Sarkar Live

Day: June 14, 2025

Ranjith Reddy | విద్యా సేవలో యువ నాయకుడు..
Special Stories

Ranjith Reddy | విద్యా సేవలో యువ నాయకుడు..

లక్ష్యం 10 వేల మంది పేద విద్యార్థులకు చదువు నిరుపేద పిల్లలకు చదువును దగ్గర చేస్తున్న యువ నాయకుడు పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2,500 బ్యాగులను పంపిణీ చేసిన రంజిత్ రెడ్డి ఇప్పటికే 120 మంది విద్యార్థులకు విద్యాదానం..? Hanmakonda : పేద విద్యార్థులకు చదువును అందించడమే అతని లక్ష్యం. పేదరికంలో మగ్గిపోతూ చదువుకోవడానికి నానా అగచాట్లు పడుతున్న పేద పిల్లలకు నేనున్నానంటూ అక్కున చేర్చుకుంటాడు. ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులకు వారి చదువుకు అయ్యే ఆర్థిక వనరులను సమకూరుస్తూ, వారి కలలను సాకారం చేస్తున్న "రంజిత్ రెడ్డి (Ranjith Reddy) "పై సర్కార్ లైవ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.. హన్మకొండ (Hanmakonda) జిల్లా రెడ్డిపురానికి చెందిన రంజిత్ రెడ్డికి చదువుపై మొదటి నుంచి ఎంతో మక్కువ. చదువుకోవాలనే తపన ఉండి, చదువుకు పేదరికం అడ్డుగా ఉన్న ఎంతో మంది విద్యార్థుల చదువుకు అవసరమైన ...
PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం
World, National

PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం

G7 Summit | న్యూదిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు సిద్ధ‌మ‌వుతున్నారు. సైప్రస్‌, కెనడా(Canada), క్రొయేషియా దేశాలలో ఐదు రోజులపాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో ఈనెల 15, 16వ‌ తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 20 ఏళ్ల‌ తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే కావ‌డం విశేషం. కాగా ఈ పర్యటనలో భాగంగా ప్రధాని న‌రేంద్ర మోదీ సైప్రస్‌ అధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతం, యూరోపియన్‌ యూనియన్‌లతో సంబంధాలను మరింత బ‌లోపేతం చేసే విధంగా ఇరు దేశాల మధ్య కీల‌క ఒప్పందాలు జరగనున్నాయి. ఇక సైప్ర‌స్ నుంచి ప్రధాని మోదీ కెనడాకు బ‌య‌లుదేరివెళ్ల‌నున్నారు. ఆ దేశ నూత‌న‌ ప్రధాని మార్క్‌ కార్నీ ఆహ్వ...
error: Content is protected !!