Sarkar Live

World

PM Modi in Paris : పారిస్ చేరుకున్న ప్రధాని మోదీ.. AI యాక్షన్ సమ్మిట్ కు హాజరు ..
World

PM Modi in Paris : పారిస్ చేరుకున్న ప్రధాని మోదీ.. AI యాక్షన్ సమ్మిట్ కు హాజరు ..

PM Modi in Paris : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల ఫ్రాన్స్ పర్యటన కోసం పారిస్ చేరుకున్నారు, అక్కడ ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి AI యాక్షన్ సమ్మిట్ (AI Action Summit) కు అధ్యక్షత వహిస్తారు మరియు ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అధికారుల ప్రకారం, ఇది ప్రధాని మోదీ ఫ్రాన్స్‌కు ఆరవ పర్యటన. సాయంత్రం, ప్రధాని మోదీ ఎలీసీ ప్యాలెస్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్ (French President Emmanuel Macron ) ఇచ్చే విందుకు హాజరవుతారు. ఈ విందుకు టెక్ డొమైన్‌కు చెందిన పెద్ద సంఖ్యలో CEOలు, శిఖరాగ్ర సమావేశానికి అనేక మంది ఇతర ప్రముఖ ఆహ్వానితులు హాజరయ్యే అవకాశం ఉంది. Paris AI యాక్షన్ సమ్మిట్‌కు ప్రధాని మోదీ అధ్యక్షత ఫిబ్రవరి 11న, అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి ప్రధాని మోదీ AI యాక్షన్ సమ్మిట్‌కు సహ అధ్యక్షత వహిస్తారు. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం తర్వాత, ప్రధానమంత్రి మోదీ అధ్యక్షుడ...
Caribbean Earthquake : కరేబియన్ సముద్రాన్ని కుదిపించిన భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ
World

Caribbean Earthquake : కరేబియన్ సముద్రాన్ని కుదిపించిన భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ

Caribbean Earthquake : కరేబియన్ సముద్రంలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో అలలను కుదిపేసింది. ఈ మేరకు అమెరికా భూకంప పరిశీలన సంస్థలు (USGS) పేర్కొన్నాయి. ఈ భూకంపం శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) భూమి ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల (6.21 మైళ్ల) లోతులో సంభవించింది. దీని కేంద్రబిందువు హోండురాస్‌కు ఉత్తరాన 209 కిలోమీటర్ల దూరంలో, కేమాన్ దీవుల సమీపంలో గుర్తించబడింది. Caribbean Earthquake:..సునామీ వచ్చే అవకాశం ఈ భూకంపం కారణంగా మొదట అమెరికా (US) సునామీ హెచ్చరిక వ్యవస్థ కరేబియన్ సముద్రం, హోండురాస్ ఉత్తర ప్రాంతాలకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. అయితే, అమెరికా అట్లాంటిక్ తీరం లేదా గల్ఫ్ కోస్ట్‌కు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొంది. కానీ, అప్రమత్తంగా ఉండాలని ప్యూర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్ వంటి ప్రాంతాలకు సూచనలు ఇచ్చింది. సునామీ అలల ప్రభావం పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద...
Illegal immigrants | ఇంటిముఖం ప‌డుతున్న వల‌సజీవులు..  భారతీయులకు షాకిస్తున్న యూఎస్
World

Illegal immigrants | ఇంటిముఖం ప‌డుతున్న వల‌సజీవులు.. భారతీయులకు షాకిస్తున్న యూఎస్

