Sarkar Live

Day: December 13, 2024

Allu Arjun : నేడు కోర్టుకు అల్లు అర్జున్?
Cinema

Allu Arjun : నేడు కోర్టుకు అల్లు అర్జున్?

Allu Arjun arrest: సంధ్య థియేటర్ మహిళ మృతి కేసులో అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. సంధ్య థియేటర్ మహిళ మృతి కేసులో అల్లు అర్జున్ అరెస్టును ధృవీకరించిన ఏసీపీ చిక్కడపల్లి ఎల్ రమేష్ కుమార్, నటుడిని ఈరోజు తెల్లవారుజామున విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు తెలిపారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశించాలని న్యాయమూర్తి కోరారు. మధ్యాహ్నం 2:30 లోగా తనకు తెలియజేయాలని పోలీసులను కోరారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించగా,  ఇద్దరు గాయపడ్డారు.  ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్ రావడంతో గందరగోళం నెలకొంది. అల్లు అర్జున్‌పై సెక్షన్ 3(1) రెడ్ విత...
Allu Arjun | అల్లు అర్జున్ అరెస్ట్‌
Cinema

Allu Arjun | అల్లు అర్జున్ అరెస్ట్‌

  Allu Arjun | టాలివుడ్ న‌టుడు అల్లు అర్జున్ ను అరెస్ట‌య్యారు. హైద‌రాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో డిసెంబర్‌ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో సంద‌ర్భంగా అల్లు అర్జున్ సందర్శించిన స‌మ‌యంలో తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో. రేవ‌తి కుమారుడు శ్రీతేజ్‌ (9)కు గాయాల‌య్యాయి. కాగా మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేష‌న్ కు తీసుకెళ్లారు. అయితే ఈ ఘటనలో పోలీసులు గ‌తంలోనే ఇటీవలే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.సెక్యూరిటీగార్డ్‌ సహా థియేటర్‌ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలి కుటంబానికి రూ.25 లక్షలు సాయం....
TGSRTC | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా డిస్పెన్సరీలు
State

TGSRTC | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా డిస్పెన్సరీలు

TGSRTC |  హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్‌టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ రోగాల చికిత్స కోసం ఇకపై హైదరాబాద్‌లోని తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రికి రావాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో వీరికోసం ప్ర‌త్యేకంగా డిస్పెన్సరీలను (TGSRTC dispensaries) ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ యోచిస్తోంది. ఇందుకోసం అవసరమైన వైద్య సిబ్బంది, పరికరాలను కూడా కొనుగోలు చేస్తోంది. అయితే, ఈ డిస్పెన్సరీల్లో అత్యవసర వైద్య‌చికిత్స‌లు ఉండ‌వు. అర్టీసీ కార్మికులంద‌రికీ సాధార‌ణ చికిత్సలను ఇందులో అందించనున్నారు. కార్పొరేషన్‌కు చాలా కాలంగా ఈ డిస్పెన్స‌రీల‌ను ఏర్పాటుచేయాల‌ని నిర్ణ‌యించిన‌ప్ప‌టికీ కార్పొరేషన్ వద్ద తగినంత నిధులు లేకపోవడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదని తెలిసింది. ఇటీవల ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ డిస్‌పెన్సరీల ఏ...
error: Content is protected !!