Sarkar Live

State

Students lock school | ఉపాధ్యాయుడి అనైతిక బోధ‌న‌.. తిర‌గ‌బ‌డ్డ విద్యార్థులు
State

Students lock school | ఉపాధ్యాయుడి అనైతిక బోధ‌న‌.. తిర‌గ‌బ‌డ్డ విద్యార్థులు

Students lock school : ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థులు తిర‌గ‌బ‌డ్డారు. విద్యా బుద్ధులు నేర్పించి త‌మ‌ను స‌న్మార్గంలో పెట్టాల్సిన ఆయ‌నే అనైతిక కార్య‌క‌లాపాల‌కు ప్రేరేపించడాన్ని స‌హించ‌లేక‌పోయారు. ఆ టీచ‌ర్‌ను సస్పెండ్ చేయాల‌ని డిమాండ్ (demanding the suspension) చేస్తూ పాఠ‌శాల ప్ర‌ధాన గేటుకు తాళం వేసి త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి నిర‌స‌న‌కు దిగారు. పెద్దపల్లి జిల్లా (Peddapalli) నిట్టూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ( Government High School) వ‌ద్ద బుధవారం ఉద‌యం చోటుచేసుకున్న ఈ సంఘ‌ట‌న తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఉపాధ్యాయుడి తీరు.. విద్యార్థుల బేజారు విద్యార్థుల ఆరోపణల ప్రకారం.. నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలోని ఓ ఉపాధ్యాయుడు తన సహచర ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలిగిస్తూ పాఠశాలలో అనవసర గందరగోళం సృష్టిస్తున్నాడు. విద్యార్థులకు డబ్బు ఇచ్చి, ఇతర ఉపాధ్యాయులపై తప్పుడు ఆరోపణలు చేయమని (spread wrong propag...
Cyber Crime | ఎమ్మెల్యేపై సైబ‌ర్ ఎటాక్.. న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్‌
State

Cyber Crime | ఎమ్మెల్యేపై సైబ‌ర్ ఎటాక్.. న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్‌

Cyber Crime : సైబర్ నేరగాళ్లు (Cyber criminals) అమ‌యాకుల‌ను త‌మ ఉచ్చులో బిగించేందుకు ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తులు పాటిస్తున్నారు. అనేక మార్గాల ద్వారా మోసం (Cyber Crime) చేసి డ‌బ్బులు దండుకుంటున్నారు. సామాన్యుల‌నే కాకుండా ప్ర‌ముఖులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ అధికారుల‌ను సైతం టార్గెట్ చేయ‌డం క‌ల‌వ‌ర పెడుతోంది. తాజాగా ఓ ఎమ్మెల్యేపై కూడా సైబ‌ర్ ఎటాక్ జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. న్యూడ్ వీడియోలు పంపిన క్రిమిన‌ల్స్ ఆయ‌న్ను బెదిరించి (blackmail) డ‌బ్బులు దండుకోవ‌డానికి య‌త్నించారు. సైబ‌ర్ ఎటాక్ బారిన ప‌డ్డ ఎమ్మెల్యే ఎవ‌రు? తెలంగాణ (Telangana)లోని నల్లగొండ జిల్లా నక్రేకల్ (Nakrekal ) ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని (MLA Vemula Veeresham) టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆయన సెల్‌ఫోన్ నెంబర్‌ను తెలుసుకొని అశ్లీల వీడియో కాల్ చేశారు. ఒక వ్యక్తి నగ్నంగా కనిపించేలా చేసి కాల్ లిఫ్ట్ చేయగానే స్క్రీన్ రికార్డ...
Employment for women | మ‌హిళల‌కు ఉపాధి అవ‌కాశం.. Rapido తో ప్రభుత్వం ఒప్పందం
State

Employment for women | మ‌హిళల‌కు ఉపాధి అవ‌కాశం.. Rapido తో ప్రభుత్వం ఒప్పందం

Employment for women : మహిళా సాధికార‌తపై ఫోక‌స్ పెట్టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం (Andhra Pradesh government) మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళ‌ల‌కు స్వ‌యం ఉపాధి క‌ల్పించేందుకు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందించింది. ఇందుకు ప్ర‌ముఖ బైక్ ట్యాక్సీ సేవ‌ల కంపె నీ రాపిడో (Rapido)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులైన మహిళలకు ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు అందించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ (driving licence) క‌లిగి ఉన్న వారికి రాపిడో ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రయాణికుల సేవలను అందించేలా ఈ స్కీమ్‌ను ప్లాన్ చేశారు. విశాఖ‌, విజ‌య‌వాడ‌లో అంకురార్ప‌ణ‌ ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ మొదట‌గా విశాఖపట్నం, విజయవాడలో దీన్ని ప్రారంభించనున్నారు. ఈ రెండు నగరాల్లో సుమారు 400 ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ తర్వాత క...
Ravi Teja | మాస్ మహారాజా మూవీ సంక్రాంతి కేనా..?
State

Ravi Teja | మాస్ మహారాజా మూవీ సంక్రాంతి కేనా..?

Ravi Teja Next Movie | మాస్ మహారాజా రవితేజ (Mass Maharaj Ravi Teja) గత కొన్ని మూవీస్ నిరాశపర్చిన అవేవీ పట్టించుకోకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జోష్ లో ఉన్నారు. అప్పుడప్పుడు తన జానర్ లో కాకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు. కెరీర్ మొదటి నుండి కూడా ఇలా కొత్త డైరెక్టర్లతో పని చేయడం రవితేజకు అలవాటే. ఎన్ని మూవీస్ ని తెరకెక్కించాడు అనేది చూడకుండా కథ నచ్చితే కమిట్ అవుతుంటాడు. అలా రవితేజ చాలా మంది డైరెక్టర్ లకి లైఫ్ ఇచ్చాడు. వారు ఇప్పుడు టాప్ హీరోలతో మూవీస్ తీసి హిట్లు కొడుతున్నారు. Ravi Teja కొత్త డైరెక్టర్ చేతిలో 75 వ మూవీ.. ఇప్పుడు కూడా తన 75 వ సినిమాను ఒక కొత్త డైరెక్టర్ చేతిలో పెట్టాడు. ప్రస్తుతం మాస్ జాతర అనే మూవీని భాను బొగవరపు (Bhanu Bhogavarapu) డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ చిత్రీకరణ అయిపోవచ్చింది. ఈ మూవీలో శ్రీ లీల (Srileela) కథానాయకగా నటిస్తోంది. ధమాకా మూవ...
Graduate MLC Election | నువ్వా నేనా అన్నట్లుగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు
State

Graduate MLC Election | నువ్వా నేనా అన్నట్లుగా కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు

Karimnagar Graduate MLC Election Results : కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. మంగళవారం రాత్రి 12 గంటల వరకు 10 రౌండ్లు లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి కన్నా ఆధిక్యం త‌గ్గుతూ వ‌స్తోంది. అయితే వరుసగా 9 రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన బీజేపీ.. 6వ, 7వ రౌండ్లలో మాత్రం వెనకబడింది. ఆరో రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి 211 వోట్ల స్వల్ప ఆధిక్యం సాధించారు. ఇక ఏడో రౌండ్‌లో నరేందర్‌రెడ్డికి 600 పైచిలుకు వోట్ల ఆధిక్యం లభించినట్లు స‌మాచారం. ఇంకా కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రంలో ఈ నెల 3న వోట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. ఆ రోజంతా చెల్లని ...
error: Content is protected !!