Sarkar Live

Privacy Policy

ACB | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్
Crime

ACB | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్

Mahabubnagar : మహబూబ్ నగర్ జిల్లా సర్కిల్-1లో నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్, మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బేకరీలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.3,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ (LRS) అధికారిక సైట్‌లో జాయింట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్, ప్లాట్ NOCని అప్‌లోడ్ చేయడానికి ఏఈఈ మ‌హ్మ‌ద్ ఫ‌యాజ్‌ లంచం డిమాండ్ చేశాడు. ఈ క్ర‌మంలో బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించ‌డంతో అధికారులు రంగంలోకి దిగి ప‌క్కా ప్లాన్ తో ఫయాజ్ లంచం తీసుకుంటుండ‌గా అదుపులోకి తీసుకున్నారు. అత‌డి వద్ద నుంచి రూ.3,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. గితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డ...
Boyapati Srinu : బోయపాటి శ్రీను – నాగచైతన్య కాంబో ఫిక్స్..?  మరో పక్కా మాస్ మసాలా మూవీ
Cinema

Boyapati Srinu : బోయపాటి శ్రీను – నాగచైతన్య కాంబో ఫిక్స్..? మరో పక్కా మాస్ మసాలా మూవీ

Upcoming Telugu Movies 2025 : మాస్ మూవీస్ ను ఓ లెవల్లో తీసే డైరెక్టర్ ఎవరంటే ప్రజెంట్ జనరేషన్ లో బోయపాటి శ్రీను (Boyapati Srinu) అనే చెబుతారు.తెరపై హీరోను మాస్ ఎలివేషన్ లతో ఓ రేంజ్ లో చూపెడుతాడు. ఫస్ట్ మూవీ నుండే ఊర మాస్ డైరెక్టర్ గా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న ఈ డైరెక్టర్ నుండి మూవీ వస్తుందంటే చాలు ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ మూవీ భద్ర (Bhadra) తోనే సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుని తులసి (Thulasi) మూవీతో విక్టరీ వెంకటేష్ కు బంపర్ హిట్టును అందించాడు. ఇక బాలయ్య, బోయపాటి కాంబో(Balayya Boyapati combo) సెట్ అయితే చాలు బాక్సాఫీస్ బద్దలవడం ఖాయమనే ఫ్యాన్స్ ఫిక్స్ అయి పోతారు. ప్రజెంట్ వీరిద్దరి కాంబోలో అఖండ 2 (Akhanda 2) తెరకెక్కుతోంది. సెట్స్ పై ఉన్న ఈ మూవీ పై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అఖండ సిల్వర్ స్క్రీన్ పై ఎంత హవా చూపించిందో మనకు తెలుసు. బాక్సాఫీస్ ...
Uttarkashi | వరద బీభ‌త్సం.. – ఐదుగురు మృతి.. 10 మంది జవాన్లు గల్లంతు..?
National

Uttarkashi | వరద బీభ‌త్సం.. – ఐదుగురు మృతి.. 10 మంది జవాన్లు గల్లంతు..?

Uttarkashi Floods | ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తరకాశీలో వరదలు బీభత్సం సృష్టించాయి. ధరాలీ గ్రామంపై ఒక్క‌సారిగా వ‌ర‌ద నీరు పోటెత్త‌డంతో ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. 10 మంది జవాన్లు వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని, 20-25 హోటళ్లు, నివాసాలు వ‌ర‌ద ప్ర‌వాహంలో కొట్టుకుపోయాయ‌ని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌ అయింది. ఎస్‌డీఆర్ఎఫ్‌ ‌రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంది. సహాయక చర్యల కోసం ఉత్తరాఖండ్‌ ‌ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్ఎఫ్‌, ఐటీబీపీ బృందాలు ఘటనా స్థలానికి బయల్దేరి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘ‌ట‌న‌ (Uttarkashi Tragedy)పై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌ ‌ధా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల విషయంలో సీనియర్‌ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జ...
ATM | ఏటిఎంల‌లో రూ.500 నోట్ల స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌
Business

ATM | ఏటిఎంల‌లో రూ.500 నోట్ల స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

PIB Fact Check on ATM | ఏటీఎంల‌లో రూ.500 నోట్ల సరఫరాపై కేంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ఏటీఎంలు రూ.100, రూ.200 నోట్లతో పాటు రూ.500 నోట్లను కూడా పంపిణీ చేస్తూనే ఉంటాయని ప్రభుత్వం మంగళవారం పునరుద్ఘాటించింది. రూ.500 నోట్ల స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని స్ప‌ష్టం చేసింది. ప్రజల లావాదేవీల డిమాండ్లను సులభతరం చేయడానికి కావలసిన డినామినేషన్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తో సంప్రదించి ప్రభుత్వం ఒక నిర్దిష్ట డినామినేషన్ నోట్ల ముద్రణను నిర్ణయిస్తుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. "ప్రజలకు తరచుగా ఉపయోగించే నోట్లను అందుబాటులోకి తీసుకురావడానికి తమ ప్రయత్నంలో భాగంగా, 'ATMల ద్వారా రూ. 100, రూ. 200 డినామినేషన్ బ్యాంక్ నోట్ల పంపిణీ' అనే సర్క్యులర్‌ను ఏప్రిల్ 28, 2025న జారీ చేసినట్లు RBI తెలియజేసింది, అన్ని బ్...
Kaleshwaram  | కాళేశ్వరం ఆరోపణలపై హరీశ్ రావు కౌంటర్
Hyderabad, State

Kaleshwaram | కాళేశ్వరం ఆరోపణలపై హరీశ్ రావు కౌంటర్

హైద‌రాబాద్ : కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram Project ) పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాళేశ్వ‌రం రిపోర్టు పేరిట 60 పేజీల నివేదిక‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం సోమ‌వారం విడుద‌ల చేస్తూ.. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు గుప్పించింది. కాంగ్రెస్ స‌ర్కార్ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ.. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మంగ‌ళ‌వారం దీటుగా ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేసిన ఆరోప‌ణ‌ల‌కు సూటిగా స‌మాధానం ఇచ్చారు. కాళేశ్వ‌రం వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో హ‌రీశ్‌రావు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ వీక్షించేందుకు అన్ని జిల్లా బీఆర్ఎస్ కార్యాల‌యాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు కాళేశ్వ‌రం గురించి వివ...
error: Content is protected !!