Sarkar Live

Privacy Policy

Minister Ponguleti : హామీలు అమ‌లు చేయ‌లేక‌పోతున్నాం… మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి
State

Minister Ponguleti : హామీలు అమ‌లు చేయ‌లేక‌పోతున్నాం… మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి

Minister Ponguleti త‌న ప‌దేళ్ల పాల‌న‌లో కేసీఆర్ చేసిన ఆర్థిక దోపిడీ వ‌ల్లే సంక్షేమ ప‌థ‌కాల అమ‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి కాస్త ఆల‌స్య‌మ‌వుతోంద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాసరెడ్డి అన్నారు. కేసీఆర్‌ చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు క‌ట్ట‌డ‌మే స‌రిపోతోంద‌ని వ్యాఖ్యానించారు. ఖ‌మ్మంలో శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఖ‌జానాను ఖాళీ చేశారు.. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేకపోయామనే విష‌యం వాస్తవమేన‌ని మంత్రి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. దీనికి గ‌త ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే నాటికి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏమీ మిగ‌ల్చ‌లేద‌ని విమ‌ర్శించారు. రాష్ట్ర ఖ‌జానాను ఆ ప్ర‌భుత్వం ఖాళీ చేసింద‌ని, పైగా అప్పులు మిగిల్చింద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆ అప్పులకు సంబంధించి వ‌డ్డీలు క‌ట్టేందుకే తెలంగాణ ఆర్థిక వ‌న‌రులు స‌రిపోవ‌డం లేదని ఆరోపించారు....
Tirupati | తిరుమ‌ల‌లో మ‌రోసారి సిట్‌.. ల‌డ్డూ త‌యారీ ప‌రిశీల‌న‌
State

Tirupati | తిరుమ‌ల‌లో మ‌రోసారి సిట్‌.. ల‌డ్డూ త‌యారీ ప‌రిశీల‌న‌

Tirupati : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ఖ్యాత పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల తిరుప‌తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆల‌య‌ పాకశాలను ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (ఎస్ఐటీ) శ‌నివారం ఉద‌యం ప‌రిశీలించింద‌ని తెలుస్తోంది. తిరుమ‌ల ల‌డ్డూ (ప్ర‌సాదం) త‌యారీ విష‌యంలో వ‌చ్చిన వివాదంపై విచార‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ బృందంలోని ఆరుగురు స‌భ్యులు సంద‌ర్శించారు. ఆల‌యంలోని ప‌లు విభాగాల‌ను ప‌రిశీలించారు. నాణ్య‌తపై న‌జ‌ర్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ)లోని ఆరుగురు సభ్యులు తిరుప‌తిలో ప‌ర్య‌టించారు. లడ్డూ త‌యారీపై దర్యాప్తు చేస్తున్న ఈ బృందం ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించింద‌ని, ల‌డ్డూ తయారయ్యే పాకశాలను సంద‌ర్శించిందని ప‌లు మాధ్య‌మాలు వెల్ల‌డించాయి. లడ్డూ నాణ్యతను పరీక్షించే ప్రయోగశాల కూడా ఈ టీమ్ స‌భ్యులు ప‌రిశీలించార‌ని తెలుస్తోంది. లడ్డూకు ఉపయోగించే పిండిని తయారు చేసే మిల్లును కూడా ప‌రిశీలించినట్టు స‌మాచారం. ప్ర‌సాదం నాణ్య...
MLA Harish Rao సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు
State

MLA Harish Rao సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు

మాజీ మంత్రి, ఎమ్మెల్మే హ‌రీష్ రావు.. Hyderabad : సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారని మాజీ మంత్రి, సిద్దిపేట‌ ఎమ్మెల్మే త‌న్నీరు హ‌రీష్ రావు ( BRS MLA Harish Rao ) అన్నారు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని శ‌నివారం మాజీ మంత్రి హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు మధుసూదన్ చారి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మెతుకు ఆనంద్ తో క‌లిసి ప‌రామ‌ర్శించారు. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి..మౌనంగా ఇలా నిమ్స్ ఆసుపత్రి బెడ్ పై ఉండటం చూస్తే మనస్సు కలిచివేస్తున్నద‌ని హ‌రీష్ రావు అన్నారు. ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు.  వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈనెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, వెంట‌నే వీరికి మంచి దవాఖానకు పంపించకుండా హా...
Allu Arjun Bail | జైలుకు కాదు.. ఇంటికే..
Cinema

Allu Arjun Bail | జైలుకు కాదు.. ఇంటికే..

Allu Arjun Bail : హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించగా.. రాష్ట్ర హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ వచ్చింది. హైకోర్టు మధ్యంతర తీర్పుతో అల్లు అర్జున్‌ అభిమానులు, అల్లు, మెగా స్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వ్యక్తిగత పూచీకత్తు మీద న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట చోటుచేసుకుని 34 ఏళ్ల మహిళ మృతి చెందగా.. ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలై అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. ఇందులో అల్లు అర్జున్ ను ఏ11 నమోదు చేసి ఈరోజు మ‌ధ్యాహ్నం అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలులో విచారణ...
Ganja | ఇంటి పెరట్లో గంజాయి.. అరెస్టు చేసిన పోలీసులు
Crime

Ganja | ఇంటి పెరట్లో గంజాయి.. అరెస్టు చేసిన పోలీసులు

Hanamkonda | సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి ఏకంగా తన ఇంటి పెరట్లోనే గంజాయి మొక్కలను (Ganja Plants) పెంచాడు తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టిన సదరు వ్యక్తిని యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. హ‌న్మ‌కొండ జిల్లా సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయంపేట ప్రాంతంలో నివాసం ఉండే అట్ల వెంకట నర్సయ్య (72), వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే మరింత సులభంగా డబ్బు సంపాదించాలని ఓ ఐడియా వేసుకున్నాడు. ఇందుకోసం వెంకటనర్సయ్య తన ఇంటి పెరట్లో ఐదు అడుగుల విస్తీర్ణంలో గంజాయి మొక్కల పెంపకం చేపట్టి వాటిలో కొన్ని మొక్కలను ఎండబెట్టి విక్రయించేందుకు సిద్దమ‌య్యాడు. అయితే.. యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం కు సమాచారం రావడంతో ఇన్‌స్పెక్టర్ సురేష్, ఆర్ఐ శివకేశవులు గంజాయి పెంచుతున్న ఇంటిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ బృందంతో తనిఖీలు చేపట్టగా ఇంటి పెరట్లో గంజాయి మొక్కను గుర...
error: Content is protected !!