Sarkar Live

Day: May 26, 2025

ACB Raids | ఏసీబీ వలలో ఖ‌మ్మం రూర‌ల్‌ సబ్ రిజిస్ట్రార్
Crime

ACB Raids | ఏసీబీ వలలో ఖ‌మ్మం రూర‌ల్‌ సబ్ రిజిస్ట్రార్

ACB Raids | భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్య‌క్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టార్ అరుణను ఏసీబీ అధికారులు వలవేసి రెడ్ హాండెడ్ గా పట్టుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ.2వేల గజాలు తన కొడుకు పేరు మీద గిఫ్ట్ డీడ్ కోసం సబ్ రిజిస్టర్ అరుణ ను ఆశ్రయించాడు. ఇందుకోసం స‌ద‌రు స‌బ్ రిజిస్ట్రార్ రూ. 50వేలు డిమాండ్ చేసింది. దీంతో బాధితులు ఏసీబీ అధికారుల‌ను ఆశ్రయించారు. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాకుమెంట్స్ రైటర్ పి.వెంకటేశ్వర రావు ద్వారా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.30 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా సోమవారం రిజిస్ట్రేషన్ చేసేందుకు డాకుమెంట్స్ రైటర్ వెంకటేశ్వర రావు ద్వారా రూ.30 వేలు ఇస్తుండగా గా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు (ACB Raids) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత 9 నెలల క్రితమే స...
Heavy Rains | తెలంగాణ‌కు ఆరెంజ్ అలెర్ట్ ఈనెల 29వ‌ర‌కు భారీ వ‌ర్షాలు
State, Hyderabad

Heavy Rains | తెలంగాణ‌కు ఆరెంజ్ అలెర్ట్ ఈనెల 29వ‌ర‌కు భారీ వ‌ర్షాలు

Heavy Rains | రాష్ట్రంలో ఈనెల 29 వరకు భారీ వర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయ‌ని. నైరుతి విస్తరణకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని పేర్కొంది. మంగళవారం పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉంద‌ని తెలిపింది. ఇక సోమవారం వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురిశాయి. 27న ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ఈనెల 27న ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ...
Covid 19 : కోవిడ్ కార‌ణంగా ఒక వారంలో ఏడుగురి మృతి
National

Covid 19 : కోవిడ్ కార‌ణంగా ఒక వారంలో ఏడుగురి మృతి

Covid 19 : భారత్‌లో కరోనా వైరస్ ప్రమాదకరంగా మారుతోంది. రెండు కొత్త కోవిడ్ వేరియంట్ల రాకతో, మహమ్మారి వేగం పుంజుకుని 16 రాష్ట్రాలకు వ్యాపించింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే, గత వారం రోజుల్లో, కరోనా మహారాష్ట్రలో అత్యధిక ప్రాణాలను బలిగొంది. మే 19 నుంచి, దేశంలోని మూడు రాష్ట్రాల్లో కరోనావైరస్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, గత వారంలో మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కారణంగా 4 మంది మరణించారు. కేరళలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కర్ణాటకలో కరోనా కారణంగా ఒక మరణం నమోదైంది. మే 26న ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా మరణాల గణాంకాలను విడుదల చేసింది. శుభవార్త ఏమిటంటే 305 మంది కరోనాను జ‌యించి డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వచ్చారు. Covid 19 : దేశంలో 1000కిపైగా యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య వెయ్యి దాటిం...
error: Content is protected !!