Sarkar Live

Privacy Policy

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్లు.. వాటి లక్షణాలు నివారణ పద్ధతులు తెలుసుకోండి.. – Corona New Variant
National

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్లు.. వాటి లక్షణాలు నివారణ పద్ధతులు తెలుసుకోండి.. – Corona New Variant

Corona New Variant : 2020-21 సంవత్సరంలో విధ్వంసం సృష్టించిన కరోనా వైరస్ మళ్లీ కొత్త రూపంలో తిరిగి వచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్నందున భార‌త్‌తోపాటు ప్రపంచంలో ఆందోళ‌న‌లు పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో కరోనా యొక్క రెండు కొత్త రకాలు, NB.1.8.1, LF.7 కూడా దేశంలోకి ప్రవేశించాయి. కరోనా రెండు కొత్త ఉప రకాలు, NB.1.8.1 మరియు LF.7 ల‌ను గుర్తించారు. దీనిని ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) నిర్ధారించింది. దీని ప్రకారం, ఏప్రిల్‌లో తమిళనాడులోని ఓ రోగిలో NB.1.8.1 వేరియంట్ ను కనుగొన్నారు. మే నెలలో, గుజరాత్ నుంచి నాలుగు LF.7 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఈ కొత్త వేరియంట్‌ల గురించి దేశంలో భయాందోళనలు పెరిగాయి. Corona New Variant ఈ కొత్త రకాలు ప్రమాదకరమా? ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రస్తుతం ఈ NB.1.8.1 మరియు LF.7 వేరియంట్‌లను అబ్జ‌ర...
Covid Cases | బెంగ‌ళూరులో తొలి కోవిడ్ మరణం.. పెరుగుతున్న యాక్టివ్ కేసులు
National

Covid Cases | బెంగ‌ళూరులో తొలి కోవిడ్ మరణం.. పెరుగుతున్న యాక్టివ్ కేసులు

Covid Cases in Bengaluru : బెంగ‌ళూరులో తొలి కోవిడ్-19 (Covid 19 )మరణం సంభవించింది. ఈమేర‌కు కర్ణాటక ఆరోగ్య శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన జారీ చేసింది. శనివారం కరోనా రోగి మరణించాడని ఆరోగ్య శాఖ తెలిపింది, గత 24 గంటల్లో 108 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. ఒక వ్యక్తిని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 38గా ఉంది. మొత్తం 38 యాక్టివ్ కేసుల (Active Covid Cases) లో 32 బెంగళూరు నుంచి నమోదయ్యాయి. నగరంలో మొత్తం 92 మంది పరీక్షలు చేయించుకున్నారని, గత 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు పాజిటివ్‌గా తేలిందని నివేదిక తెలిపింది. బళ్లారి, బెంగళూరు గ్రామీణ, మంగళూరు (Mangalur), విజయనగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి యాక్టివ్ కేసులు ఉండగా, మైసూరు జిల్లాలో రెండు యాక్టివ్ కేసులు నమోదయ్యాయని నివేదిక పేర్కొంది. మృతుడు 85 ఏళ్ల వ్యక్తి అని ఆరోగ్య ...
Pawan Kalyan | విడుదలకు సిద్ధమవుతున్న హరిహర వీరమల్లు
Cinema

Pawan Kalyan | విడుదలకు సిద్ధమవుతున్న హరిహర వీరమల్లు

Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (Hari Hara Veeramallu) చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఆయ‌న అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఈ మూవీ జూన్ 12న రిలీజ్‌కి రెడీ అయింది. అయితే ఇదే స‌మ‌యంలో త‌మ డిమాండ్ల సాధ‌న కోసం సినిమా థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబ్యూటర్లు నిర్మాతలను హెచ్చరించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప‌వ‌ర్‌స్టార్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్య‌మంత్రిని కలిశారా ? అని ప్ర‌శ్నించారు. గ‌త ప్రభుత్వం సినిమా పరిశ్ర‌మ‌ల‌ను ఎలా చూసిందో, ఎన్ని ర‌కాల ఇబ్బందులు పెట్టిందో మరిచిపోయారా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిల‌దీశారు. ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్‌ గి...
ACB Raids | రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఇద్దరు లంచావతారుల అరెస్టు..
Crime

ACB Raids | రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఇద్దరు లంచావతారుల అరెస్టు..

ACB Raids in Telangana | ఏసీబీ అధికారులు అక్రమార్కల భరతం పడుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే ముగ్గురు లంచావతారులను పట్టుకున్న ఏసీబీ (Telangana ACB) తాజాగా శనివారం మరో ఇద్దరు అవినీతి అధికారులను అరెస్టు చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాండ్ బాజా నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై కొన్ని రోజుల క్రితం జగద్గిరిగుట్ట పీఎస్ లో సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద ఎస్సై శంకర్ కేసు నమోదు చేశాడు. అయితే ఎస్ఐ కె.శంకర్ ఫిర్యాదుదారుడి వాహనం, DJ సిస్టమ్ ను తిరిగి ఇచ్చేందుకు గాను ఫిర్యాదుదారుడి నుంచి ₹15,000/- లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అయితే కేసు నమోదు తర్వాత డీజేకు సంబంధించిన సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన సామగ్రిని తిరిగి ఇచ్చేందుకు గాను కేసు నమోదైన వ్యక్తి నుంచి ఎస్సై శంకర్ రూ. 15 వేలు లంచం డిమాండ్ చేశారు. ఈక్రమంలో ...
Mukul Dev | చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ ఆక‌స్మిక మృతి
Cinema

Mukul Dev | చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ ఆక‌స్మిక మృతి

Mukul Dev | హిందీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) ఆకస్మికంగా కన్నుమూశారు. 'సన్ ఆఫ్ సర్దార్', 'ఆర్.. రాజ్‌కుమార్', 'జై హో' వంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. ఆయన మరణం బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మోడల్, నటుడు ముకుల్ దేవ్ మృతి పట్ల బాలీవుడ్ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది, ముకుల్ దేవ్ మరణ వార్త ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు, వారి అభిమానులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శనివారం, ముకుల్ దేవ్ సోదరుడు రాహుల్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఈ వార్తను ధృవీకరించారు. రవితేజ (Raviteja) నటించిన కృష్ణ‌ చిత్రంలో ముకుల్ దేవ్ (Mukul Dev) విలన్ గా అద్భుతంగా నటిం...
error: Content is protected !!