Sarkar Live

Viral

Beer bottle : బీరు సీసాలో సోంపు ప్యాకెట్ కలకలం – వరంగల్‌లో  ఘటన
Viral, warangal

Beer bottle : బీరు సీసాలో సోంపు ప్యాకెట్ కలకలం – వరంగల్‌లో ఘటన

Warangal News | వ‌రంగ‌ల్ జిల్లాలో బీరు ప్రియులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యే ఘ‌ట‌న చోటు చేసుకుంది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఓ వైన్‌ షాపులో కొనుగోలు చేసిన కింగ్‌ ఫిషర్‌ బీరు సీసాలో సోంపు ప్యాకెట్‌ బయటపడింది. ఇల్లంద గ్రామంలో ఓ వ్య‌క్తి కింగ్ ఫిషర్ బీరు (Kingfisher Beer bottle ) కొనుగోలు చేశాడు. తాగడానికి ముందు బీరు సీసాను నిశితంగా ప‌రిశీలించి చూడగా, అందులో సోంపు ప్యాకెట్ క‌నిపించడంతో అవాక్కయ్యాడు. వెంటనే స‌ద‌రు వ్య‌క్తి వైన్ షాపు య‌జ‌మానుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాణ్య‌త‌తో కూడిన బీర్ల‌ను విక్ర‌యించాల‌ని హెచ్చ‌రించాడు. ఇలా చెత్తాచెదారం ఉన్న బీర్ల‌ను అమ్మ‌డం ఏమాత్రం స‌రైంది కాద‌ని మండిప‌డ్డాడు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీక...
Viral Video | కస్టమర్ కు షాకిచ్చిన కూల్ డ్రింక్
Viral

Viral Video | కస్టమర్ కు షాకిచ్చిన కూల్ డ్రింక్

కూల్ డ్రింక్ బాటిల్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు (Plastic waste)? కంగుతిన్న కస్టమర్.. ఆశ్చర్యపోయిన షాపు యజమాని Warangal Viral Video | పండుగలు, పార్టీలకు, చిన్నచిన్న వేడుకల్లో కూల్ డ్రింక్స్ తీసుకోవడం సర్వసాధారణమే కదా.. అయితే మనం తీసుకునే కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచివేనా? అవి తీసుకోవడం లాభమా? నష్టమా అనేది పక్కన పెడితే.. అసలు ఆ బాటిల్ ప్యాకింగ్ సమయాల్లో కంపెనీలు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా? అనే ప్రశ్నలు వరంగల్​ (Warangal) లో జరిగిన షాకింగ్​ ఘటనతో ఉత్పన్నమవుతున్నాయి. వివరాల్లోకెళితే వరంగల్ జిల్లా అబ్బనికుంటలో రాఖీ పండుగ రోజున ఓ కూల్ డ్రింక్స్ షాపునకు ఓ వ్యక్తి sprite తాగేందుకు వెళ్ళాడు. షాపు యజమాని కస్టమర్ కు sprite ను 250మి.లీ బాటిల్​ ఇవ్వగా, ఆ కస్టమర్ బాటిల్​ మూత ఓపెన్ చేసే సమయంలో ఒక్కసారిగా అందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను (Plastic waste) చూసి షాకయ్యాడు. సదరు వ్యక్తి ...
దాహ‌మ‌ని  తాగునీరు అడిగితే మూత్రం ఇచ్చాడు.. – Urine Bottle Incident
Crime, Viral

