Sarkar Live

Day: April 22, 2025

Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి
Crime, National

Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మంగళవారం ఉగ్రవాద దాడిలో కనీసం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది గాయపడినట్లు సమాచారం. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు అడిగి చంపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఉగ్రవాద సంస్థ టిఆర్‌ఎఫ్ ప్రకటించింది. ఇద్దరు విదేశీయులు కూడా.. ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు కూడా మరణించారని తెలిసింది. నిరాయుధులైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన తర్వాత, ఉగ్రవాదులు దట్టమైన అడవి వైపు పారిపోయారు. కేంద్ర సంస్థల వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడికి ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు పాల్పడ్డారు. అయితే, భద్రతా సిబ్బంది మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు. Pahalgam Terror Attack పై NIA దర్యాప్తు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి...
Training aircraft crash : జ‌నావాసాల మధ్య కూలిన విమానం..
National

Training aircraft crash : జ‌నావాసాల మధ్య కూలిన విమానం..

Training aircraft crash : గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా (Gujarat’s Amreli district)లో ఈ రోజు ఓ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ఒక ప్రైవేట్ విమానయాన శిక్షణ సంస్థకు చెందిన చిన్నవిమానం (small aircraft) జ‌నావాసాల మ‌ధ్య కుప్పకూలింది (crashed). ఈ ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్ (trainee pilot) అనికేత్ మహాజన్ (Aniket Mahajan) మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. విమానం ఒక్కసారిగా భూమి వైపు దూసుకొచ్చి కుప్పకూలిపోయింద‌ని స్థానికులు తెలిపారు. భూమికి ఢీకొట్టిన సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ శబ్దం విని చుట్టుపక్కల వారు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. Training aircraft crash : ఎందుకు.. ఎలా? విమానం కూలిన ప్రదేశం నుంచి భారీగా మంటలు ఎగిసిపడిన దృశ్యం అందరినీ కలవరపరిచింది. వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించారు. అయితే, ఎంత ...
Bhu Bharathi Portal ప్ర‌జ‌ల సూచ‌న‌ల‌తో అవ‌స‌ర‌మైతే భూ భార‌తిలో మార్పులు
State

Bhu Bharathi Portal ప్ర‌జ‌ల సూచ‌న‌ల‌తో అవ‌స‌ర‌మైతే భూ భార‌తిలో మార్పులు

Bhu Bharathi Portal : రాష్ట్రంలో భూ భార‌తి చ‌ట్టాన్ని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించి ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే సూచ‌న‌లను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని అవ‌స‌ర‌మైతే మార్పులు చేస్తామ‌ని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ponguleti srinivas reddy) ప్ర‌క‌టించారు. ఈ చ‌ట్టాన్ని భూ య‌జ‌మానుల‌కు మ‌రింత చేరువ చేస్తామ‌న్నారు. ప్ర‌జ‌ల మీద ఈ చ‌ట్టాన్నిబ‌ల‌వంతంగా రుద్ద‌బోమ‌ని వారి సూచ‌న‌ల మేర‌కు ఆమోద‌యోగ్యంగా తీర్చిదిద్దుతామ‌ని అందుకే ఈ అవగాహన స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ భారతి- 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా మంగ‌ళ‌వారం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా వ‌లిగొండ మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. Bhu Bharathi Portal : జూన్ 2 నాటికి.. ఈ సంద‌ర్భంగా మంత్రి పొంగులేటి...
Inter Results | ఇంటర్ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..
career

Inter Results | ఇంటర్ ఫలితాల్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..

ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు (Inter Results) వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ (1st year), సెకండ్ ఇయర్ (2nd year) ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో రిలీజ్ చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈసారి పెరిగిందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలదే హవా అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 73 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 77.73 శాతం ఉతీర్ణత సాధించారు. మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చారు. కాగా ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిప్...
ED notices | మ‌హేశ్ బాబుకు ED నోటీసులు.. టాలీవుడ్‌లో క‌ల‌క‌లం
Cinema

ED notices | మ‌హేశ్ బాబుకు ED నోటీసులు.. టాలీవుడ్‌లో క‌ల‌క‌లం

ED notices : తెలంగాణలో ఓ మనీ లాండరింగ్ కేసు (Money Laundering Case) క‌ల‌క‌లం రేపుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ (Enforcement Directorate (ED) చేప‌ట్టిన విచార‌ణ అనేక మ‌లుపులు తిరుతోంది. సినీ ప్ర‌ముఖుల మెడ‌కు సైతం చుట్టుకుంటోంది. హైద‌రాబాద్ కేంద్రంగా ఉన్న సాయి సూర్య డెవ‌ల‌ప‌ర్స్ (Sai Surya Developers), సురానా గ్రూప్ (Surana Group) సంస్థ‌ల కార్యాల‌యాల‌పై ఇటీవల సోదాలు చేప‌ట్టిన ఈడీ.. టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌ మ‌హేశ్ బాబు (Tollywood superstar Mahesh Babu)కు నోటీసులు (ED notices) జారీ చేయ‌డం హాట్ టాపిక్‌గా మారింది. ED notices కేసు ఏమిటి? ఈ రెండు రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ పోలీసుల (Telangana Police)కు వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు (Money Laundering Case) నమోదు చేసింది. విచారణను ప్రారంభించి ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది. సాయి సూర్య డెవలపర్స్ అధినేత కె. సతీశ్ చంద్ర గు...
error: Content is protected !!