Sarkar Live

Privacy Policy

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల పోలింగ్‌? – Jubilee Hills Byelection
State, Hyderabad

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే స్థానిక సంస్థల పోలింగ్‌? – Jubilee Hills Byelection

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక (Jubilee Hills Byelection) పూర్తయ్యాకే రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Polls) జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదట్లో ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు నవంబర్‌లో నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా పెండింగ్‌లో ఉండడంతో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ బిల్లులు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి ఉన్నాయి. జూన్‌లో హైకోర్టు సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించినప్పటికీ, కేవలం రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రభుత్వం మరింత గడువు కోరే ప్రయత్నంలో ఉంది. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయాన్ని బహిరం...
Illegal Liquor : అక్రమ మద్యం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం
State, Hyderabad

Illegal Liquor : అక్రమ మద్యం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

క‌ల్తీ క‌ల్లు, గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు అధికారుల‌ను ఆదేశించారు. నాంప‌ల్లిలోని తెలంగాణ అబ్కారీ భవన్‌లో శ‌నివారం అబ్కారీ, ఎన్‌ఫొర్స్‌మెంట్‌, ‌ ఎస్టిఎఫ్ అండ్ డిటిఎఫ్ , ఎన్‌ఫొర్స్‌మెంట్ విభాగం ప‌నితీరుపై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మీక్షించారు. అక్ర‌మ‌, క‌ల్తీ మ‌ద్యం, క‌ల్తీ క‌ల్లు, డ్ర‌గ్స్, గంజాయి, ఇత‌ర మాద‌క‌ద్ర‌వ్యాల విక్ర‌యం, ర‌వాణా, వినియోగం, నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, చ‌ర్ల‌ప‌ల్లి ప్యాక్ట‌రీలో డ్ర‌గ్స్ ముడి స‌రుకు త‌యారీ, ఎన్డీపీఎస్ కేసుల పురోగ‌తి, శిక్ష‌ల రేషియో, పాత నేర‌స్తుల‌, నిందితుల‌పై నిఘా, త‌దిత‌ర అంశాల‌పై సుధీర్ఘంగా చ‌ర్చించారు. అక్రమ మద్యాన్ని(Illegal Liquor) , గంజాయి తదితర మాదక ద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉన్న‌వారిని వెంట‌నే గుర్తించి వారిని పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలన...
చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు ప్రారంభం – Charlapalli RTC Bus Services
State, Hyderabad

చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు ప్రారంభం – Charlapalli RTC Bus Services

Charlapalli RTC Bus Services : హైదరాబాద్‌: ప్రయాణికులకు శుభవార్త. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు నేరుగా రాకపోకలు సాగించేందుకు టీఎస్‌ఆర్టీసీ ముందుకు వచ్చింది. ఈ క్రమంలో 200కుపైగా బస్సు సర్వీసులు నడిపిస్తోంది. ప్రయాణికులు ఆర్టీసీ గమ్యం యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి తాము కోరుకున్న రైళ్లను సులభంగా అందుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రత్యేక రైళ్లు నడిచే సమయంలో అదనపు బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. Charlapalli RTC Bus Services : ప్లాట్‌ఫాం నంబర్‌ 1 నుంచి సర్వీసులు 250 సి (చర్లపల్లి–సికింద్రాబాద్‌): వయా హెచ్‌సీఎల్‌, మల్లాపూర్‌, హబ్సిగూడ. స్టేషన్‌ నుంచి: ఉద‌యం 4.20 – రా. 11.05 స్టేషన్ వైపు: ఉద‌యం. 4.25 – రా. 11.30 250/49ఎం (చర్లపల్లి–మెహిదీపట్నం): వయా ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌.స్టేషన...
Mirai Movie Review – తేజ సజ్జా మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడా?
Cinema

Mirai Movie Review – తేజ సజ్జా మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడా?

Mirai Movie Review : బాలనటుడిగా ఒక స్టార్ స్టేటస్ అందుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు.స్టార్ బాలనటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో తేజ సజ్జా ఒకరు. టాప్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా మారి సూపర్ హిట్స్ అందుకున్నాడు. హనుమాన్ లాంటి భారీ హిట్టు తర్వాత కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో యాక్ట్ చేసిన మిరాయి మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. స్టోరీ… అశోకుడు అందించిన దైవశక్తి గల తొమ్మిది గ్రంథాలను తొమ్మిది మంది యోధులు కాపాడుతుంటారు. వారి తరువాత తరాలు కూడా కాపాడుతుంటారు. కొన్ని ఏండ్ల తర్వాత వాటిని దక్కించుకోవాలని మహాబీర్ లామా(మనోజ్ మంచు)(manchu manoj), అతడి నుండి వాటిని కాపాడాలని వేద(తేజ సజ్జా)(Teja sajja)ప్రయత్నిస్తుంటాడు. ఈ యుద్ధం లో ఎవరు గెలిచారు…? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే…. మూవీ ఎలా ఉందంటే…? సినిమా మొదలైనప్పటి నుండి ఎండ్ వరకు ఆడ...
Colleges Bandh | ముదురుతున్న‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం: 15 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్
State, Hyderabad

Colleges Bandh | ముదురుతున్న‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం: 15 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్

Colleges Bandh September 15 : పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fee Reimbursement) , స్కాలర్‌షిప్స్‌ (Scholarships,) వెంటనే విడుదల చేయాలని కొన్ని రోజులుగా విద్యార్థులు, ఇటు ప్రైవేటు కాలేజీల యాజ‌మాన్యాల‌తో పాటు ప‌లు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ వ‌స్తున్నాయి. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంపై స్పందించ‌క‌పోవ‌డంతో విద్యార్థులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్ వెంట‌నే విడుద‌ల చేయాల‌ని అనేక విజ్ఞ‌ప్తులు చేసిన‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లించ‌డం లేదు. దీంతో ప్ర‌యివేటు కాలేజీల యాజ‌మాన్యాలు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 15వ తేదీ నుంచి అన్ని కాలేజీల‌ను నిర‌వ‌ధికంగా బంద్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 10 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ఈ మేర‌కు రాష్ట్ర...
error: Content is protected !!