Sarkar Live

Technology

Tech and Gadget News updates

IRCTC | రైలు ప్ర‌యాణికుల కోసం కొత్త మొబైల్ యాప్.. దీని ఫీచర్లు తెలుసుకోండి..
Technology

IRCTC | రైలు ప్ర‌యాణికుల కోసం కొత్త మొబైల్ యాప్.. దీని ఫీచర్లు తెలుసుకోండి..

IRCTC New App For Ticket Booking : రైలు ప్ర‌యాణికుల కోసం IRCTC 'స్వారైల్ (SwaRail)' అనే కొత్త టికెట్ బుకింగ్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఇప్పుడు Android, iOS వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ యాప్ రైలు జ‌ర్నీ ప్లానింగ్‌, లైవ్ ట్రైన్‌ ట్రాకింగ్, PNR స్టాట‌స్‌ తనిఖీలు, ఆహార ఆర్డరింగ్ తోపాటు అనేక ఫీచ‌ర్ల‌ను అందిస్తుంది. దీనిని భారతదేశంలో సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) అభివృద్ధి చేసింది, SwaRail యాప్ అనేక రైల్వే సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తెస్తుంది. ఇది ప్రస్తుతం ముందస్తు యాక్సెస్‌లో ఉన్నప్పటికీ, వినియోగదారులు రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఇప్పటికే ఉన్న IRCTC యాప్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చు. దశ 1: SwaRail యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ప్రస్తుత IRCTC డేటాను ఉపయోగించి లాగిన్ అవ్వండి లేదా కొత్త ఖాతాను సృష్టించండి. దశ 2: హోమ్ స్క్రీన్‌లో, ‘Journey Plann...
BSNL BiTV : రీఛార్జ్ లేకుండా 450 లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా చూసేయండి..
Technology

BSNL BiTV : రీఛార్జ్ లేకుండా 450 లైవ్ టీవీ ఛానెళ్లను ఉచితంగా చూసేయండి..

BSNL BiTV : భారతదేశ ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన వినియోగదారులందరికీ ఉచితంగా లైవ్‌ టీవీ ఛానెళ్లను అందించడం ద్వారా సంచ‌ల‌నం సృష్టించింది. బిఎస్‌ఎన్ఎల్‌ కంపెనీ 450 కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లను చూపిస్తోంది. వీటి కోసం వినియోగదారులు ఎటువంటి అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు చేసే ఏ రీఛార్జి ప్లాన్ తీసుకున్నా ఈ బిఐ టీవీ సౌకర్యం అందిస్తున్న‌ట్లు బిఎస్ఎన్ఎల్ పేర్కొంది. మ‌రో విష‌య‌మేంటంటే ప్రజల ఫోన్లలో ఇంటర్నెట్ లేకపోయినా, వారు ప్రత్యక్ష టీవీ ఛానెళ్లను చూడగలుగుతారు. ఈ సేవ పేరు BSNL BiTV. ఈ సేవ ఎలా పనిచేస్తుందో ఇపుడు తెలుసుకుందాం. BSNL BiTV అనేది ఒక కొత్త టెక్నాల‌జీ. దీని ద్వారా కంపెనీ తన వినియోగదారులకు వారి మొబైల్ ఫోన్లలో 450 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను అందిస్తుంది. మీరు ఉచితంగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు కూడా వీక్షించ‌వ‌చ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అందరు BSNL కస్టమర్లు...
Solar Panels | సోలార్ రంగంలో అద్భుత ఆవిష్క‌ర‌ణ.. వీటి ఉపయోగం ఏమిటి?
Technology

Solar Panels | సోలార్ రంగంలో అద్భుత ఆవిష్క‌ర‌ణ.. వీటి ఉపయోగం ఏమిటి?

Ultra-thin Solar Panels ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పునరుత్పాదక శక్తి వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా సౌరశక్తి (solar power generation) అనేది దైనందిన చ‌ర్య‌ల్లో కీల‌క వ‌న‌రుగా మారుతోంది. కాలుష్య ర‌హితంగా సుల‌భ‌మైన ప‌ద్ధ‌తిలో అపార విద్యుత్ శ‌క్తిని ఉత్ప‌త్తి చేసే ఈ విధానం ఎంతో వేగంగా విస్త‌రిస్తూ మ‌రెన్నో విప్ల‌వాత్మ‌క మార్పులతో మ‌న‌ముందుకు వ‌స్తోంది. సోలార్ సిస్టంలో రోజురోజుకూ కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా అమెరికా శాస్త్ర‌వేత్త‌లు రూపొందించిన‌ సోలార్ ప్యానెల్స్ వినూత్న ఆలోచ‌న‌ల‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. కాగితంగా క‌న్నా ప‌లుచ‌టి ప‌రిమాణంతో అతి త‌క్కువ బ‌రువుతో సోలార్ ప్యాన‌ల్స్ (ultra thin solar panels) మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ultra-thin Solar Panels : సాంకేతికత పుట్టిందెక్కడ? అమెరికాలోని ప్రముఖ‌ విద్యా సంస్థ Massachusetts Institute o...
పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా.. జాగ్ర‌త్త‌!
Technology

పబ్లిక్ Wi-Fi వాడుతున్నారా.. జాగ్ర‌త్త‌!

Govt cautions : పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ల ప‌ట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర‌ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు, ఆన్‌లైన్ షాపింగ్ లాంటివి వీటి ద్వారా చెయ్యొద్దని సూచిస్తోంది. డిజిటల్ భద్రతను మరింత బలపర్చడంలో భాగంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు, కాఫీషాపులు, మాల్స్ వంటి ప్రదేశాల్లో ఉచిత Wi-Fi కనెక్ట్ కావ‌డం చాలామందికి పరిపాటి అయిపోయింది. అయితే ఇలాంటి నెట్‌వర్క్స్ లో భద్రతా పరిరక్షణ స‌రిగా ఉండ‌ద‌ని, ఎన్‌క్రిప్షన్ సరిగా ఉండదని, హ్యాకర్లు సులభంగా మీ పర్సనల్ డేటాను త‌స్క‌రిస్తార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అల‌ర్ట్ చేస్తోంది. ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీం (Indian Computer Emergency Response Team (CERT-In) ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న జాగృత దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌భుత్వం ఈ మేర‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.   CERT-In అంటే...
India lead Global AI | ఏఐ రంగంలో భారత్ ఎలా ముందుకెళుతోంది..?
Technology

India lead Global AI | ఏఐ రంగంలో భారత్ ఎలా ముందుకెళుతోంది..?

India lead global AI : గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (global artificial intelligence (AI) రంగానికి నేతృత్వం వ‌హించే దిశ‌గా భార‌తదేశం ముందుకు సాగుతోంద‌ని ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) కార్యదర్శి ఎస్.కృష్ణన్ (S Krishnan) అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ స‌మ్మ‌ట్ (Global Technology Summit) సంద‌ర్భంగా ఆయ‌న IANS కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రైవేట్ రంగాల్లో AI ని విస్తృతంగా ప్రవేశపెట్టేందుకు ఇది సరైన సమయం అని అభిప్రాయ‌ప‌డ్డారు. టెక్నాలజీ ఫ్రంట్‌లైన్‌లో భారత్ నిలవాలన్నదే త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. Y2K మోమెంట్ (సంవత్సరం 2000కు ముందు) IT రంగం భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఇప్పటి AI పరిణామం కూడా అంతే గొప్పగా ఉండబోతుందని ఆయ‌న అన్నారు. India lead global AI : అభి...
error: Content is protected !!