Sarkar Live

Privacy Policy

ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి
Hyderabad, Crime

ACB Trap | రూ.4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి

ACB Trap in Narsangi : హైదరాబాద్‌: నార్సింగి మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిణి మణిహారిక ఏసీబీకి చిక్కారు. మంచిరేవులలో ప్లాట్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియర్‌ చేసేందుకు రూ.10లక్షలు ఇవ్వాలని వినోద్‌ అనే వ్యక్తిని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో మంగళవారం రూ.4లక్షలు తీసుకుంటుండగా మణిహారికను ఏసీబీ అధికారులు రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. కాగా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు గతంలో జారీ చేసిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangan...
ఎన్నాళ్లకు రజినీ–కమల్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి..!  – Rajini Kamal Combo
Cinema

ఎన్నాళ్లకు రజినీ–కమల్ కాంబినేషన్ మళ్లీ తెరపైకి..! – Rajini Kamal Combo

Rajini Kamal Combo : కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్,లోకనాయకుడు కమల్ హాసన్ (Super Star Rajnikanth, Kamal Hassan) ఇద్దరూ కూడా టాప్ డైరెక్టర్ బాలచందర్ (Balachandhar)శిష్యులే. కెరీర్ మొదట్లో వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లోనే నటించారు.ఆ తర్వాత ఇద్దరు చర్చించుకుని కలిసి నటించకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరు ఒకే మూవీలో కనబడి దాదాపు 4 దశాబ్దాల పైనే అయింది. ఎప్పటి నుండో వీరు కలిసి నటిస్తే చూడాలని ఉందని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. రజినీ, కమల్ కూడా వారు అనుకున్నది పక్కనబెట్టి కలిసి యాక్ట్ చేయాలని అనుకున్నారట. కానీ ఎవరి ప్రాజెక్ట్స్ లో వాళ్ళు బిజీగా ఉండడం తో ఇన్నాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో రజినీ కమల్ హాసన్ కాంబో సెట్ అయినట్టు ఆ మధ్య కోలీవుడ్ లో టాక్ కూడా వినబడింది. అవి రూమర్స్ అని కొందరూ కొట్టిపారేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో ఓ మూవీ తెరకెక...
TGSRTC | నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ సహకారం..
State, Hyderabad

TGSRTC | నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ సహకారం..

ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా కార్నియాల త‌ర‌లింపు స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రితో టీజీఎస్ఆర్టీసీ ఒప్పందం Free corneal transport Telangana : సామాజిక బాధ్య‌త‌లో భాగంగా నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేక‌రించిన నేత్రాల‌ను ఉచితంగా త‌మ బ‌స్సుల్లో హైద‌రాబాద్‌కు త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలోనే 'నెట్‌వ‌ర్క్ టు సైట్' పేరుతో స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రి (Sarojini Devi Eye Hospital) తో టీజీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైద‌రాబాద్ మెహిదిప‌ట్నంలోని స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో సోమ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఒప్పంద ప‌త్రాల‌పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్.. ఆ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ మోదిని ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేసి ప‌ర‌స్ప‌రం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్ర‌కారం.. రాష్ట్రంలోని ప్ర‌భుత్...
Dasara Holidays 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం  –
State, Hyderabad

Dasara Holidays 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం –

Telangana Dasara Holidays 2025 | తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ సంవత్సరం దసరా సెలవుల ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? ఎన్ని రోజులు ఇస్తున్నారు? అని చాలా విద్యార్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో దసరా సెలవులకు (Dasara Holidays 2025) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు అంటే… 13 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అలాగే , జూనియర్ కాలేజ్‌లకు సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు అంటే… 8 రోజుల పాటు దసరా హాలిడేస్ ఉండనున్నాయి. పాఠశాలలు అక్టోబర్ 4న పునఃప్రారంభ‌మ‌వుతుండ‌గా ఆ రోజు శనివారం అవుతుంది. అయితే మరసుటి రోజు (అక్టోబర్ 5) ఆదివారం మళ్లీ స్కూళ్లకు సెలవు ఉంటుంది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల క...
Urea Distribution : యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన
Mahaboobnagar

Urea Distribution : యూరియా పంపిణీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీకి ఆదేశాలు Urea Distribution in Telangana : తెలంగాణలో కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే యూరియా బస్తాల కోసం పీఏసీఎస్​ ల వద్ద క్యూలో పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో చెప్పులు, పాస్​ పుస్తకాలు పెడుతున్న దృశ్యాలు కొన్నిరోజులుగా సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. తోపులాటలు, ఘర్షణలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరాపై కీలక వ్యాఖ్యలు చేసింది. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో తోపులాటలు లేకుండా అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆదేశాలు జారీ చేశారు. యూరియా పంపిణీలో క్యూ లైన్స్ లాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి ...
error: Content is protected !!