Sarkar Live

Tag: charlapalli Railway terminal

MMTS Trains | చ‌ర్ల‌ప‌ల్లి స్టేషన్ కు చేరుకునేదెలా…?
State

MMTS Trains | చ‌ర్ల‌ప‌ల్లి స్టేషన్ కు చేరుకునేదెలా…?

MMTS Trains | విమానాశ్ర‌యం త‌ర‌హాలో అత్యాధునిక హంగుల‌తో అభివృద్ధిచేసిన చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్ (Charlapalli Railway terminal) ఇటీవ‌లే అందుబాటులోకి వ‌చ్చింది. ఇక్క‌డి నుంచి కొన్ని రైళ్ల‌ను కూడా ప్రారంభించింది ద‌క్షిణ మ‌ధ్ రైల్వే.. ప్ర‌యాణికుల‌తో పోటెత్తుతున్న సికింద్రాబాద్‌(Secunderabad), నాంప‌ల్లి, కాచిగూడ రైళ్లే స్టేష‌న్ల‌పై ఒత్త‌డిని త‌గ్గించేందుకుచ‌ర్ల‌ప‌ల్లి నుంచి మ‌రిన్ని రైళ్ల‌ను న‌డిపించాల‌ని భార‌తీయ రైల్వే ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. చర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌నుంచి 25 జతల రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. సికింద్రాబాద్ లో ఒత్తిడి తగ్గించి తొలిదశలో 10 జతల రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించ‌నుంది. కానీ ఇక్క‌డ ప్ర‌ధాన‌మైన స‌మస్య ఎదుర‌వుతోంది. చర్లపల్లికి క‌నెక్టివిటీకి అవసరమైన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పటివ‌ర‌కు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే ఎంఎంటిఎస్ ర...
Charlapalli : చర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్‌ను ప్రారంభించిన మోదీ
State

Charlapalli : చర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్‌ను ప్రారంభించిన మోదీ

చ‌ర్లప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ (Charlapalli railway terminal)ను ప్ర‌ధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు ప‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఈ ట‌ర్నిన్‌ను నిర్మించారు. విమానాశ్ర‌యాల్లో మాదిరి అత్యాధునిక సౌక‌ర్యాల‌తో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు రూ. 430 కోట్ల వెచ్ఛించారు. రోజుకు సుమారు 50 వేల మంది ప్రయాణికులకు ఇది సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఇప్పటికే రద్దీతో నిండిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పోలిస్తే కొత్తగా ప్రారంభించిన ఈ టెర్మినల్ అనేక రైళ్లను ప్రారంభ కేంద్రంగా రూపాంత‌రం చెందింది. చెన్నై, ఢిల్లీ, కోలకతా, విశాఖపట్నం వంటి ప్రధాన స్టేష‌న్ల‌కు వెళ్లే రైళ్లు ఇప్పుడు చార్లపల్లి టెర్మినల్ నుంచి నడుస్తాయి. Charlapalli railway Station లో అత్యాధునిక సౌక‌ర్యాలు ఇవే… చ‌ర్ల‌ప‌ల...
Charlapalli Railway Station : ప్రారంభానికి సిద్ధ‌మైన‌ చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌..
State

Charlapalli Railway Station : ప్రారంభానికి సిద్ధ‌మైన‌ చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌..

Charlapalli Railway Station : రూ.413 కోట్ల‌తో అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఆధునీక‌రించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వ‌ర‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈరోజు డిసెంబర్ 28, 2024న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త రైల్వే టెర్మిన‌ల్ ను ప్రారంభించాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణంగా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సంతాప దినాలు కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వే టెర్నినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. త్వరలోనే మరో తేదీని ప్రకటించే చాన్స్ ఉంది. కాగా, హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగర ప్రాంతానికి చర్లపల్లిని కీలక రైల్వే టెర్మినల్‌గా మార్చాలని ఇండియ‌న్ రైల్వే నిర్ణ‌యించింది. పెరుగుతున్న ప్రయాణీకుల ర‌ద్దీని త‌గ్గించేందుకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ. లింగంపల్లి వంటి ప్రస్తుత టెర్మినల్స్ పై భార...
error: Content is protected !!