Sarkar Live

Privacy Policy

Delhi Elections : కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేశ్ వర్మ ఎవరు?
National

Delhi Elections : కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేశ్ వర్మ ఎవరు?

Delhi Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) భారీ విజయం సాధించింది .70 స్థానాలకు గాను 48 స్థానాలను కైవసం చేసుకున్న బిజెపి.. 27 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తోంది. న్యూఢిల్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Pravesh Verma), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ను 4,089 ఓట్ల తేడాతో ఓడించడంతో దేశ రాజకీయాల్లో ఆయన ఇపుడు పాపులర్ అయ్యారు.. న్యూఢిల్లీ సీటును బిజెపి (BJP) తరపున అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి గెలుచుకున్న పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించిన తర్వాత, ప్రవేశ్ వర్మ అభ్యర్థిత్వం మరింత బలపడింది. అయితే, బిజెపి అగ్ర నాయకత్వం తన నిర్ణయాలతో చాలాసార్లు ఆశ్చర్యపరిచినందున, ప్రవేశ్ వర్మ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం చాలా తొందపాటవుతుంది. ...
Thandel Movie | తండేల్ మూవీకి దేవీనే సెకండ్ హీరో…
State

Thandel Movie | తండేల్ మూవీకి దేవీనే సెకండ్ హీరో…

Tollywood News | కస్టడీ, థాంక్యూ మూవీస్ ఫ్లాప్ ల తర్వాత ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు (Naga Chaitanya) తండేల్ (Thandel Movie) రూపంలో బ్లాక్ బస్టర్ హిట్టు దక్కింది. విడుదలైన మొదటి రోజే మంచి టాక్ వచ్చింది. సెకండ్ రోజు కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మూవీలో నాగచైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయింది. డైరెక్టర్ చందు మొండేటి (Chandu mondeti) టేకింగ్ బాగుంది. ఈ మూవీకి మ్యూజిక్ పెద్ద అస్సెట్ గా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ గా డీఎస్పీ ని (Devi Sri Prasad) తీసుకోవడం మంచిదయింది. అల్లు అర్జున్ ఇచ్చిన సలహా మూవీకి బాగా ప్లస్ అయింది. మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా వేరే వాళ్ళను తీసుకోవాలని అనుకున్నారట. ఈ విషయమై ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind)తన కొడుకు బన్నీకి చెబితే డీ ఎస్పీ నే తీసుకోండి అని చెప్...
Delhi Election Results 2025 : కాంగ్రెస్ కు ఘోర ప‌రాభ‌వం.. 67 సీట్లలో డిపాజిట్లు గ‌ల్లంతు.. ఇది ఎలా జ‌రిగింది..?
National

Delhi Election Results 2025 : కాంగ్రెస్ కు ఘోర ప‌రాభ‌వం.. 67 సీట్లలో డిపాజిట్లు గ‌ల్లంతు.. ఇది ఎలా జ‌రిగింది..?

Delhi Election Results 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పతనం మ‌రోసారి కొనసాగుతోంది. ఇది ఎన్నికలలో వరుసగా మూడోసారి ఘోర పరాజయం పాలైంది, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా మూడోసారి కూడా ఓడిపోయింది. 70 స్థానాల్లోనూ పోటీ చేసినప్పటికీ, ఆ పార్టీ అభ్యర్థులు 67 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. కేవ‌లం మూడు స్థానాలు బద్లి, కస్తూర్బా నగర్, నంగ్లోయ్ జాట్ సెగ్మెంట్ల‌లోనే డిపాజిట్లు ద‌క్కించుకుంది. అయితే, ఆ పార్టీకి ఓట్ల వాటా స్వల్పంగా పెరిగి, 2020లో 4.26% నుండి ఈ సంవత్సరం 6.4%కి పెరిగింది. ముఖ్య‌మంత్రి షీలా దీక్షిత్ (1998-2013) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో 15 సంవత్సరాల పాటు అధికారంలో కొన‌సాగింది. ఆప్ రంగ‌ప్ర‌వేశంతో హ‌స్తం పార్టీ ప్ర‌తీ ఎన్నిక‌ల్లో క్షీణ‌త‌ను కొసాగిస్తోంది .నాంగ్లోయ్ జాట్. Delhi Election Results 2025...
ARVIND KEJRIWAL | న్యూఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయారు?
National

ARVIND KEJRIWAL | న్యూఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయారు?

Delhi Election Results : జాతీయ రాజకీయాలకు గుండెకాయగా పనిచేసే న్యూఢిల్లీ సీటు అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలోని జనాభాలో విఐపిల‌తో పాటు, మురికివాడల నివాసులు, మధ్యతరగతి ప్రజలు కూడా ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీనియర్ అధికారులు వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేజ్రీవాల్ (ARVIND KEJRIWAL) ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం బిజెపి మోపిన అవినీతి ఆరోపణలే అని తెలుస్తోంది, వీటిలో ఏవీ నిరూపించబడలేదు. సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, అలాగే కేజ్రీవాల్ వంటి అగ్ర నేద‌తు వివిధ మనీలాండరింగ్ కేసుల్లో జైలు పాలయ్యారు. కేజ్రీవాల్ ప్రచారానికి అందుబాటులో లేకపోవడంతో ఆయనను అర్థరాత్రి అరెస్టు చేసి, నెలల తరబడి జైలులో ఉంచడం పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. అంతేకాకుండా, ఆరోపించిన కుంభకోణానికి ఆయనే ...
Maha Kumbh Fire | మ‌హా కుంభామేళాలో మ‌రో అగ్నిప్రమాదం.. ఎలా జ‌రిగిందంటే..
Crime

Maha Kumbh Fire | మ‌హా కుంభామేళాలో మ‌రో అగ్నిప్రమాదం.. ఎలా జ‌రిగిందంటే..

Maha Kumbh Fire : యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభామేళా ప‌రిస‌రాల్లో మ‌రో భారీ అగ్నిప్ర‌మాదం చోటుచేసుకుంది. మ‌హాకుంభ్ న‌గ‌ర్ (Mahakumbh Nagar)లోని ఓ శిబిరంలో ఈ రోజు ఉద‌యం ఇది సంభ‌వించింది. అప్ర‌మ‌త్త‌మైన అగ్నిమాక సిబ్బంది బాగా శ్ర‌మ‌కోర్చి మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రాంతంలో ఉన్న టెంట్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగ‌డం, చుట్టూ ఉన్న ఇతర శిబిరాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది అల‌ర్ట్ అయ్యారు. ఎక్కడ జరిగింది ఈ ప్రమాదం? మ‌హా కుంభ్‌న‌గ‌ర్ (Mahakumbh Nagar) లోని సెక్టార్ 18-19 ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో మేళా ప్రాంగణంలోని అనేక టెంట్లు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఎవరైనా గాయపడ్డారా లేదా ప్రాణ నష్టం ఏమైనా జ‌రిగిందా? అనే విషయమై అధికారిక సమాచారం అందలేదు. Maha Kumbh Fire కు కారణం ఏమిటి? అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కానీ మేళాల...
error: Content is protected !!