Sarkar Live

Privacy Policy

పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన  – Ration Cards
State, Hyderabad

పేదలకు గుడ్ న్యూస్.. ఈనెలలోనే 2.4 లక్షల కొత్త రేషన్‌కార్డులు.. మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన – Ration Cards

హైదరాబాద్‌: కొత్త రేషన్‌ కార్డుల (Ration Cards) పంపిణీకి తెలంగాణ సర్కారు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ కార్డు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి (Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. అమేరకు అర్హులందరికీ రేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 6 నెలల్లో 41 లక్షల మందికి రేషన్ కార్డులు అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తాజాగా, ఈ నెలలో మరో 2.4 లక్షల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీటితో కలిపి 11.3 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. గడిచిన 6 నెలల్లో 41 లక్షల మందికి కొత్తగా రేషన్‌ అందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెలలో మరో 2.4 లక్షల కొత్త కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. వీటి ద్వారా మరో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆదివారం మ...
Toll charges | ప్రయాణికులకు శుభవార్త:  వంతెనలు, సొరంగాలు, ఎలివేటెడ్ రోడ్లపై కేంద్రం సంచలన నిర్ణయం
National

Toll charges | ప్రయాణికులకు శుభవార్త: వంతెనలు, సొరంగాలు, ఎలివేటెడ్ రోడ్లపై కేంద్రం సంచలన నిర్ణయం

టోల్ ఛార్జీలు (Toll charges) 50% తగ్గింపు New Delhi : జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సొరంగాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ హైవేలు వంటి నిర్మాణాలు ఉన్న రహదారి సెక్షన్‌లపై టోల్ ఛార్జీలను 50 శాతం వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ చర్యతో వాహదారుల ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిపోనున్నాయి. ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ రోడ్లు, సొరంగాలు, వంతెనలు వంటి నిర్మాణాలు కలిగిన జాతీయ రహదారుల్లో ప్రభుత్వం టోల్ రేట్లను 50 శాతం వరకు తగ్గించింది. జాతీయ రహదారి రుసుము నియమాలు, 2008 ప్రకారం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వినియోగదారు రుసుములు వసూలు చేస్తున్నవిషయం తెలిసిందే.. 2008లో అమలులోకి వచ్చిన నేషనల్ హైవే టోల్ నియమాలను సవరించిన మంత్రిత్వ శాఖ, కొత్త లెక్కింపు పద్ధతిని తాజా నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇందులో పేర్...
Venkatesh | వెంకటేష్ మూవీకి టైటిల్ ఇదేనా?
Cinema

Venkatesh | వెంకటేష్ మూవీకి టైటిల్ ఇదేనా?

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ (victory Venkatesh, Trivikram)కాంబోలో ఓ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత వెంకీ చేయబోతున్న మూవీ కావడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. 300 కోట్లు కొల్లగొట్టి సీనియర్ హీరోల్లో ఓ రికార్డును క్రియేట్ చేశారు. వెంకీ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఉంటారు. కామెడీ లో వెంకీ సత్తా ఏంటో మరోసారి సంక్రాంతికి వస్తున్నాం మూవీ చూపించింది అని చెప్పొచ్చు. తర్వాత వెంకీ ఏ జానర్ లో మూవీ చేస్తారో అని అందరూ వెయిట్ చేశారు. మళ్ళీ కామెడీ ఎంటర్టైనర్ తో నే ఆడియన్స్ ముందుకు రావాలని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న మూవీ నే చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాంటి మూవీస్ తీయడంలో త్రివిక్రమ్ దిట్ట. వీరిద్దరి కాంబోలో ఆ జానర్ లో మూవీ వచ్చిందంటే బాక్సాఫీస్ షేక్ కావాల్సిందే. Venkatesh : ఫ్యామిలీ ఆడ...
ప్రభాస్-అమరన్ డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్..? త్వరలో భారీ సినిమా అనౌన్స్‌మెంట్..! Prabhas Next movie
Cinema

ప్రభాస్-అమరన్ డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్..? త్వరలో భారీ సినిమా అనౌన్స్‌మెంట్..! Prabhas Next movie

Prabhas Next Movie | శివకార్తికేయన్ (Siva Karthikeyan) కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా అమరన్ (Amaran)మూవీ నిలిచిపోయింది. సాయి పల్లవి, శివకార్తికేయన్ నటనతో ఆడియన్స్ కంటతడి పెట్టించాడు. ఈ మూవీతో డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి(Rajkumar periya Swami)పేరు మారు మోగిపోయింది. ఆ మూవీని అంత ఎమోషనల్ గా తెరకెక్కించిన విధానానికి బడా స్టార్స్ కూడా ఆయన డైరెక్షన్ లో చేయడానికి ముందుకు వస్తున్నారు. డైరెక్టర్ మాత్రం చాలా సెలెక్టివ్ గా తన నెక్స్ట్ మూవీ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పటికే తన నెక్స్ట్ మూవీ సూర్య,రజినీకాంత్ తో చేస్తున్నట్టు టాక్ వినబడ్డా అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడు మరో స్టార్ హీరోతో మూవీ చేయనున్నట్టు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ డార్లింగ్ హీరో ప్రభాస్(Rebal Star Prabhas )తో మూవీ చేయనున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ప్రభా...
Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు
Hyderabad, State

Free Bus | ఉచిత బ‌స్సు ప‌థ‌కంపై మంత్రి పొన్నం కీల‌క వ్యాఖ్య‌లు

Hyderabad | ప్రజాభవన్‌లో శ‌నివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 151 మండల మహిళా సంఘాల బస్సు యజమానులకు రూ.1.05 కోట్ల చెక్కులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ర‌వాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. ఈ సంద‌ర్భంగా మ‌హాల‌క్ష్మి ఉచిత బ‌స్సు ( Free Bus scheme) ప‌థ‌కంపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లే దిశగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన "మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం" విజయవంతమవుతోంద‌న్నారు. అంతకుముందు మహిళా రచయితలు, కవులు రచించిన "మహా లక్ష్మి – మహిళా సాధికారతలో ప్రగతి చక్రాలు" అనే పుస్తకాన్ని నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళల ప్రయాణ అనుభవాలను కవిత్వం రూపంలో చదివి వినిపించారు. ఈసంద‌ర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ “ఒక్క చేతి గుర్తు చూపితే చాలు.. బస్సు ముంగిట నిలుస్తుంది.ఇది మహిళలకు సమానత్వం మీద ముందడుగు.” అని అన్నారు. ఇప్పటివరకు ప్రభ...
error: Content is protected !!