Sarkar Live

Privacy Policy

కాళోజీ వర్సిటీలో ‘మార్కుల’ మాయాజాలం : హ‌రీష్‌రావు – Kaloji Narayana Rao University
State, warangal

కాళోజీ వర్సిటీలో ‘మార్కుల’ మాయాజాలం : హ‌రీష్‌రావు – Kaloji Narayana Rao University

Kaloji Narayana Rao University Scam | వరంగల్​లోని ప్రతిష్టాత్మక కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) అవినీతికి, అక్రమాలకు నిలయంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం రాష్ట్ర గవర్నర్‌కు, నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) చైర్మన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూనివ‌ర్సిటీ కీర్తిప్ర‌తిష్ట‌లు మసకబారుతున్నాయ‌నిఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పీజీ వైద్య పరీక్షల్లో భారీ స్కామ్? ఇటీవల జరిగిన పీజీ మెడికల్ పరీక్షల ఫలితాలపై హరీష్‌రావు సంచలన ఆరోప‌ణ‌లు గుప్పించారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన ఐదుగురు విద్యార్థులు కేవలం కొన్ని రోజుల్లోనే ఎలా పాస్ అయ్యారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం రీ-కౌంటింగ్‌కు మాత్రమే అవకాశం ఉందని, కానీ నిబంధనలకు విరుద్ధంగా 'రీ-వాల్యుయేషన్' (పునర్ మూల్యాంక‌నం ) చేసి వారిని ఉత్తీర్ణుల‌ను చేశారని ఆర...
‘అయ్యప్ప దీక్ష’ దుమారం: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే? – Telangana Police
State, Hyderabad

‘అయ్యప్ప దీక్ష’ దుమారం: డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. అసలేం జరిగిందంటే? – Telangana Police

Hyderabad : తెలంగాణ పోలీస్ శాఖ (Telangana Police) లో 'అయ్యప్ప దీక్ష' అంశం తాజాగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్నప్పుడు అయ్యప్ప మాల ధారణ కోసం నలుపు రంగు దుస్తులు ధరించడానికి ఒక సబ్ ఇన్‌స్పెక్టర్‌కు (SI) ఉన్నతాధికారులు అనుమతి నిరాకరించడం వివాదాస్ప‌ద‌మైంది. దీనిని నిరసిస్తూ గురువారం లక్డికాపూల్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన (Ayyappa Devotees Protest,)కు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలేం జరిగింది? కాంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ సబ్ ఇన్‌స్పెక్టర్, తాను అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నానని, ఆ సమయంలో యూనిఫామ్‌కు బదులుగా నలుపు రంగు దుస్తులు ధరించడానికి, గడ్డం పెంచుకోవడానికి, పాదరక్షలు లేకుండా విధులకు హాజరయ్యేందుకు అనుమతి అధికారుల‌ను కోరారు. అయితే, దీనిపై స్పందించిన అదనపు డీసీపీ (ఆగ్నేయ) సదరు ఎస్సై అభ్యర్థనను తిరస్క...
Gold Price Today | మరోసారి తగ్గిన బంగారం ధరలు
Business

Gold Price Today | మరోసారి తగ్గిన బంగారం ధరలు

పసిడి మార్కెట్‌లో స్వల్ప పతనం Gold Price Today | న్యూఢిల్లీ : ఈ ఏడాది ఆరంభం నుంచి వరుసగా పెరుగుతూ వినియోగదారులకు చుక్క‌లు చూపించిన‌ బంగారం ధరలు, ఇప్పుడు మెల్లగా తగ్గుముఖం పట్టుతున్నాయి. గత మూడు రోజులుగా పసిడి ధరలు స్వల్పంగా పడిపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారింది.నవంబర్‌ 24న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,25,130 ఉండగా, ఇప్పుడు అది రూ.1,25,120కి తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,25,660, 22 క్యారెట్ల బంగారం రూ.1,15,190గా ఉంది. వెండి కిలో ధర అక్కడ రూ.1,70,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ముంబై, దిల్లీ, హైదరాబాద్‌, తిరువ‌నంత‌పురం(కేర‌ళ‌), విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు రూ.1,25,120 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ధర సగటున రూ.1,14,690 చుట్టూ ఉంది. వెండి ధరలు మాత్రం నగరాన్ని బట్టి రూ.1,62,900 నుండి రూ.1,70,900 వరకు మారుతున్నాయి. కాగా బంగారం, వెండి ధరల...
Viral Video | ఆర్టీసీ బస్సులో మందుబాబుల హంగామా – డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి
Viral

Viral Video | ఆర్టీసీ బస్సులో మందుబాబుల హంగామా – డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి

Narsampet Viral Video | హైదరాబాద్‌–మహబూబాబాద్‌ ఆర్టీసీ బస్సులో ఇద్దరు చిత్తుగా మ‌ద్యం సేవించి వీరంగం సృష్టించారు. వరంగల్‌ వద్ద ఎక్కిన ఈ ఇద్దరు యువకులు నర్సంపేటకు టికెట్‌ తీసుకున్నప్పటికీ, అక్కడికి రాగానే దిగేందుకు నిరాకరించారు. కండక్టర్‌ వారిని దించేందుకు ప్రయత్నించగా రెచ్చిపోయారు. డ్రైవ‌ర్, కండక్ట‌ర్ ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. బస్సును పక్కన ఆపి ఆర్టీసీ సిబ్బంది మందుబాబులను దించేందుకు ప్రయత్నించడంతో, “నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దన్న” అంటూ యువకులు మరింత ఆగ్రహంతో ప్రవర్తించారు. డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి చేయడానికి య‌త్నించారు.ఇదంతా గమనించిన ప్రయాణికులు జోక్యం చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించిన వీడియో బస్సులో ఉన్నవారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతోంది. Shocking: RTC బస్సులో మ...
హైదరాబాద్‌ అర్బన్‌ విస్తరణ, విద్యుత్‌ సంస్కరణలు, పరిశ్రమల వృద్ధికి కీలక నిర్ణయాలు – Telangana Cabinet Decisions
State, Hyderabad

హైదరాబాద్‌ అర్బన్‌ విస్తరణ, విద్యుత్‌ సంస్కరణలు, పరిశ్రమల వృద్ధికి కీలక నిర్ణయాలు – Telangana Cabinet Decisions

Telangana Cabinet Decisions | రాష్ట్ర అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ కోర్ అర్బన్‌ ప్రాంత విస్తరణ, విద్యుత్‌ సరఫరా బలోపేతం, పరిశ్రమల ప్రోత్సాహం, పునరుత్పాదక విద్యుత్‌ వినియోగం పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి రంగాలపై కేబినెట్‌స‌మావేశంలో విస్తృత చర్చలు జరిగాయి. 27 మున్సిపాలిటీలను GHMC లో విలీనం : ఔటర్ రింగ్ రోడ్ లోపల–బయట ఉన్న, ORR ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్‌ను GHMCలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన GHMC Act, Telangana Municipal Act సవరణలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం.. రాజ‌ధాని నగర విస్తరణ, పునరాభివృద్ధిని క్రమబద్ధీకరించనుంది. రాష్ట్రంలో మూడో డిస్కమ్ ఏర్పాటు : ప్రస్తుతం ఉన్న NPDCL, SPDCL‌లతో పాటు, వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేష...
error: Content is protected !!