Sarkar Live

Privacy Policy

PAM | వ‌ణుకు పుట్టిస్తున్న ‘మెదడు తినే అమీబా’.. ఇప్ప‌టివ‌ర‌కు 19 మంది మృతి
LifeStyle

PAM | వ‌ణుకు పుట్టిస్తున్న ‘మెదడు తినే అమీబా’.. ఇప్ప‌టివ‌ర‌కు 19 మంది మృతి

కేరళలో అరుదైన, ప్రాణాంతకమైన ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకారం, 2025లో ఇప్పటివరకు 69 కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. అయితే ఈ సంవత్సరం "క్లస్టర్ వ్యాప్తి" ఎక్కడా లేదని మంత్రి స్పష్టం చేశారు. 2025 లో కేరళలో ప్రాణాంతకమైన మెదడు తినే అమీబాకు సంబంధించిన 69 కేసులు, 19 మరణాలు నమోదయ్యాయని మంత్రి తెలియజేశారు. మంత్రి జార్జ్ మాట్లాడుతూ, "క్లస్టర్లు కాదు, ఒకే కేసులు. మాకు క్లస్టర్లు ఉన్నాయి, కానీ 2025 లో కాదు; అయితే, 2024 లో, అదే నీటి వనరును ఉపయోగించినందున అక్కడ ఒక క్లస్టర్ ఉంది. ఇక్కడ, క్లస్టర్ లేదు, కానీ మాకు కేసులు ఉన్నాయి; మాకు మొత్తం 69 కేసులు ఉన్నాయి" అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అంటే ఏమిటి? ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) యొక్క అనేక సంఘటనల నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ తన జాగ్రత్తను కొనసాగిస్తోంది. PAM అనేది చ...
బీసీలకు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా తీన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ – Teenmar Mallanna New Party
State, Hyderabad

బీసీలకు రాజ్యాధికార‌మే ల‌క్ష్యంగా తీన్మార్ మ‌ల్ల‌న్న కొత్త పార్టీ – Teenmar Mallanna New Party

Teenmar Mallanna New Party : తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని ఈరోజు స్థాపించారు. త‌న పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ (Telangana Rajyadhikara Party -TRP) పేరు పెట్టారు. బుధ‌వారం హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో తన కొత్త పార్టీ వివరాలను తీన్మార్ మ‌ల్ల‌న్న‌ వెల్ల‌డించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన జెండా మధ్యలో కార్మిక చక్రం, పిడికిలి బిగించిన చేయి, దాని చుట్టూ ఆలీవ్ ఆకులు ఉన్నాయి. జెండాపై 'ఆత్మగౌరవం, అధికారం, వాటా' అని రాసి ఉంది. బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) ఈసంద‌ర్భంగా తెలిపారు. ‘తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తున్నారు. బీసీల ఆ...
Future City : ఫ్యూచర్ సిటీపై వెనుక‌డుగు లేదు..
State, Hyderabad

Future City : ఫ్యూచర్ సిటీపై వెనుక‌డుగు లేదు..

భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ ప్రాజెక్టు (Bharat Future City)పై వెనుక‌డుగు వేసేది లేద‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) తేల్చి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి (development of the State)కి ఇది త‌ప్ప‌నిస‌రి అన్నారు. రైతుల నిర‌స‌న‌ల పేరుతో ప్ర‌తిప‌క్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. ప్రాజెక్ట్ కోసం భూములు, ఇళ్ల‌ను ఇవ్వాలని నోటిఫై చేసిన గ్రామాల ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. హైద‌రాబాద్ (Hyderabad)లో ఈ రోజు జ‌రిగిన తెలంగాణ ప్ర‌జా ప‌రిపాల‌న దినోత్స‌వం (Telangana Praja Palana Dinotsavam) సంద‌ర్భంగా సీఎం త‌న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’పై మ‌రోసారి మాట్లాడారు. అభివృద్ధిని అడ్డుకోవ‌డ‌మే ప్ర‌తిప‌క్షాల ఉద్దేశం రైతులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఇవన్నీ ప్రతిపక్ష పార్టీల (opposition parties) ప్రేరేపించ‌డం వల్లే జరుగుతున్నాయని ముఖ్య‌మంత్రి రేవంత్‌...
Next Gen GST | దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు
Business

Next Gen GST | దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు

Next Gen GST : దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ప్రకటించారు. నెక్ట్స్ జెన్ జీఎస్టీ (Next Gen GST) సంస్కరణలు (reforms) అమలులోకి వచ్చి రూ.2 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థలోకి చేర్చబడ్డాయని ఆమె తెలిపారు. ఈ మార్పుల వల్ల ప్రజల జేబుల్లో మరింత డబ్బు మిగిలి సాధారణ కుటుంబాల ఖర్చులకు ఊరటనిచ్చిందని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన Next Gen GST Reforms Outreach and Interaction Programలో ఆమె ప్ర‌సంగించారు. Next Gen GST : ప్ర‌జ‌ల చేతుల్లో మిగులు డ‌బ్బులు పన్ను స్లాబ్‌లలో మార్పులు చేసి, ప్రజలకు ఆర్థికంగా ఊతం అందించామని నిర్మ‌లా సీతారామ‌న్ వివరించారు. గతంలో 12 శాతం జీఎస్టీ కింద ఉన్న వస్తువులలో 99 శాతం వస్తువులు ఇప్పుడు ఐదు శాతం స్లాబ్‌లోకి మ...
Aarogyasri | చేతులు ఎత్తేసిన ఆస్పత్రుల యాజ‌మాన్యాలు.. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు బంద్‌
State, Hyderabad

Aarogyasri | చేతులు ఎత్తేసిన ఆస్పత్రుల యాజ‌మాన్యాలు.. ఆరోగ్య‌శ్రీ సేవ‌లు బంద్‌

Hyderabad : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ (Aarogyasri), ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (JHS) సేవ‌లు బంద్ అయ్యాయి. రాష్ట్ర‌ప్ర‌భుత్వం చెల్లించాల్సిన బ‌కాయిలు రాక‌పోవ‌డంతో ఈ పథకాల కింద చికిత్స అందిస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల (Private hospitals) యాజ‌మాన్యాలు చేతులు ఎత్తేశాయి. త‌మ‌కు బ‌కాయి ఉన్నవేల‌కోట్ల నిధుల‌ను విడుద‌ల చేయ‌మ‌ని అనేక సార్లు విన్న‌వించినా రాష్ట్ర ప్ర‌భుత్వం పెడ‌చెవిన పెట్ట‌డం వ‌ల్లే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని తెలంగాణ ఆరోగ్య‌శ్రీ నెట్‌వ‌ర్క్ అసోసియేష‌న్ (TANHA) ప్ర‌క‌టించింది. విఫ‌లమైన చ‌ర్చ‌లు.. నిలిచిపోయిన సేవ‌లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) ప్రతినిధులతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మంగ‌ళ‌వారం చర్చలు జరిపారు. ఇవి సుదీర్ఘంగా కొన‌సాగాయి. అయినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో TANHA ప్ర‌తినిధులు ఓ...
error: Content is protected !!