Illegal immigrants in US : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను గుర్తించి స్వదేశానికి పంపే ప్రక్రియను అక్క‌డి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే 205 మంది భారతీయులను సీ-17 సైనిక విమానం ద్వారా భారత్‌కు పంపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) ప్రవేశపెట్టిన కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాల భాగంగా ఈ చ‌ర్యలు చేప‌డుతున్నారు. అమెరికాలో సుమారు 18 వేల మంది ఇండియ‌న్స్ అక్ర‌మంగా నివ‌సిస్తున్నార‌ని అక్క‌డి ప్ర‌భుత్వం గుర్తించింది. తమ సైనిక విమానాల ద్వారా వలసదారులను వారి స్వదేశాలకు పంపే విధానాన్ని ప్రారంభించింది. ఇలా అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను సైనిక విమానాల్లో సుర‌క్షితంగా పంప‌డం చ‌రిత్ర‌లోనే ఇది తొలిసారి అని ట్రంప్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. స‌హ‌క‌రించాల‌ని మోదీని కోరిన ట్రంప్‌ ప్ర‌ధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ట్రంప్ ఇటీవ‌ల ఫోన్‌లో మాట్లాడారు. అమెరికా నుంచి...
Tragic incident | రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన‌ తెలుగువారు.. విదేశాల్లో 2 ఘ‌ట‌న‌లు
World, Crime

Tragic incident | రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన‌ తెలుగువారు.. విదేశాల్లో 2 ఘ‌ట‌న‌లు

ఉన్న‌త చదువులు, బ‌తుకుదెరువు కోసం విదేశాల‌కు వెళ్తున్న తెలుగు యువ‌కులు త‌ర‌చూ అనేక దుర్ఘ‌ట‌న (Tragic incident)ల‌కు గుర‌వుతున్నారు. రోడ్డు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. జీవితంలో బాగుప‌డ‌తామ‌ని దేశం కాని దేశానికి వెళ్తున్న త‌మ బిడ్డ‌లు విగ‌త‌జీవులుగా మార‌డంతో వారి త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా ఇటీవల ఐర్లాండ్ (Ireland)లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు, హైద‌రాబాద్‌కు చెందిన ఒక యువ‌కుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. ఐర్లాండ్‌లో గుంటూరు యువ‌కులు ఐర్లాండ్‌లోని కార్లో కౌంటీలోని N80 రహదారిపై గ్రైగ్యూనస్పిడోజ్ ప్రాంతంలో 2025 ఫిబ్రవరి 1 తెల్లవారుజామున 1:15 గంటలకు ఒక కారు అదుపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గ‌వ్ చిట్టూరి (23), సురేష్ చెరుకూరి (24) మృతి చెందార...
Mumbai attack | భార‌త్‌కు ముంబై దాడుల ప్రధాన సూత్రధారి.. అప్ప‌గించేందుకు అమెరికా ఆమోదం
World

Mumbai attack | భార‌త్‌కు ముంబై దాడుల ప్రధాన సూత్రధారి.. అప్ప‌గించేందుకు అమెరికా ఆమోదం

ముంబై (Mumbai attack) దాడుల ప్రధాన సూత్రధారి తహవుర్ రానా (Tahawwur Rana)ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానాను భారత్‌కు అప్పగించాలని అక్క‌డి సుప్రీంకోర్టు 2025 జనవరి 1న ఆదేశాలు జారీ చేయ‌గా అదే న్యాయ‌స్థానం (United States’ Supreme Court )లో అత‌డు పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. త‌న‌ను భారత్‌కు అప్పగించొద్దని విజ్ఞ‌ప్తి చేశాడు. అత‌డి ఈ అభ్య‌ర్థ‌న‌ను అమెరికా సుప్రీం కోర్టు తిర‌స్క‌రించింది. ఈ నేప‌థ్యంలో రానాను త్వరలో భారత్ (India)కు తీసుకురావడం ఖాయమైంది. Mumbai attack Tragedy : ముంబై దాడులు.. తీర‌ని విషాదం ముంబై నగరంలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడి భారతదేశ చరిత్రలో అత్యంత భయానక ఘటనగా నిలిచింది. పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఉగ్రవాదులు 166 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ప‌క్కాప్ర‌ణాళిక‌తో ఈ ...
error: Content is protected !!