Sarkar Live

State

Mithra Vibhushana | మోదీకి శ్రీ‌లంక అత్యున్న‌త అవార్డు..
State

Mithra Vibhushana | మోదీకి శ్రీ‌లంక అత్యున్న‌త అవార్డు..

Mithra Vibhushana Award : భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి శ్రీలంక ప్ర‌భుత్వం అత్యున్నత సివిలియన్ పురస్కారం ‘మిత్ర విభూషణ’ ప్రదానం చేసింది. శ్రీలంక – భారత ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పాత్ర పోషించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు (Mithra Vibhushana Award)ను అంద‌జేసింది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయికె (Sri Lankan President Anura Kumara Dissanayake) చేతుల మీదుగా ప్ర‌ధాని మోదీ ఈ పుర‌స్కారాన్ని స్వీక‌రించారు. శ్రీ‌లంక (Sri Lanka) ప‌ర్య‌ట‌న‌లో మోదీ ఉండ‌గా కొలంబో (Colombo)లోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్ వద్ద ఈ కార్య‌క్ర‌మం ఇవాళ జ‌రిగింది. Mithra Vibhushana Award : అత్యున్న‌త పౌర పుర‌స్కారం మిత్ర విభూషణ అవార్డును 2008 ఫిబ్రవరిలో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స (Mahinda Rajapaksa) ప్రవేశపెట్టారు. ఇది శ్రీలంక ప్రభుత్వం గౌరవంగా బహూకరి...
Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూవివాదం.. కాంగ్రెస్ దిద్దుబాటు చ‌ర్య‌లు!
State, Trending

Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూవివాదం.. కాంగ్రెస్ దిద్దుబాటు చ‌ర్య‌లు!

Kancha Gachibowli : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూవివాదం (Kancha Gachibowli issue)పై రాజకీయాలు వేడెక్కాయి. నిండు పచ్చదనం ఉన్న ఈ ప్రదేశంలో వంద ఎకరాల అరణ్యాన్ని ధ్వంసం చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) సహా ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, పర్యావరణ కార్యకర్తలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ (Congress party)పై విమర్శలు పెరిగాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. రాహుల్ గాంధీ మౌనం.. విపక్షాల ఆరోపణలు ఏఐసీసీ (All India Congress Committee) అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. హైదరాబాద్ యూనివ‌ర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, కేసులు న‌మోదు చేయ‌డం, ఆందోళనలపై ప్రభుత్వ కఠిన వైఖరిపై విమ‌మ‌ర్శ‌లు గుప్పుమ...
Bomb Threat | వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అప్రమత్తం
State

Bomb Threat | వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అప్రమత్తం

Warangal Court Bomb Threat : వరంగల్ కోర్టులో ఈ రోజు ఉదయం భారీ కలకలం రేగింది. కోర్టు భవనంలో బాంబు ఉంచినట్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి న్యాయమూర్తికి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు (Bomb Threa) సందేశం పంపాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే కోర్టు పరిసరాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. బాంబు బెదిరింపు నేపథ్యంలో కోర్టు పనులు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఉద్యోగులు, న్యాయవాదులు,క‌క్షిదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. Bomb Threat : అణవణువూ సోదాలు వ‌రంగ‌ల్ కోర్టుకు చేరుకున్న పోలీసులు అణువ‌ణువూ సోదాలు (Police Investigation) చేశారు. బాంబ్ స్క్వాడ్ (Bomb Squad Search), కేనైన్ (Police Canine Unit) టీమ్ సహాయంతో కోర్టు (Warangal Court) భవనం, ఆవరణను పూర్తిగా తనిఖీ చేశారు. గంటల తరబడి జరిగిన ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు ధృవీకరించారు. దీం...
Amaravati Capital | అమ‌రావ‌తిలో మళ్లీ రాజ‌ధాని ప‌నులు.. ప్రారంభించనున్న పీఎం మోదీ
State

Amaravati Capital | అమ‌రావ‌తిలో మళ్లీ రాజ‌ధాని ప‌నులు.. ప్రారంభించనున్న పీఎం మోదీ

Amaravati Capital : అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగర (Amaravati Capital Development) నిర్మాణ పనులను ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (PM Modi) మళ్లీ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ మేర‌కు ప్ర‌క‌టించారు. సుమారు రూ. లక్ష కోట్ల అంచనా వ్య‌యంతో ఈ ప్రాజెక్టును చేప‌డుతున్నారు.రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (CRDA) కమిషనర్ కె. కన్నా బాబు, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో అమరావతి నగర నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది. గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో సింగపూర్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిలో కీలక భాగస్వామిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. సింగ‌పూర్ భాగ‌స్వామ్యంతో.. ప్రధాని మోదీ ఈ నెలలో రాష్ట్రాన్ని సందర్శించి, అమరావతి రాజధాని (Amaravati Capital) పనులను మళ్లీ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజ...
MLA Disqualification Case | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
State

MLA Disqualification Case | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

MLA Disqualification Case : బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Disqualification) వేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక విచారణ (Supreme Court Verdic) జరిగింది. ఈ కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్‌లో చేరడం రాజ్యాంగ విరుద్ధం : పిటిష‌న‌ర్లు ఈ కేసులో అసెంబ్లీ సెక్రటరీ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం తమ వాదనలు ప్రస్తావించారు. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ పదవులను వదిలిపెట్టకుండా కాంగ్రెస్ (Congress)లో చేరడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ (BRS) చెందిన పిటిషనర్లు పేర్కొన్నారు. వారు రాజీనామా చేయకుండా ప...
error: Content is protected !!