే పనిచేస్తుంది. ఈ యాప్...
Polavaram project | పోలవరం ప్రాజెక్టుపై కీలక అప్ డేట్
State

Polavaram project | పోలవరం ప్రాజెక్టుపై కీలక అప్ డేట్

CM inspects Polavaram project : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu) ఈ రోజు పోలవరం ప్రాజెక్టు (Polavaram project)ను సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు పనులను సమర్థంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమాలోచనలు చేశారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్, ఇతర నిర్మాణ పనులపై దృష్టి సారించారు. భూనిర్వాసితులతో స‌మావేశ‌మై, వారి స‌మ‌స్య‌లు విన్నారు. Polavaram project : ప్రాజెక్టుపై వైమానిక సర్వే చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్ట్ పై వైమానిక సర్వే (aerial view) నిర్వహించారు. ప్రాజెక్ట్ (Polavaram project) నిర్మాణ పురోగతిని సమగ్రంగా అంచనా వేసిన అనంతరం నిర్మాణ స్థలాన్ని స్వయంగా సందర్శించారు. ప్రాజెక్ట్ ప్రధాన భాగాలు, నీటి నిల్వ సామర్థ్యం, నదీ ప్రవాహ మార్గం, నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లపై...
Case Filed Against KTR | ఫేక్ న్యూస్ వివాదం.. కేటీఆర్‌పై కేసు నమోదు
State

Case Filed Against KTR | ఫేక్ న్యూస్ వివాదం.. కేటీఆర్‌పై కేసు నమోదు

Case Filed Against KTR : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ (Telangana Rashtra Samithi (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( KT Rama Rao (KTR)పై ఫేక్ న్యూస్ ప్ర‌సారం (spreading fake news) ఆరోపణలతో నల్లగొండ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. నకిరేకల్ మునిసిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ చౌగోని రజిత (Nakrekal Municipal Chairperson Chougoni Rajitha) ఇచ్చిన ఫిర్యాదుతో ఈ చర్య తీసుకున్నారు. ఫేక్ న్యూస్ ఆరోపణలపై వివాదం తనపై తప్పుడు స‌మాచారంతో దుష్ప్ర‌చారం ( spreading fake news) చేశార‌ని ఆరోపిస్తూ నల్లగొండ జిల్లాలోని నాకిరేకల్ మున్సిపల్ చైర్‌ప‌ర్స‌న్‌గా బాధ్యతలు నిర్వ‌ర్తిస్తున్న‌ చౌగోని రజిత (Chougoni Rajitha) పోలీసు అధికారులను ఆశ్రయించారు. ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తెలుగు ప్రశ్నపత్ర లీకేజీ కేసులో తనను అనవసరంగా లాగుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులో...
Ration Card | రేషన్ షాపుల్లో సన్న బియ్యం తోపాటు మరిన్ని నిత్యావసర వస్తువులు
State

Ration Card | రేషన్ షాపుల్లో సన్న బియ్యం తోపాటు మరిన్ని నిత్యావసర వస్తువులు

Telangana | రాష్ట్రంలోని పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. ఈ ఉగాది నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు (Ration Card Holders ) సన్న బియ్యం సరఫరా చేస్తామని పేర్కొంది. బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) కీలక ప్రకటన చేశారు. పేదలు కడుపునిండా తినే విధంగా మంచి నాణ్యమైన ఫైన్ రైస్ ను పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో బియ్యం పంపిణీలో అనేక లోపాలు ఉన్నాయని, రేషన్ షాపులలో పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం 80 శాతం మంది లబ్ధిదారులు ఉపయోగించుకోకుండా బయట వ్యాపారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. రూ.7, 8 వేల కోట్ల రూపాయల బియ్యం పంపిణీ జరిగితే లబ్దిదారులు వండుకోకపోవడంతో అవి పక్కదారి పడుతున్నాయి. తమ ప్రభుత్వం ...
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో రసాభాస‌.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు
State

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో రసాభాస‌.. ఇరు ప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు

Telangana Assembly : తెలంగాణ శాసనసభలో ఈ రోజు జరిగిన సమావేశాలు తీవ్ర చర్చలకు వేదిక అయ్యాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ చర్చ చివరి దశకు చేరుకోగా, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య మాటల యుద్ధం రగిలింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్ (KT Rama Rao) చేసిన వ్యాఖ్యలు సభ (Telangana Assembly)లో దుమారం రేపాయి. కీల‌కాంశాల‌పై చ‌ర్చ జ‌రుగుతుండ‌గా.. సభలో ప్రధానంగా పలు అంశాలపై చర్చ జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం సాధారణ పరిపాలన, న్యాయ, హోం, ఆర్థిక, ఇంధన, రెవెన్యూ, గృహనిర్మాణం, నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలపై సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మంగళవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అదనపు వ్యయ అంచనాలను ప్రవేశపెట్టగా వీటి మొత్తాన్ని రూ.50,471 కోట్లుగా ప్రకటించారు. పురపాలక, పంచాయతీరాజ్‌ చట్ట సవరణలపై శాసనమండలిలో చర్చ జరగనుంది. అవయవదానం సంబంధిత తీర్మానాన్ని కూడా ప్రభుత్వం మండలిలో ప్...
error: Content is protected !!