Sarkar Live

World

Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు
National, World

Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు

Amir of Qatar visit : ఖతార్ అమీర్ (అధ్య‌క్షుడు) తమీమ్ బిన్ హమాద్ అల్-థానీ (Qatar Amir Tamim Bin Hamad Al-Thani)తో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ సంద‌ర్భంగా ప‌లు ఒప్పందాలు జ‌రిగాయి. భారత్-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్ట ప‌ర్చేలా కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. Amir of Qatar visit : స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికిన మోదీ ఈ సమావేశానికి ముందు ఖతార్ అమీర్‌కు రాష్ట్రపతి భవన్‌లో గౌర‌వ వంద‌నం ల‌భించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సాధారణంగా విదేశీ నేతలను స్వాగతించడం కోసం ప్రొటోకాల్‌ ప్రకారం ముఖ్యమైన అధికారులు లేదా మంత్రులు విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. అయితే.. ఈసారి ప్రధాని మోదీ స్వయంగా ఖతార్ అమీర్‌ను స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్లారు. తన సోదరుడికి స్వాగతం పలుకుతున్నానని, ఆయన భారత ప...
US tariff hike | నో టెన్ష‌న్‌.. టారిఫ్‌ల ప్ర‌భావం తక్కువే.. : విశ్లేష‌కులు
World

US tariff hike | నో టెన్ష‌న్‌.. టారిఫ్‌ల ప్ర‌భావం తక్కువే.. : విశ్లేష‌కులు

US tariff hike | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన ప‌ర‌స్ప‌ర సుంకాల (టారిఫ్‌) నిర్ణ‌యం భారత ఆటోమోటివ్ పరిశ్రమ (Indian automotive manufacturers)పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదంటున్నారు విశ్లేష‌కులు. భారతీయ వాహన తయారీదారులు ప్రధానంగా దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడుతుంటార‌ని, అమెరికా టారిఫ్‌లు ఎక్కువైనా ప్ర‌భావం (impact) అంతంత మాత్ర‌మే ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. US tariff hike ప్ర‌భావం ఎందుకు ఉండ‌దంటే.. మూల భాగాల స్థానికీకరణ, దేశీయ అమ్మకాలు ఎక్కువగా ఉండటం, అమెరికాకు ఎగుమతులు తక్కువగా ఉండటం వల్ల వాహన తయారీదారులు ఈ టారిఫ్‌ల‌తో పెద్ద‌గా న‌ష్ట‌పోయేదేం లేదంటున్నారు ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీ ఇండియా, ఏషియ‌న్ డైరెక్టర్ పునీత్ గుప్తా (Puneet Gupta). అయితే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) వంటి కంపెనీలు ఈ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని విశ్లేష‌కులు అంటున్నారు. ఇది ఐచర్ మ...
PM Modi US visit | అమెరికాలో మోదీ.. కీల‌క ఒప్పందాలు
World

PM Modi US visit | అమెరికాలో మోదీ.. కీల‌క ఒప్పందాలు

PM Modi US visit : ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. నిన్న (బుధ‌వారం) వాషింగ్ట‌న్ డీసీ (Washington DC)కి చేరుకున్న ఆయ‌న అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ (Tulsi Gabbard)తో భేటీ అయ్యారు. భారత్-అమెరికా మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ పర్యటనకు ముందు ఫ్రాన్స్‌లో రెండు రోజుల పర్యటనను ముగించారు. అక్కడి నుండి నేరుగా అమెరికాకు (PM Modi US visit) చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ఇతర అధికారులు మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కీల‌కాంశాలపై ఒప్పందాలు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) అమెరికా అధ్య‌క్షుడిగా రెండోసారి బాధ్య‌తలు స్వీక‌రించిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ ఆ దేశంలో తొలిసారిగా ప‌ర్య‌టిస్తున్నారు. ఈ రోజు (గురువారం) సాయంత్రం ఆయ...
UK’s crackdown | ఇక యూకే వంతు.. అమెరికా తరహాలో అక్రమ వలసదారులపై క‌ఠిన చ‌ర్య‌లు షురూ..
World

UK’s crackdown | ఇక యూకే వంతు.. అమెరికా తరహాలో అక్రమ వలసదారులపై క‌ఠిన చ‌ర్య‌లు షురూ..

UK's crackdown : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్రమ వలసదారులపై ఆయన ప్రభుత్వం సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. సైనిక విమానాల ద్వారా అక్ర‌మ వల‌స‌దారుల (illegal migrants)ను త‌మ దేశం నుంచి త‌ర‌లించ‌డం మొద‌లెట్టింది. తాజాగా యూకే (United Kingdom) కూడా అదే బాట‌ప‌ట్టింది. అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను త‌మ దేశం నుంచి పంచేందుకు అమెరికా అవ‌లంబించిన విధానాన్నే అనుస‌రిస్తోంది. అక్రమంగా వ‌ల‌స వ‌చ్చిన వారిని గుర్తించి నిర్బంధంగా తిరిగి పంపేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అక్క‌డున్న రెస్టారెంట్లు, ఇత‌ర ప్ర‌దేశాల్లో యూకే హోంశాఖ ముమ్మ‌రంగా త‌నిఖీలు (raids) చేప‌డుతోంది. త‌ద్వారా వలసదారులను గుర్తించి తిరిగి పంపే ప్ర‌క్రియ మొద‌లెట్టింది. ఎక్కువ మంది భార‌తీయులే.. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది యూకేకు వ‌ల‌స వెళ్లి అక్క‌డ...
Chinese EV cars | ఎల‌క్ట్రిక్ కారు ద్వారా చైనాకు డేటా లీక్‌.. నిపుణుల ఆందోళ‌న‌
World

Chinese EV cars | ఎల‌క్ట్రిక్ కారు ద్వారా చైనాకు డేటా లీక్‌.. నిపుణుల ఆందోళ‌న‌

Chinese EV cars : చైనాకు చెందిన BYD కంపెనీ ఇటీవల దక్షిణ కొరియా ( South Korea) ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహ‌నాన్ని Passenger electric vehicle (EV) మార్కెట్లోకి ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కారు ద్వారా చైనాకు వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంద‌ని పారిశ్రామిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాకు డ్రైవ‌ర్ డేటా బ‌దిలీ గత నెలలో BYD అధికారికంగా దక్షిణ కొరియా ప్యాసింజర్ వాహన మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత డేటా చైనాకు లీక్ అయ్యే భద్రతా ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. BYD ప్రారంభించిన మొదటి మోడల్ Atto 3 కనెక్టెడ్ కార్ ఫీచర్లు క‌లిగి ఉంది. వీటి ద్వారా సున్నితమైన డ్రైవర్ డేటా చైనాకు బదిలీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సూన్‌చున్‌హ్యాంగ్ విశ్వవిద్యాలయం సైబర్‌సెక్యూరిటీ ప్రొఫెసర్ ఎమిరిటస్ యోమ్ హియుంగ్-ఇయోల్ మాట్లాడుతూ BYD ఏ రకమైన డేటాను సేకరిస్తుంది.. ఎలా ప్రాసెస్ చేస్తుంది? అనే ...
error: Content is protected !!