Sarkar Live

Day: February 4, 2025

Pawan Kalyan | చెప్పిన టైమ్ కే.. హరిహర వీరమల్లు
Cinema

Pawan Kalyan | చెప్పిన టైమ్ కే.. హరిహర వీరమల్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నుండి మూవీ వచ్చి చాలా సంవత్సరాలే అయింది.ఆఖరుగా సముద్రఖని డైరెక్షన్ లో బ్రో మూవీ వచ్చి అట్టర్ ప్లాప్ అయింది. తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యారు. అంతకుముందే క్రిష్(krish) డైరెక్షన్ లో హరిహర వీరమల్లు(Hari hara veeramallu),సుజీత్ డైరెక్షన్ లో ఓజీ(OG), హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలకు సైన్ చేసిన పవన్ సెట్స్ మీదకు కూడా తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. కూటమి అధికారంలోకి రావడంతో ఆ మూవీస్ ఆగిపోయాయి.దీంతో పవర్ స్టార్ అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ కు వెళ్లిన ఓజి ఓజి అని ఫ్యాన్స్ అరుస్తూనే ఉన్నారు. దీంతో పవన్ ఒకసారి ఫ్యాన్స్ పై అసహనం కూడా వ్యక్తం చేశారు. ప్రెజెంట్ వారి ఆకలిని తీర్చేలా రెండు మూవీస్ ఇప్పుడు లైన్ లో ఉన్నాయి. అందులో ఒకటి హరిహర వీరమల్లు, రెండోది ఓజీ ఈ రెండు మూవీల షూటింగు దాదాపు అయిపో...
Illegal immigrants | ఇంటిముఖం ప‌డుతున్న వల‌సజీవులు..  భారతీయులకు షాకిస్తున్న యూఎస్
World

Illegal immigrants | ఇంటిముఖం ప‌డుతున్న వల‌సజీవులు.. భారతీయులకు షాకిస్తున్న యూఎస్

Illegal immigrants in US : అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను గుర్తించి స్వదేశానికి పంపే ప్రక్రియను అక్క‌డి ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే 205 మంది భారతీయులను సీ-17 సైనిక విమానం ద్వారా భారత్‌కు పంపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) ప్రవేశపెట్టిన కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాల భాగంగా ఈ చ‌ర్యలు చేప‌డుతున్నారు. అమెరికాలో సుమారు 18 వేల మంది ఇండియ‌న్స్ అక్ర‌మంగా నివ‌సిస్తున్నార‌ని అక్క‌డి ప్ర‌భుత్వం గుర్తించింది. తమ సైనిక విమానాల ద్వారా వలసదారులను వారి స్వదేశాలకు పంపే విధానాన్ని ప్రారంభించింది. ఇలా అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను సైనిక విమానాల్లో సుర‌క్షితంగా పంప‌డం చ‌రిత్ర‌లోనే ఇది తొలిసారి అని ట్రంప్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. స‌హ‌క‌రించాల‌ని మోదీని కోరిన ట్రంప్‌ ప్ర‌ధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ట్రంప్ ఇటీవ‌ల ఫోన్‌లో మాట్లాడారు. అమెరికా నుంచి...
K P Choudhary | సినీ నిర్మాత కె.పి. చౌదరి ఆత్మహత్య.. కార‌ణం ఏమిటంటే..!
Cinema, Crime

K P Choudhary | సినీ నిర్మాత కె.పి. చౌదరి ఆత్మహత్య.. కార‌ణం ఏమిటంటే..!

Film Producer Suicide : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కె.పి. చౌదరి (Telugu film producer K P Choudhary) ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. గోవాలోని సియోలిమ్ గ్రామంలో ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లో మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. త‌న ఆత్మ‌హ‌త్య (suicide)కు ఎవ‌రూ బాధ్యులు కార‌ని, కొద్ది రోజులుగా తీవ్ర డిప్రెష‌న్ (depression) లో ఉన్నాన‌ని సూసైడ్‌నోట్‌లో చౌద‌రి పేర్కొన్నారు. త‌న మృత‌దేహాన్ని తమిళ‌నాడులో ఉంటున్న త‌న త‌ల్లికి అప్ప‌జెప్పాల‌ని కోరారు. కె.పి.చౌద‌రి ఆత్మ‌హత్య చేసుకున్నార‌నే వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్త‌మవుతోంది. సినీ పరిశ్రమలో ప్ర‌త్యేక గుర్తింపు కె.పి. చౌదరి (44) సినీ పరిశ్రమలో నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. రజనీకాంత్ (Rajinikanth) నటించిన "కబాలి" చిత్రాన్ని ఆయ‌న తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన...
Ratha Saptami | తిరుమ‌ల‌లో వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి.. క‌నుల పండువగా వేడుక‌లు
Trending

Ratha Saptami | తిరుమ‌ల‌లో వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి.. క‌నుల పండువగా వేడుక‌లు

Ratha Saptami : తిరుమల (Tirumala)లో రథసప్తమి ఉత్సవాలు అంగ‌రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుక‌లు ఈ రోజు ప్రారంభ‌మ‌య్యాయి. మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఘ‌ట్టం భక్తులకు కనుల విందు చేసింది. రథసప్తమి ఉత్సవాలు తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం (Tirumala Tirupati Devasthanams (TTD) లో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఈ ఏడాది కూడా ఇక్క‌డ విస్తృత ఏర్పాట్లు జ‌రిగాయి. మాడ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో జె. శ్యామలరావు ( (Executive Officer (EO) Shyamala Rao), అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప‌క‌డ్బందీ చర్యలు చేపట్టారు. గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు త‌దిత‌ర‌ సౌకర్యాలను ఈవో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప‌టిష్ట భ‌ద్ర‌త న‌డుమ Ratha S...
Railway projects | తెలంగాణలో రైల్వేకు మ‌హ‌ర్ద‌శ‌.. భారీ ప్రాజెక్టుల‌కు ప్ర‌ణాళిక‌
State

Railway projects | తెలంగాణలో రైల్వేకు మ‌హ‌ర్ద‌శ‌.. భారీ ప్రాజెక్టుల‌కు ప్ర‌ణాళిక‌

New Railway projects : తెలంగాణ (Telangana)లో రైల్వే వ్యవస్థ అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. మ‌రికొన్ని కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి రాబోతున్నాయి. మ‌రిన్ని సౌక‌ర్యాలు మెరుగుప‌డనున్నాయి. రైల్వే (Railway) ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను పటిష్టం చేయ‌డం, ఎల‌క్ట్రీఫికేష‌న్‌, స్టేష‌న్ల ఆధునికీక‌ర‌ణ‌, వేగంగా న‌డిచే రైళ్ల కోసం ట్రాక్‌ల అప్‌గ్రేడ్ చేయ‌డం త‌దిత‌ర ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. ముఖ్యంగా న‌మో భార‌త్ (Namo Bharat), అమృత్ భార‌త్ (Amrit Bharat) రైళ్ల‌ను త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు. వీట‌న్నిటికీ కేంద్రం కొత్త‌గా రూ.5,337 కోట్లు కేటాయించింది. తెలంగాణలో భారీగా పెట్టుబ‌డులు (Railway projects in telangana ) తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం రైల్వే నెట్‌వర్క్ ఇప్ప‌టికే వంద శాతం విద్యుదీకృతమైంది. దీనికి రూ. 41,677 కోట్ల భారీ పెట్టుబడి పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌తో రాష్ట్రంలో రైళ్ల వేగం పెరుగుతుంది. ఇంధ...
error: Content is protected !!