Sarkar Live

Privacy Policy

Hanumakonda | వైబ్రాంట్ మాయాజాలం..
Special Stories, Career

Hanumakonda | వైబ్రాంట్ మాయాజాలం..

నిబంధనలకు పాతర.. అడ్మిషన్ల జాతర… అకాడమీ మాటున జూనియర్ కాలేజ్ లు నిర్వహిస్తున్న యాజమాన్యం అడ్మిషన్లు వైబ్రాంట్.. సర్టిఫికేట్ లు మరో కళాశాల నుండి? విద్యాశాఖ గప్ చుప్ వెనుక వైబ్రాంట్ పలుకుబడి? Hanumakonda : విద్యను వ్యాపారంగా మార్చుకోవడంలో ఆ యాజమాన్యం సక్సెస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అకాడమీ పేరుతో హన్మకొండ లో ఎంట్రీ ఇచ్చిన సదరు అకాడమీ యాజమాన్యం విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకున్నా మరో అడుగు ముందుకేసి ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తోంది. పదుల సంఖ్యలో పిఆర్వోలను ఏర్పాటు చేసుకొని తమ మాయాజాలం (ఐఐటీ జేఈఈ నీట్ తదితర) తో విద్యార్థుల తల్లిదండ్రులను మాయ చేస్తూ అడ్మిషన్ల జాతర నిర్వహిస్తోంది.అసలు విషయం ఏమిటంటే ఎలాంటి అనుమతి లేకుండా హన్మకొండ నగరంలో వైబ్రాంట్ యాజమాన్యం బహిరంగంగా మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తున్నా, హన్మకొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ...
Hormuz Strait | అమెరికా దాడి తర్వాత ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. భార‌త్ – చైనాపై తీవ్ర ప్ర‌భావం
World

Hormuz Strait | అమెరికా దాడి తర్వాత ఇరాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. భార‌త్ – చైనాపై తీవ్ర ప్ర‌భావం

అమెరికా దాడి తర్వాత, ఇరాన్ తీవ్ర నిర్ణ‌యం తీసుకుంది. దీంతో భార‌త్‌, చైనాపై భారీ న‌ష్టం క‌లుగ‌నుంది. అత్యంత కీల‌క‌మైన‌ హార్ముజ్ జలసంధి (Hormuz Strait )ని మూసివేయాలనే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు ఈ ప్రతిపాదనను ఇరాన్ అత్యున్నత భద్రతా సంస్థకు పంపి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేస్తే, దక్షిణ, తూర్పు ఆసియా దేశాలు ఎక్కువగా నష్టపోతాయి. ఇది మాత్రమే కాదు, ఈ జలసంధి ద్వారా తమ చమురును ఎగుమతి చేసే గల్ఫ్ దేశాలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. అయితే, ఈ నిర్ణయం ఇరాన్ అతిపెద్ద శత్రువు ఇజ్రాయెల్ లేదా అమెరికాపై ఎటువంటి పెద్ద ప్రభావాన్ని చూపదు. హార్ముజ్ జలసంధి (Hormuz Strait ) అంటే ఏమిటి? ఇది ఇరాన్, ఒమన్ దేశాల‌ మధ్య ఉన్న ఇరుకైన అతి ముఖ్యమైన జలమార్గం. ఈ జలసంధి ఉత్తరాన పర్షియన్ గల్ఫ్‌ను దక్షిణాన ఒమన్ గల్ఫ్‌తో కలుపుతుంది. ఇది అరేబియా సముద్రంలోకి విస్తరించి ఉంది....
Rain Alert | తెలంగాణలో 4 రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
State, Hyderabad

Rain Alert | తెలంగాణలో 4 రోజులు వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Rain Alert | తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. సోమవారం మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని చెప్పింది. కాగా గత 24గంటల్లో ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, వరంగల్‌, కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మంలో పలుచోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా త...
ACB | తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆపరేటర్
Crime

ACB | తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆపరేటర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఏసీబీ (ACB) అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ కార్యాలయంలో(టైపిస్ట్ )కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సిహెచ్.నవక్రాంత్ బాధితుల నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టబడ్డాడు. నవక్రాంత్ రేషన్ కార్డ్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి ప్రాసెస్ చేయడానికి రూ.4 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రూ.2500 బాధితుల వద్ద నుంచి నవక్రాంత్ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telan...
Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట
warangal, State

Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి బెయిల్ మంజూరు: క్వారీ బెదిరింపు కేసులో ఊరట

‌హనుమకొండ : ‌క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డిపై బెదిరింపు కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) కి కాజీపేట రైల్వే కోర్టు 14 రోజులు రిమాండ్‌ ‌విధించింది. ఇరు వాదనలు విన్న జడ్జి నాగలీల సుస్మిత 14 రోజుల రిమాండ్‌ ‌విధించారు. దీంతో పోలీసులు కౌశిక్‌ ‌రెడ్డిని ఖమ్మం జైలుకు తరలించారు. అయితే అర్ధరాత్రి అరెస్ట్ అనంతరం.. ఉదయం నుంచి సుబేదారి పీఎస్‌ ‌దగ్గర హైడ్రామా కొనసాగింది. క్వారీ యజమాని మనోజ్‌ ‌రెడ్డి కుటుంబ ఇప్పటికీ భయపడుతోందని ప్రభుత్వ అడ్వకేట్‌ ‌తెలిపారు. మరోవైపు.. ఇది కక్ష సాధింపు కేసు గానే పరిగణించాలంటూ బీఆర్‌ఎస్‌ ‌లీగల్‌ ‌టీం వాధించింది. మొదట ఎఫ్‌ఐఆర్‌లో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌సెక్షన్లు లేవంటూ డిఫెన్స్ ‌లాయర్‌ ‌వాదించారు. 308 సెక్షన్‌ 4‌ని తర్వాత మార్ప్ ‌చేయడంతో నాన్‌ ‌బెయిలబుల్‌ ‌కేసుగా మార్చారని లీగల్‌ ‌టీం కోర్టుకు వెల్లడించింది. కక్ష సాధింపు కేసు అయినందున పాడి కౌ...
error: Content is protected !!