Sarkar Live

Privacy Policy

Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొద‌లు కావాలి : కేటీఆర్‌
State, Hyderabad

Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొద‌లు కావాలి : కేటీఆర్‌

Hyderabad : త్వ‌ర‌లో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక (Jubilee Hills Byelection) ఉంటుందని, ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి మ‌ళ్లీ మ‌న జైత్ర‌యాత్ర కొన‌సాగిద్దామ‌ని భారత రాష్ట్ర సమితి (BRS Party) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు.తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్‌ కార్యకర్తల సమావేశం బుధ‌వారం జ‌రిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మాగంటి సునీత (Maganti Sunitha)కు అందరి ఆశీస్సులు, అండ‌దండ‌లు ఉంటాయని అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడమే గోపీనాథ్‌కు సరైన నివాళి అని తెలిపారు. ఓటుకు రూ.5 వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సీఎం సోదరుడు చెరువు...
మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్​ పై చిగురిస్తున్న ఆశలు.. ‌‌–Machilipatnam Repalle Railway Line
AndhraPradesh

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్​ పై చిగురిస్తున్న ఆశలు.. ‌‌–Machilipatnam Repalle Railway Line

కోల్‌కతా–చెన్నై మధ్య కొత్త ప్రత్యామ్నాయ మార్గం విజయవాడ మార్గంలో తగ్గనున్న ప్రయాణికుల రద్దీ, జర్నీ టైం తీరప్రాంత రైల్వే కారిడార్‌లో కీలక లింక్ మచిలీపట్నం–తిరుపతి రైలు సేవలపై డిమాండ్ విజయవాడ : కృష్ణా జిల్లా ప్రజల దీర్ఘకాల స్వప్నం అయిన మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌ (Machilipatnam Repalle Railway Line) పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ, లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి న్యూఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయి ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. మచిలీపట్నం-రేపల్లె లైన్ ఎందుకు కీలకమైనది మచిలీపట్నం-రేపల్లె లైన్ (Machilipatnam Repalle Railway Line) ప్రాముఖ్యత గురించి బాలశౌరి చర్చించారు. కోల్‌కతా ‌‌– చెన్నై మధ్య ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడం ద్వారా విజయవాడ జంక్షన్‌లో రద్దీని తగ్గుతుందని, దాదాపు 70 కి.మీ...
Ramana Gogula | పవన్ కోసం మళ్లీ రమణ గోగుల – 19 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ
Cinema

Ramana Gogula | పవన్ కోసం మళ్లీ రమణ గోగుల – 19 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల (Power Star Pawan Kalyan, Ramana Gogula combo) కాంబో ఒకప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రమణ గోగుల వాయిస్ పవన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది.పవన్ మూవీల్లో తమ్ముడు (thammudu) మూవీకి ఫస్ట్ టైమ్ రమణ గోగుల మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అందులో అన్ని సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బద్రి, జానీ, అన్నవరం (Badri, Jani, Annavaram)లో కూడా అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పటికీ కూడా ఆ మూవీల్లో సాంగ్స్ చాలామందికి మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ గా చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన జానీ మూవీ కి రమణ గోగుల నే సెలెక్ట్ చేసుకున్నాడు.ఆ మూవీ ఫ్లాఫ్ అయినా మ్యూజికల్ హిట్టు గా నిలిచింది. 19 ఏళ్ల తర్వాత రమణ గోగుల.. అన్నవరం మూవీ తర్వాత వీరి కాంబోలో మరో సినిమా రాలేదు.అయితే 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ పవన్ సినిమాలో రమణ గోగుల పన...
Rains | పలు జిల్లాలకు  భారీ వర్షాల హెచ్చ‌రిక‌లు..
Hyderabad, State

Rains | పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చ‌రిక‌లు..

Telangana Rains | తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వాన‌లు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక స‌మాచారం అందించింది. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. బుధ‌వారం నుంచి శనివారం వ‌ర‌కు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ (Yellow Alert)జారీ చేసింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో బుధవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని పేర్కొంది. అలాగే, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబా...
ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి
Hyderabad, Crime

ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి

ACB Trap in Narsangi : హైదరాబాద్‌: నార్సింగి మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి మణిహారిక ఏసీబీకి చిక్కారు. మంచిరేవులలో ప్లాట్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ చేసేందుకు రూ.10లక్షలు ఇవ్వాలని వినోద్‌ అనే వ్యక్తిని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో మంగళవారం రూ.4లక్షలు తీసుకుంటుండగా మణిహారికను ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. కాగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangan...
error: Content is protected !!