Sarkar Live

World

Myanmar Earthquake | భూకంపం అప్‌డేట్‌.. పెరుగుతున్న మ‌ర‌ణాల సంఖ్య‌
World

Myanmar Earthquake | భూకంపం అప్‌డేట్‌.. పెరుగుతున్న మ‌ర‌ణాల సంఖ్య‌

Myanmar Earthquake | మ‌యన్మార్‌లో సంభవించిన 7.7 తీవ్రత గల భూకంపం (7.7 magnitude earthquake) ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. వందలాది భవనాలు కూలిపోగా (Building Collapse) వేలాది మంది గాయపడ్డారు. శనివారం వరకు మరణించిన వారి సంఖ్య 1002గా నమోదైంది. గాయపడినవారి సంఖ్య 2376కి చేరింది. ఇంకా 30 మంది (more bodies) ఆచూకీ గల్లంతైంది. కూలిన భ‌వ‌నాలు.. నేల‌మ‌ట్ట‌మైన వంతెన‌లు భూకంప ప్రభావంతో మయన్మార్ (Myanmar )లోని ప్రధాన నగరాలు మాండలే, నేపీడా, బాగో, యాంగాన్ ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, రహదారులు (Road Cracks) ధ్వంస‌మ‌య్యాయి. కొన్ని వంతెనలు నేలమట్టమయ్యాయి (Bridges Collapse). భూకంప దాటికి కొన్ని ప్రాంతాల్లో భూగర్భ నీరు పైకి పొంగి వరదలా మారింది. శిథిలాల్లో చిక్కుకున్నవారి కోసం సహాయక (Rescue Efforts) బృందాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు అడ్డంకిగా అత్యురుద్ధం మయన్మార్ (Myanmar)లో...
Death sentence | విదేశాల్లో మ‌ర‌ణ శిక్ష ఎదుర్కొంటున్న 49 మంది ఇండియన్స్‌.. కేంద్రం సీరియ‌స్‌
World

Death sentence | విదేశాల్లో మ‌ర‌ణ శిక్ష ఎదుర్కొంటున్న 49 మంది ఇండియన్స్‌.. కేంద్రం సీరియ‌స్‌

Death sentence : విదేశాల్లో ఉన్న భార‌తీయుల్లో 49 మంది భారతీయులు మ‌ర‌ణ శిక్ష (Indians face Death sentence ) ను ఎదుర్కొంటున్నారు. సౌదీ అరేబియా (Saudi Arabia), యులైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (UAE) స‌హా మొత్తం ఎనిమిది దేశాల్లో మ‌న భార‌తీయులు మ‌ర‌ణ శిక్ష‌ను ఎదుర్కొంటున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం (Indian government) వెల్ల‌డించిన తాజా నివేదిక చెబుతోంది. మొత్తం 10,152 మంది భారతీయులు విదేశాల్లో జైళ్లలో ఉన్నార‌ని తెలిపింది. వీరిలో శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీల‌తోపాటు విచార‌ణలో ఉన్నవారు కూడా ఉన్నార‌ని వెల్ల‌డించింది. Death sentence : యుఏఈలోనే ఎక్కువ‌ భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం.. మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయుల్లో అత్యధికులు UAE లో ఉన్నారు. మొత్తం 25 మంది భారతీయులు అక్క‌డ మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పటివరకు వీరి శిక్ష అమలుకు సంబంధించిన అధికారిక ప్ర...
Prison sentence | ఆస్ట్రేలియాలో భార‌తీయుడికి 40 ఏళ్ల జైలు.. నేరం ఏమిటంటే..
World

Prison sentence | ఆస్ట్రేలియాలో భార‌తీయుడికి 40 ఏళ్ల జైలు.. నేరం ఏమిటంటే..

