Sarkar Live

State

OU students protest | ఓయూ హాస్ట‌ల్ భోజ‌నంలో బ్లేడ్‌..
State

OU students protest | ఓయూ హాస్ట‌ల్ భోజ‌నంలో బ్లేడ్‌..

OU students protest : ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) గోదావరి హాస్టల్ భోజ‌నంలో బ్లేడ్ ఉండ‌టం (found a blade in meals) తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీనిపై విద్యార్థులు రోడ్డెక్కారు. అధికారుల నిర్ల‌క్ష్యంపై మండిపడ్డారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు రోజురోజుకూ చోటుచేసుకుంటున్నా ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. OU students protest : అధికారుల తీరుపై మండిపాటు గతంలో కూడా భోజనంలో ఇలాగే పురుగులు, బ్లేడ్లు క‌నిపించాయ‌ని, అధికారులకు ప‌లుమార్లు ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విద్యార్థులు (students) విమ‌ర్శించారు. ఇన్ని సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నా స్పందించ‌క‌పోవడంలో ఆంత‌ర్య‌మేమిట‌ని ప్ర‌శ్నించారు. ఈ నిర్లక్ష్యానికి వైస్ చాన్స‌ల‌ర్ (Vice-Chancellor), చీఫ్ వార్డెన్ (Chief Warden), ఇత‌ర అధికారులు బాధ్యత వహించాల‌ని డిమాండ్ చేశారు. క‌నీసం తిండి కూడా స‌రిగా పెట్ట‌రా? ...
TG budget session | ర‌సాభాసాగా అసెంబ్లీ స‌మావేశం.. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ గ‌రం గ‌రం
State

TG budget session | ర‌సాభాసాగా అసెంబ్లీ స‌మావేశం.. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ గ‌రం గ‌రం

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు (TG budget session) ర‌సాభాసాగా ప్రారంభ‌మ‌య్యాయి. ఉభయ స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ప్ర‌సంగిస్తుండ‌గా బీఆర్ఎస్ స‌భ్యులు ( BRS legislators) ప‌లుమార్లు అంత‌రాయాలు క‌లిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పంట రుణ మాఫీ, రైతు భరోసా వంటి పథకాలను త‌న గవర్నర్ ప్ర‌సంగం (Governor Jishnu Dev Verma’s speech)లో ప్రశంసించగా ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఈ ప‌థ‌కాలు పూర్తిగా అమ‌లు కాలేద‌ని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) రైతు వేదికలను ఏర్పాటు చేసిందని, అలాగే రైతులకు రూ.500 బోనస్ అందించిందని గ‌వ‌ర్న‌ర్ పేర్కొన‌డంతో బీఆర్ఎస్ శాస‌న స‌భ్యులు తీవ్రంగా ఆరోపించారు. ఈ ప‌థ‌కాలు గతంలో ముఖ్యమంత్రి కెసీఆర్ హయాంలోనే ప్రారంభమయ్యాయని మండిప‌డ్డారు. ప్రాజెక్టుల నీటి మ‌ళ్లింపుపై నిర‌స‌న‌ తెలంగాణ రాష్ట్ర జల హక్కులను ...
VCIWU | ప్రీమియర్ విద్యాసంస్థగా కోఠి మ‌హిళా వ‌ర్సిటీ..
State

VCIWU | ప్రీమియర్ విద్యాసంస్థగా కోఠి మ‌హిళా వ‌ర్సిటీ..

VCIWU | తెలంగాణ‌లో ఉన్న‌త ప్ర‌మాణాల‌తో విద్యావ‌కాశాల‌ను మెరుగుప‌ర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ( Telangana government( మ‌రో అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని కోఠి (Koti)లో ఉన్న వీరనారి చాకలి ఐల్లమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి (VCIWU) భారీగా నిధులను కేటాయించింది. వీటితో కొత్త భవనాలను నిర్మించ‌డంతోపాటు ప్రాచీన భవనాలను పునరుద్ధరించనున్నారు. త‌ద్వారా ఉత్త‌మ వ‌స‌తుల‌తో విద్యా ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర్చ‌నున్నారు. VCIWU : అభివృద్ధి ప్రణాళిక వీరనారి చాకలి ఐల్లమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి ( Veeranari Chakali Ilamma Women’s University (VCIWU) కొత్త భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.540 కోట్లు కేటాయించింది. రూ.15.5 కోట్ల‌తో ప్రాచీన నిర్మాణాలను పున‌రుద్ధ‌రించ‌నుంది. ఇందులో భాగంగా రూ. 100 కోట్ల‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేసింది. ఈ విశ్వవిద్యాలయానికి తగినంత సౌకర్యాలు అందించేందుకు కొత్త...
KCR | అసెంబ్లీకి చేరుకున్న గులాబీ దళపతి
State

KCR | అసెంబ్లీకి చేరుకున్న గులాబీ దళపతి

KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అసెంబ్లీ (Telangana Assembly )కి చేరుకున్నారు. కాసేపటి క్రితమే హైదరాబాద్‌లోని నందినగర్‌ నుంచి బయల్దేరి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ శర్మ ప్రసంగంతో శాసన సభ సమావేశాలు (Assembly Session 2025) ప్రారంభం కానున్నాయి. కాగా అసెంబ్లీ వద్ద కేసీఆర్‌కు బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అసెంబ్లీ ప్రాంగణం లోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అసెంబ్లీకి చేరుకున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్. pic.twitter.com/8ohVJ5aa1g— BRS Party (@BRSparty) March 12, 2025 అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తిస్థాయిలో రెడీ అయింది. ఈమేరకు నిన్ననే మాజీ సీ...
KCR | వచ్చే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ సార్..
State

KCR | వచ్చే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ సార్..

ప్రకటించిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చాలా రోజుల తర్వాత మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Ex CM KCR )రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఈనెల 12 నుంచి శాసన సభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) కీలక ప్రకటన చేశారు. ఈ బడ్జెట్‌ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరవుతారని ప్రకటించారు. గవర్నర్‌ అడ్రెస్‌ కార్యక్రమంలో కూడా ఆయన అటెండ్‌ అవుతారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ (Dasuju Sravan) సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు హాజరయ్యారు. అనంతరం మ...
error: Content is protected !!