Sarkar Live

Day: April 21, 2025

Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం
Crime

Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం

Terrible Accident : మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం (Kowdipally Mandal of Medak district)లోని వెంకట్రావుపేట గేట్‌ వద్ద ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఏడాది చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు (Three Killed on the Spot) కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు (Six others were seriously injured). ప్రమాదం ఎలా జరిగింది? వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా (opposite directions) వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. ఈ కార్లలో రెండు కుటుంబాలు ప్ర‌యాణిస్తున్నాయి. కార్లు ప‌ర‌స్ప‌రంగా ఢీకొన‌డంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులో ఉన్న దంపతులు ఎం.డి.గౌస్‌ (45), అజీం బేగం (40)తో పాటు ఏడాది వయసు గల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రమాదం(Terrible Accident) జరిగిన వెంటన...
Osaka Expo 2025 : జపాన్ ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌
World

Osaka Expo 2025 : జపాన్ ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ పెవిలియన్‌

జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ‘ఒసాకా ఎక్స్‌పో’ (Osaka Expo 2025) లో తెలంగాణ రాష్ట్రం తన పెవిలియన్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భారత పెవిలియన్‌లో అడుగుపెట్టింది. భారత పెవిలియన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. Osaka Expo 2025 : తొలి రాష్ట్రంగా తెలంగాణ భారత్ పెవిలియన్‌లోకి ప్రవేశించి తెలంగాణ జోన్‌ను ఆవిష్కరించిన మొదటి వ్యక్తిగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి జపాన్ (Japan) లేదా ఎక్స్‌పోను సందర్శించడం ఇదే మొదటిసారి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ (Telangana), ఒసాకా ఎక్స్‌పోలో పాల్గొన్న తొలి భారతీయ రాష్ట్రం కూడా. ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకు...
Heat wave | భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ.. సర్కారు యాక్షన ప్లాన్ ఇదే..
State, Hyderabad

Heat wave | భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ.. సర్కారు యాక్షన ప్లాన్ ఇదే..

Heat wave : వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే వణికి పోతున్నారు. ఇక కరెంటు కోతలు విధిస్తుండడంతో ఉక్కపోత భరించలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో తాగునీటి సౌకర్యం, విద్యాసంస్థల్లో ప్రతి గంటకు ఒక తాగునీటి కోసం బెల్, రోజువారీ వేతన కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, షెల్టర్లు, వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వేడి ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలు, రాబోయే ఎండల వివరాలతో కూడిన బల్క్ SMS హెచ్చరికలను పంపిస్తోంది. జూన్ వరకు ఎండలు ఇలాగే కొనసాగుతాయనే అంచనాలతో ప్రజలు తీవ్రమైన వేడిని తట్టుకునేందుకు రెవెన్యూ (విపత్తు నిర్వహణ) విభాగం రూపొందించిన 'హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ 2025' (Heat wave action plan 2025) లో, ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీలకు కొన్ని సిఫార...
error: Content is protected !!