Prison sentence : ఆస్ట్రేలియా (Australia)లో భారతీయ సామాజిక కార్య‌క‌ర్త (Indian community leader) బ‌లేష్ ధంఖ‌ర్‌కు 40 ఏళ్ల జైలు శిక్ష (sentenced to 40 years in prison) ప‌డింది. ఐదుగురు కొరియన్ యువ‌తుల‌ను మోస‌పూరితంగా మ‌త్తు మందు ఇచ్చి లైంగిక దాడి (sexually assaulting) చేశాడ‌నే కేసులో సిడ్నీ డౌనింగ్ సెంటర్ జిల్లా కోర్టు న్యాయమూర్తి మైఖేల్ కింగ్ తీర్పు చెప్పారు. 40 ఏళ్ల శిక్ష‌కాలంలో అత‌డికి 30 ఏళ్లపాటు పెరోల్ (non-parole period of 30 years) కూడా ల‌భించద‌ని ప్ర‌క‌టించారు. ఈ తీర్పును వినే స‌మ‌యంలో బ‌లేష్ ధంఖ‌ర్‌లో ఎలాంటి భావోద్వేగాలు క‌నిపించ‌క‌పోవ‌డం అక్క‌డున్న వారిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. తప్పుడు ఉద్యోగ ప్రకటనలు.. పక్కా ప్రణాళిక ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ ఇచ్చిన వివరాల ప్రకారం.. 43 ఏళ్ల బ‌లేష్ ధంఖ‌ర్ (Balesh Dhankhar) ఆ దేశంలో భార‌తీయ క‌మ్యూనిటీ నాయ‌కుడిగా కొన‌సాగుతున్నాడు. ఉద...
Shot dead | అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
World, Cinema

Shot dead | అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి

Telangana student shot dead : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నత విద్య (United States (US)ను అభ్యసిస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థి గుర్తుతెలియని దుండ‌గుల‌ చేతిలో కాల్చివేత (shot dead)కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో జరిగింది.రంగారెడ్డి జిల్లా కేశంపేట (Keshampet mandal in Rangareddy district) మండలానికి చెందిన ప్రవీణ్ (27) మాస్టర్స్ డిగ్రీ ( Master’s degree) కోసం అమెరికాకు వెళ్లాడు. మిల్వాకీలోని ఒక విశ్వవిద్యాలయంలో రెండో సంవత్సరంలో చదువుతున్నాడు. చదువుతోపాటు పార్ట్ టైమ్ పనిచేస్తూ ఉండేవాడు. ప్రవీణ్ (Praveen) నివాసానికి సమీపంలోని బీచ్ వద్ద గుర్తుతెలియని దుండగులు అతడిపై దాడి చేశారు. దీంతో అత‌డు అక్క‌డే కుప్ప‌కూలిపోయాడు. చికిత్స అందించే లోపే తుది శ్వాస విడిచాడు. ముమ్మ‌రంగా పోలీసుల విచార‌ణ‌ ఈ ఘ‌ట‌న‌పై స్థానిక పోలీస్ అధికారాలు విచార‌ణ చేప‌డుతున...
Indian National flag | లండ‌న్‌లో భార‌తీయ జాతీయ జెండాకు అవ‌మానం
World

Indian National flag | లండ‌న్‌లో భార‌తీయ జాతీయ జెండాకు అవ‌మానం

Insult to Indian national flag : భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ( Indian External Affairs Minister S Jaishankar) లండన్‌లో పర్యటిస్తున్న క్ర‌మంలో అక్క‌డ భ‌ద్ర‌తా లోపం చోటుచేసుకుంది. ఖలిస్తానీ (Khalistani) వాదులు ఆయన కారుకు అడ్డంగా వచ్చి నిరసన ప్రదర్శించారు. వీరిలో ఒక వ్యక్తి భారత జాతీయ పతాకాన్ని చించివేశాడు. ఇది మార్చి 4న జ‌ర‌గ్గా ఈ దృశ్యాన్ని ఎవ‌రో వీడియో తీసి పోస్టు చేయ‌డంతో వైర‌ల్ అయ్యింది. Insult to Indian national flag : అస‌లేం జ‌రిగింది? భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ లండన్‌లో (London) ద్వైపాక్షిక సమావేశాలకు హాజరయ్యారు. బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శితో వాణిజ్యం, వ్యూహాత్మక సహకారం, జియోపాలిటిక్స్ వంటి అంశాలపై చర్చించారు. మార్చి 9 వరకు ఆయ‌న‌ లండన్‌లో ఉండే అవకాశం ఉంది. మార్చి 4న లండన్‌లోని చతమ్ హౌస్ (Cahtham House) వేదికలో జరిగిన చర్చ అనంతరం జైశంకర్ తన కారు వైపు వెళ్తున్న‌ సమయం...
error: Content is protected !!