Sarkar Live

Tag: Earthquake

Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..
Crime, AndhraPradesh

Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..

నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల ప‌రిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్ల‌డించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే మాదిరిగా భూకంపం సంభవించింద‌ని తెలిపారు. పొదిలిలో ఉదయం 9.54 గంటల సమయంలో భూమి కంపించడంతో ఆ ప్రాంతం ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో కూడా సుమారు ఐదు సెకండ్లపాటు ప్రకంపనలు కొనసాగినట్లు నివేదికలు తెలిపాయి. కొత్తూరు పరిధిలోని రాజు హాస్పిటల్ వీధి, ఇస్లాంపేట, బ్యాంక్‌ కాలనీ త‌దిత‌ర ప్రాంతాల్లో స్పష్టంగా ప్రకంపనలు గుర్తించారు. తెలంగాణ‌లోనూ భూకంపం (Ea...
Caribbean Earthquake : కరేబియన్ సముద్రాన్ని కుదిపించిన భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ
World

Caribbean Earthquake : కరేబియన్ సముద్రాన్ని కుదిపించిన భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ

Caribbean Earthquake : కరేబియన్ సముద్రంలో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. 7.6 తీవ్రతతో అలలను కుదిపేసింది. ఈ మేరకు అమెరికా భూకంప పరిశీలన సంస్థలు (USGS) పేర్కొన్నాయి. ఈ భూకంపం శనివారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) భూమి ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల (6.21 మైళ్ల) లోతులో సంభవించింది. దీని కేంద్రబిందువు హోండురాస్‌కు ఉత్తరాన 209 కిలోమీటర్ల దూరంలో, కేమాన్ దీవుల సమీపంలో గుర్తించబడింది. Caribbean Earthquake:..సునామీ వచ్చే అవకాశం ఈ భూకంపం కారణంగా మొదట అమెరికా (US) సునామీ హెచ్చరిక వ్యవస్థ కరేబియన్ సముద్రం, హోండురాస్ ఉత్తర ప్రాంతాలకు సునామీ హెచ్చరికను జారీ చేసింది. అయితే, అమెరికా అట్లాంటిక్ తీరం లేదా గల్ఫ్ కోస్ట్‌కు ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొంది. కానీ, అప్రమత్తంగా ఉండాలని ప్యూర్టో రికో, వర్జిన్ ఐలాండ్స్ వంటి ప్రాంతాలకు సూచనలు ఇచ్చింది. సునామీ అలల ప్రభావం పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద...
Earthquake | తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు .. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు
State

Earthquake | తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు .. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

  Breaking News | ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు (Earthquake) సంభ‌వించాయి. దీంతో ఒక్క‌సారిగా ప్ర‌జ‌లంద‌రూ భయాందోళనలకు గురయ్యారు. తెలంగాణలో హైదరాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం, ఇల్లందు పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని చెబుతున్నారు. బుధవారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అలాగే మణుగూరు సబ్ డివిజన్, మహబూబాబాద్ జిల్లా గంగారం, కరీంనగర్‌ విద్యానగర్‌లో భూకంపం కార‌ణంగా నిలబడిన ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్‌లో సైతం స్వల్పంగా భూప్రకంపనలు న‌మోద‌య్యాయి.గ్రేటర్ హైద...
error: Content is protected !!