Sarkar Live

Sangareddy

ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card
State, Sangareddy

ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card

ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ.75 వేల రైతుబంధు బాకీ ప్రతి మహిళకు బాకీ పడ్డ 44 వేల ఇచ్చి ఓట్లు అడగాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల స‌ర్కార్ లైవ్, సిద్ధిపేట‌ : సిద్దిపేట (Siddipet) క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish Rao) కాంగ్రెస్ బాకీ కార్డు ( Congress Baki Card)ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడిందో ఇంటింటికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమేం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాగి పడింది? ఒక్కో ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామ‌ని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి బాకీ కార్డు ( Congress Baki Card) పంపిణీ చేయాల‌ని...
farmer’s protest | యూరియా కొరతపై నిర‌స‌న… గ‌జ్వేల్‌లో రైతుల రాస్తారోకో
State, Sangareddy

farmer’s protest | యూరియా కొరతపై నిర‌స‌న… గ‌జ్వేల్‌లో రైతుల రాస్తారోకో

farmer's protest in Gajwel : రైతులు మ‌ళ్లీ రోడ్డెక్కారు. యూరియా కొర‌త (urea shortage) వ‌ల్ల త‌మ పంట‌లు దెబ్బ‌తింటున్నాయ‌ని ఆందోళ‌నకు దిగారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) గజ్వేల్ (Gajwel) సమీపంలోని రిమ్మనగూడ వద్ద రాజీవ్ ర‌హ‌దారిపై ఈ రోజు పెద్ద ఎత్తున రాస్తారోకో (rasta roko) చేపట్టారు. వర్షం పడుతున్నప్పటికీ వందలాది మంది రైతులు (Farmers) రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. రోడ్డు పైకి వందలాది మంది రైతులు ఈ రాస్తారోకో బీఆర్ఎస్ (BRS) నేతృత్వంలో జ‌రిగింది. వంద‌లాది మంది రైతులు భారీ సంఖ్య‌లో ఉద‌యం నుంచే గజ్వేల్ (Gajwel) వద్దకు చేరారు. రోడ్డు మధ్యలో కూర్చుని నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంట‌నే యూరియా సరఫరా చేయాల‌ని డిమాండ్ చేశారు. యూరియా ఇవ్వకపోతే పంటలు ఎండిపోతాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ బాధ‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించ...
Sangareddy | రోడ్డుప్రమాదంలో డ్యూటీ నుంచి తిరిగి వస్తున్న ఎస్సై మృతి
Crime, Sangareddy

Sangareddy | రోడ్డుప్రమాదంలో డ్యూటీ నుంచి తిరిగి వస్తున్న ఎస్సై మృతి

Sangareddy News : సంగారెడ్డి జిల్లా కంది మండలం చెరియాల్ (Cheriyal) వద్ద NH-65 పై వేగంగా వస్తున్న లారీ ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ కారును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఎస్సై ప్రాణాలు కోల్పోడారు. వివ‌రాల్లోకి వెళితే.. సంగారెడ్డి పట్టణం (Sangareddy City) లోని చాణిక్యపురి కాలనీలో ఉంటున్న రాజేశ్వర్ (59) ఫిల్మ్ నగర్ (Film nagar) పోలీస్ స్టేషన్‌లో SIగా పనిచేస్తున్నారు. బల్కంపేట బోనాలు ఉత్సవాల్లో విధుల‌ను ఆయ‌న‌కు అప్ప‌గించారు. దీంతో రాజేశ్వర్ తన విధుల‌ను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి బ‌య‌లుదేరాడు. ఈక్ర‌మంలో చేరియాల్ వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు అత‌డిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో త‌ర‌లించ‌గా అక్క‌డ‌ చికిత్స పొందుతూ గంట తర్వాత మరణించారు. రాజేశ్వర్ వారం క్రితం ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో చేరారని, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది . రాజేశ్వర్ 1990లో ...
error: Content is protected !!