Sarkar Live

Privacy Policy

Gaddar Film Awards : గద్దర్ అవార్డుల విజేతలు వీరే
Cinema

Gaddar Film Awards : గద్దర్ అవార్డుల విజేతలు వీరే

Gaddar Film Awards list : ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ (Gaddar) పేరుతో తెలుగు సినిమా అవార్డులు (Telugu Cinema Awards) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.. ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ ఏర్పాటైంది. ఈ క్రమంలో గురువారం గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ (Jayasudha) ప్రకటించారు. Gaddar Film Awards : గద్దర్ అవార్డుల జాబితా ఉత్తమ చిత్రం - కల్కి ఉత్తమ రెండో చిత్రం - పొట్టేల్ ఉత్తమ మూడో చిత్రం - లక్కీభాస్కర్ ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప-2) ఉత్తమ నటి - నివేదా థామస్ (35 చిన్న కథకాదు) ఉత్తమ డైరెక్టర్ - నాగ్ అశ్విన్ (కల్కి) ఉత్తమ సహాయ నటుడు - ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం) ఉత్తమ సహాయ నటి - శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్) ఉత్తమ హాస్యనటుడు - సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా) ఉత్తమ సం...
ACB : రూ.12 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ.. చివరకు..
Crime

ACB : రూ.12 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ.. చివరకు..

ACB | రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. ప్రజలను లంచాలతో పీడిస్తున్న అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం ఇస్తే చాలు ఇట్టే వాలిపోతున్నారు ఏసీబీ అధికారులు.. పక్కాగా వల పన్ని లంచావతారులను అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం మే29న లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఇబ్రంహీంపట్నం మండలం ఆర్ఐని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకంలో స్థలాన్ని నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ (RI) ను ఏసీబీ అధికారులు (ACB Officials) అరెస్టు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం చోటుచేసుకుంది. సర్వే నంబర్‌ 355లో ఏడు గుంటల భూమిని నమోదు చేసేందుకు ఆర్‌ఐ కృష్ణ ఏకంగా రూ.12లక్షల లంచం ఇవ్వాల‌ని ఒత్తిడి చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు చివ‌ర‌కు రూ.9 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్...
MIRAI Teaser | హాలీవుడ్ రేంజ్ లో మిరాయి టీజర్ …
Cinema

MIRAI Teaser | హాలీవుడ్ రేంజ్ లో మిరాయి టీజర్ …

MIRAI Teaser | చైల్డ్ ఆర్టిస్ట్ నుండి ఫ్యూచర్ పాన్ ఇండియన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న తేజ సజ్జా Teja sajja) హీరోగా కార్తీక్ ఘట్టమనేని (Karthik gattamaneni) డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ మిరాయి(mirayi). ఈ మూవీపై నిన్నటి వరకు కూడా ఆడియన్స్ లో పెద్దగా అంచనాలు ఏమీ లేవు. హనుమాన్ తర్వాత తేజ సజ్జా నుండి వస్తున్న మూవీ కాబట్టి ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. కానీ ఈ రేంజ్ లో అదరగొట్టేలా ఉంటుందని ఊహించి ఉండరు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను మించి మూవీ టీం టీజర్ కట్ చేసింది. ఎప్పుడెప్పుడు MIRAI మూవీ వస్తుందా అని ఎదురుచూసేలా ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేసింది. ఐ ఫీస్ట్ ల తీర్చిదిద్దిన టీజర్ చూస్తే ఈసారి తేజ సజ్జా కు సాలిడ్ హిట్టు గ్యారెంటీ అని సినీ లవర్స్ అనుకుంటున్నారు. డైలాగ్స్, విజువల్స్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా ఎక్కడ కూడా ఇది మామూలు సినిమాల అనిపించలేదు. సరికొత్త ఇండస్ట్రీ రికార్డుల...
MLC Kavitha : పార్టీ మార్పుపై ఎమ్మెల్సీ కవిత కీల‌క ప్ర‌క‌ట‌న‌
State

MLC Kavitha : పార్టీ మార్పుపై ఎమ్మెల్సీ కవిత కీల‌క ప్ర‌క‌ట‌న‌

BRS MLC Kavitha | బిఆర్ఎస్ పార్టీలో విబేధాలు కొనసాగుతున్న వేళ సంచలన ఆరోపణలు చేసి రాజకీయంగా తీవ్ర కలకలం రేపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా కీలక ప్రకటన చేశారు. పార్టీ నుంచి తాను బయటకు వస్తున్నట్లు ఒక తెలుగు పత్రికలో వచ్చిన వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు, అవి నిరాధారమైనవని కొట్టిపారేశారు. తనను సంప్రదించకుండానే ఇలాంటి ఊహాజనిత వార్తలు ప్రచురించడం పట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు కల్వకుంటల కవిత Xలో ఒకపోస్టు చేశారు. మూడు రోజుల వ్యవధిలో ఒక స్థానిక పత్రిక వాస్తవ విరుద్ధమైన కథనాలను ప్రచురించిందని కవిత విమర్శించారు. "నా గురించి ఈ వార్తను నన్ను సంప్రదించకుండా ప్రచురించడాన్ని జర్నలిజం లేదా శాడిజం అని పిలవాలా?" అని ఆమె నకిలీ వార్తలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ పోస్టులో సదరు వార్తల క్లిప్పింగ్‌లను కూడా షేర్ చేశారు. కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త...
Fish Prasadam | చేప మందు పంపిణీకి ఈసారి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
Hyderabad, State

Fish Prasadam | చేప మందు పంపిణీకి ఈసారి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

Hyderabad Fish Prasadam 2025 : ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లక్షలాది మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో స‌చివాలయంలో చేప ప్రసాదం పంపిణీపై బుధ‌వారం సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు గతేడాది కంటే అదనంగా మరిన్ని ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఈసారి చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను సిద్దం చేసినట్లు మ‌త్స్య‌శాఖ‌ అధికారులు మంత్రికి తెలిపారు. చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని సూచించారు. క్యూ లైన్ల‌లో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని, మహిళలకు వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన...
error: Content is protected !!