Sarkar Live

World

Galwan | గాల్వన్ ఘర్షణకు ఐదేళ్లు.. భారత ప్రాతినిధ్యం ఎలా మారింది?
World

Galwan | గాల్వన్ ఘర్షణకు ఐదేళ్లు.. భారత ప్రాతినిధ్యం ఎలా మారింది?

Galwan | ఐదేళ్ల క్రితం 2020 జూన్ 15న, తూర్పు లడఖ్‌లో చైనాతో జరిగిన గాల్వన్ లోయ ఘర్షణలో భారతదేశం 20 మంది సైనికులను కోల్పోయింది. ఈ సంఘటన భారతదేశం-చైనా సంబంధాలను పూర్తిగా మార్చివేసింది. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి భారతదేశ రక్షణ ప‌రిస్థితులు, వ్యూహాత్మక ప్రణాళికలో సంస్కరణలకు దారితీసింది. ప్రస్తుత ప్రోటోకాల్‌ల ప్రకారం భారత దళాలు తుపాకీలు లేకుండానే ప్రతీకారం తీర్చుకున్న గాల్వన్ ఘర్షణ చైనా వైపు కూడా గణనీయమైన ప్రాణనష్టానికి కారణమైంది, రెండు పొరుగు దేశాల‌ మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతింది. ఆ తరువాత సంవత్సరాల్లో, భారతదేశం తన సైనిక సంసిద్ధతను గణనీయంగా పునర్నిర్మించింది, సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేసింది మరియు దౌత్య కార్యకలాపాలను తీవ్రతరం చేసింది. భారత సాయుధ దళాలు LAC అంతటా, ముఖ్యంగా తూర్పు లడఖ్‌లో తమ ఉనికిని పెంచుకున్నాయి, దళాలను, అధిక ఎత్తులో యుద్ధ పరికరాలను వేగంగా మోహరించాయి. Galwa...
PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం
World, National

PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం

G7 Summit | న్యూదిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు సిద్ధ‌మ‌వుతున్నారు. సైప్రస్‌, కెనడా(Canada), క్రొయేషియా దేశాలలో ఐదు రోజులపాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో ఈనెల 15, 16వ‌ తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 20 ఏళ్ల‌ తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే కావ‌డం విశేషం. కాగా ఈ పర్యటనలో భాగంగా ప్రధాని న‌రేంద్ర మోదీ సైప్రస్‌ అధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతం, యూరోపియన్‌ యూనియన్‌లతో సంబంధాలను మరింత బ‌లోపేతం చేసే విధంగా ఇరు దేశాల మధ్య కీల‌క ఒప్పందాలు జరగనున్నాయి. ఇక సైప్ర‌స్ నుంచి ప్రధాని మోదీ కెనడాకు బ‌య‌లుదేరివెళ్ల‌నున్నారు. ఆ దేశ నూత‌న‌ ప్రధాని మార్క్‌ కార్నీ ఆహ్వ...
Boycott Turkey | పాక్ తో స్నేహం.. ట‌ర్కీ విలాపం..
World

Boycott Turkey | పాక్ తో స్నేహం.. ట‌ర్కీ విలాపం..

Boycott Turkey Trend in India న్యూఢిల్లీ : / టర్కీ (తుర్కియే) చాలా సంవత్సరాలుగా భారత్ లో వ్యాపార, నిర్మాణ, సాంకేతిక భాగస్వామిగా కొనసాగుతోంది. భారత్‌లో చేపడుతున్న అనేక ప్రాజెక్టుల్లో టర్కీ కంపెనీలు పనిచేస్తున్నాయి. కానీ, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత పరిస్థితి పూర్తగా రివర్స్ అయింది. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించడమే కాకుండా.. డ్రోన్లను సరఫరా చేసి ఇపుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇవ్వడం.. భారత ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దేశవ్యాప్తంగా బాక్ కాట్ టర్కీ (Boycott Turkey) నినాదంతో టర్కీ భారీగా నష్టపోవాల్సి వస్తోంది. Boycott Turkey : దేశవ్యాప్తంగా ఇపుడు ఇదే ట్రెండ్ దిల్లీలోని ITO వద్ద చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ CTI నాయకత్వంలో తుర్కియే (turkiye) , అజర్‌బైజాన్‌ (Azerbaijan) లకు వ్యతిరే...
UN Security Council లో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ..!
World

UN Security Council లో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ..!

India pakistan tensions : జమ్మూకశ్మీర్ లోని పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి అంశాన్ని ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి (UN Security Council) స‌మావేశంలో ప్రస్తావించారు. పాకిస్థాన్ చేస్తున్న వాద‌న‌ల‌ను కొట్టివేస్తూ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. పెహల్గామ్ లో జ‌రిగిన పాశవిక దాడి వెనుక ల‌ష్క‌రే తోయిబా ఉగ్రవాద సంస్థ హ‌స్తం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్య‌దేశాలు పాకిస్థాన్‌ను గ‌ట్టిగా నిల‌దీశాయి. పెహ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌ను అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ ఘ‌ట‌న ప‌ట్ల బాధ్య‌త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని యూఎన్ తేల్చి చెప్పింది. మ‌తం పేరిట ప‌ర్యాట‌కుల‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు (UN Security Council) తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ చేప‌డుతున్న క్షిప‌ణి ప‌రీక్ష‌లు కూడా సమావేశంలో ప్రస్తావించారు. క్షీపణి పరీక్షలను యూ...
Pahalgam Attack : పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిర‌స‌న‌గా ప్రపంచంలోని అనేక నగరాల్లో నిరసనలు
World

Pahalgam Attack : పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిర‌స‌న‌గా ప్రపంచంలోని అనేక నగరాల్లో నిరసనలు

పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ Pahalgam Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా వివిధ దేశాల్లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వందలాది మంది భారత సంతతి ప్ర‌జ‌లు, భారత మద్దతుదారులు బెర్లిన్‌లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ భారతీయ ప్రవాసులు బెర్లిన్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బ్రాండెన్‌బర్గ్ గేట్, బెర్లిన్ డోమ్, హంబోల్ట్ ఫోరం వంటి నగరాల్లో నిరసనకారులు కవాతు చేశారు. వీరి నిర‌స‌న‌ల‌తో స్థానిక పౌరులు, పర్యాటకుల దృష్టిని ఆకర్షించారు. Pahalgam Attack : ఉగ్ర దాడిని వ్యతిరేకిస్తూ నిరసనలు 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, బ్రిట‌న్ లోని భారతీయ సంత‌తి ప్ర‌జ‌లు లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడి భారతదేశానికి సంఘీభావం తెలియజేశారు...
error: Content is protected !!