Sarkar Live

State

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక
State

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక

Hyderabad Metro : హైదరాబాద్ నగరమంతా మెట్రో సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అండర్ గ్రౌండ్ మార్గంలో మెట్రోలో ప్రయాణించే సదుపాయం నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు దిల్లీకి పరిమితమైన ఈ సౌకర్యం హైదరాబాద్ కూ రానుంది. హైదరాబాద్ లో పెరిగిన రద్దీ కారణం కాగా రవాణా వ్యవస్థలో మెట్రో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మూడు కారిడార్ల ద్వారా నగరవాసులకు మెట్రో సేవలు అందుతుండగా, మరో 5 కారిడార్లు రానున్నాయని చెప్పవచ్చు. ఈ 5 కారిడార్ల నిర్మాణానికి 116.4 కిలోమీటర్లు మెట్రో రవాణా సాగుతుండగా, అండర్ గ్రౌండ్ మార్గం కూడా ఇందులో చేరనుంది. ఇది మియాపూర్ నుంమ్ర్ పటాన్ చెరువు వరకు డబుల్ డెక్కర్, నాగోలు నుంమ్ర్ ఎయిర్ పోర్ట్ వ...
Sridhar Babu | మంథ‌ని – మంచిర్యాల మ‌ధ్య 120కోట్ల‌తో బ్రిడ్జి
State

Sridhar Babu | మంథ‌ని – మంచిర్యాల మ‌ధ్య 120కోట్ల‌తో బ్రిడ్జి

Telangana | వాణిజ్య వ్యాపారాలు విస్తరించేందుకు మంథని మంచిర్యాల ప‌ట్ట‌ణాల‌ను కలుపుతూ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేశామని ఐటి, పరిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు (Sridhar Babu) వెల్ల‌డించారు. బ్రిడ్జి నిర్మాణ ప‌నుల‌కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని తెలిపారు. మంథని పట్టణంలో యువకులకు ఉపాధి కల్పించేందుకు చిన్న సాఫ్ట్ వేర్‌ కంపెనీ ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు తీసుకువస్తామ‌ని తెలిపారు. అలాగే మంథ‌ని స‌మీపంలోని రామగిరి క్షేత్రాన్ని రూ.5 కోట్లతో అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధ‌ర్‌బాబు హామీ ఇచ్చారు. మంథని సమీపంలో గోదావరి నది పుష్కరాలు నిర్వహణకు రూ. 2 కోట్లతో అభివృద్ధి ప‌నులు చేప‌ట్టనున్న‌ట్లు తెలిపారు. మంథని పట్టణ సమీపంలో 150 మంది మహిళ సంఘాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి అవసరమైన...
Winter Season | తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత
State

Winter Season | తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

Winter Season | తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాత్రి వేళ 15 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎకువగా ఉంద‌ని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పలుచోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.3 డిగ్రీలు నమోదు అయింది. అలాగే న్యాల్కల్‌లో 9.6 డిగ్రీలు, గుమ్మడిదలలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.. మెదక్‌ జిల్లా శివ్వంపేటలో 10 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 10.2 డిగ్రీలు రికార్డ్ అయింది. ఇదిలా ఉండగా , సోమవారం రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో నమోదైన విషయం తెలిసిందే.. సిర్పూర్‌(యూ)లో రికార్డు స్థాయిలో 8.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డయినట్లు అధికారులు తెలిపారు.  సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్య...
Constitution Day | ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ రాజ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు..
State

Constitution Day | ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ రాజ్యాంగ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు..

Constitution Day | భారత రాజ్యాంగాన్ని రూపొందించిన బాబాసాహెబ్‌ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దార్శనిక దేశానికి దిక్సూచి అని సీఎ రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ దినోత్సం సంద‌ర్భంగా ఆయ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌వంబర్ 26, 1949న, రాజ్యాంగాన్ని ఆమోదించాలనే నిర్ణయం.. భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మార్చింద‌ని గుర్తుచేశారు. సంవిధాన్ దివస్ సంద‌ర్భంగా రాజ్యాంగ నిర్మాతల త్యాగాలను గుర్తుంచుకోవడం, రాజ్యాంగ‌ విలువలను కాపాడుకోవడంపై దృష్టిసారించాలన్నారు. మ‌హ‌నీయుల‌ ఆకాంక్షలను సాకారం చేసేందుకు తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. Also Read : Ipl 2025 News | ఐపీఎల్ వేలం చరిత్రలో టాప్ -10 క్రికెటర్లు వీరే.. దేశ ప్ర‌జ‌ల‌కు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అందిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ...
Caste Census | తెలంగాణలో 92 శాతం సర్వే పూర్తి..
State

Caste Census | తెలంగాణలో 92 శాతం సర్వే పూర్తి..

Caste Census in Telangana | తెలంగాణ‌లో సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 1,17,58,491 నివాసాలు గుర్తించగా, సోమవారం నాటికి 1,08,89,758 కుటుంబాల్లో సర్వే పూర్తి చేసి 92.6 శాతానికి చేరుకుంది. ఈ వివ‌రాల‌నుప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కాగా, రాష్రంలో 13 జిల్లాల్లో 100 శాతం సర్వే పూర్తయింది. సంగారెడ్డి 88.1శాతం, మెడ్చల్‌ మల్కజిగిరి 82.3శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.మిగతా 17 జిల్లాల్లో 90 శాతానికి పైగా ఇంటింటి సర్వే పూర్తయింది. అయితే కొంత‌కాలంగా వెనకబడి ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా సర్వే ఊపందుకుంది. జిహెచ్‌ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా సోమవారం నాటికి 19,04,977 కుటుంబాల్లో సర్వే పూర్తిచేసి 76 శాతానికి చేరింది. సర్వే పూర్తయిన జిల్లాల్లో డాటా నమోదు ప్రక్రియ కూడా...
error: Content is protected !!