దాహ‌మ‌ని తాగునీరు అడిగితే మూత్రం ఇచ్చాడు.. – Urine Bottle Incident

Urine Bottle Incident Odisha | ఒడిశాలో దారుణ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. గజపతి జిల్లా (Gajapati district) ఆర్‌డబ్ల్యుఎస్‌ఎస్ కార్యాలయంలో తాగునీరు అడిగిన అధికారికి అక్క‌డ ప‌నిచేసే అటెండ‌ర్ మూత్రం క‌లిపిన బాటిల్ ఇచ్చాడు. ఆ నీరు తాగిన అధికారి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రిలో చేరాడు. వివ‌రాల్లోకి వెళితే. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సచిన్ గౌడ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఆర్‌డ‌బ్ల్యూఎస్ కార్యాల‌యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సచిన్ గౌడ అటెండ‌ర్ బెహెరా నాయక్‌ను తాగునీటి బాటిల్ అడిగాడు. దీంతో అతనికి మూత్రం క‌లిపిన వాట‌ర్ బాటిల్ ఇచ్చాడని ఆరోపించారు. తక్కువ వెలుతురు, పని ఒత్తిడి వ‌ల్ల స‌చిన్‌ గౌడ తెలియకుండానే ఆ బాటిల్ లోనినీరు తాగాడు. కొద్దిసేపటికే అతనికి ఎదో తేడాగా అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు అనిపించింది. వెంట‌నే ఆ నీరు ...
Viral Video | సెల్ఫీ తీస్తాన‌ని చెప్పి భర్తను నదిలోకి తోసిన భార్య ? వీడియో వైరల్.. చూడండి
Viral

Viral Video | సెల్ఫీ తీస్తాన‌ని చెప్పి భర్తను నదిలోకి తోసిన భార్య ? వీడియో వైరల్.. చూడండి

Mahaboob Nagar Viral Video | : సెల్ఫీ తీసుకునే నెపంతో ఓ భార్య‌ తన భర్తను కృష్ణా నదిలోకి తోసేసిన ఘటన శనివారం క‌ల‌క‌లం రేపింది. వివ‌రాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని కడ్లూర్ గ్రామంలోని కృష్ణా నదిపై ఉన్న వంతెన దగ్గరకు తాతప్ప, అతడి భార్య వ‌చ్చారు. ఈ వంతెన తెలంగాణలోని నారాయణపేట జిల్లాతో సరిహద్దులో ఉంటుంది. వంతెన వద్దకు చేరుకున్న తర్వాత, తాతప్ప, అతని భార్య మొబైల్‌లో కొన్ని ఫోటోలు తీశారు. సెల్ఫీ తీసుకోవాలనుకున్నప్పుడు, భర్త ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో పడిపోయాడు . తాతప్ప ఈదుకుంటూ నదిలో ఉన్న ఒక బండరాయిని పట్టుకోగలిగాడు. అతని అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని తాడుతో అతన్ని రక్షించారు. ఊపిరి పీల్చుకున్న తర్వాత, తాతప్ప తన భార్య తనను ఉద్దేశపూర్వకంగా నదిలోకి తోసిందని ఆరోపించాడు. ఆ జంట అక్కడికక్కడే గొడవ పడుతుండగా, స్థానికులు వారిని శాంతింపజేసి వారి తల్లిదండ్రులకు ఫోన్ చే...
MGM Hospital | ఎంజీఎం ఆస్పత్రిలో మారిన మృతదేహాలు..
Trending, Viral

MGM Hospital | ఎంజీఎం ఆస్పత్రిలో మారిన మృతదేహాలు..

అంత్యక్రియల సమయంలో బయటపడ్డ నిజం Warangal MGM Hospital | రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో (MGM Hospital ) చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువులు, స్నేహితులు అంతా సదరు వ్యక్తి మృతదేహం చుట్టూ చేరి కన్నీరుమున్నీరయ్యారు. ఈక్రమంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక చివరిసారిగా మృతుని ముఖం చూడాలన బంధువులు భావించారు. శవానికి చుట్టిన వస్త్రాన్ని తొలగించి చూడగా అందరూ అవాక్కయ్యారు. ఆ శవం తమ వ్యక్తికి కాదని గుర్తించడంతో అక్కడ కలకలం రేపింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తొర్రూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అతడిని ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు చికిత్స ప...
error: Content is protected !!