
Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో అనర్హుల గుర్తింపు షురూ..
Indiramma Atmiya Bharosa Scheme : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రైతు కూలీల కోసం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. ఈ స్కీమ్ కింద రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయాన్ని రెండు విడతలుగా అందించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ఆన్లైన్లో వివరాల నమోదుకు ఇప్పటికే గడువు పూర్తయింది. గ్రామ సభలు, మండల కార్యాలయాల్లో నాలుగు రోజులపాటు దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,24,487 కొత్త దరఖాస్తులు…