Sarkar Live

Day: September 10, 2025

Festive season : పండుగ సీజన్‌కు సిద్ధ‌మ‌వుతున్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, టీజీఎస్ ఆర్టీసీ
State, Hyderabad

Festive season : పండుగ సీజన్‌కు సిద్ధ‌మ‌వుతున్న ద‌క్షిణ మ‌ధ్య రైల్వే, టీజీఎస్ ఆర్టీసీ

Hyderabad : సెప్టెంబర్ 19, అక్టోబర్ 28 మధ్య దసరా, దీపావళి, ఛత్ పూజ‌ పండుగ (Festive season )లను పుర‌స్క‌రించుకొని ప్రయాణీకుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, ప్రయాణీకుల భద్రత, సౌక‌ర్య‌వంత‌మైన ర‌వాణా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్ర‌త్యేక‌ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీని ప్రకారం, బుధవారం ఎస్‌సిఆర్ అధికారులు, ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి, స్థానిక పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, టిజిఎస్‌ఆర్‌టిసిలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్, హైదరాబాద్ , చర్లపల్లి, లింగంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీ, స్నాచింగ్, జేబు దొంగతనం, నిషేధిత ప్రాంతాలలోకి అనధికార ప్రవేశాలను అరికట్టడం వంటి ముఖ్యమైన సమస్యలపై సమీక్షించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, వెయిటింగ్ హాల్స్, సర్క్యులేటింగ్ జోన్లలో రద్దీ పెరగడం, రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున, తొక్కిసలాట లాంటి పరిస్థితులు తలెత్త‌కుండా ముంద‌స్తు ...
Urea Shortage : ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభమే..
State, Nalgonda

Urea Shortage : ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభమే..

Siddipet : రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత (Urea Shortage )పై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కాలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు (BRS MLA Harish Rao) విమ‌ర్శించారు. వరదలు, యూరియా సమస్యలు పక్కన పెట్టి బురద రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో యూరియా కొరత, వరదల మీద చర్చ చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే, మాకు యూరియా, వరదల కంటే బురద రాజకీయాలే ముఖ్యమన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి, కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా ఆదరాబాదరాగా ఆదివారం సభను నిర్వహించి, అర్ధంతరంగా, అసంపూర్తిగా ముగించారు. ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం లేదు, సామర్థ్యం లేదు. Urea Shortage : కాంగ్రెస్ చేత‌గాని పాల‌నతోనే.. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా క...
Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొద‌లు కావాలి : కేటీఆర్‌
State, Hyderabad

Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొద‌లు కావాలి : కేటీఆర్‌

Hyderabad : త్వ‌ర‌లో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక (Jubilee Hills Byelection) ఉంటుందని, ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి మ‌ళ్లీ మ‌న జైత్ర‌యాత్ర కొన‌సాగిద్దామ‌ని భారత రాష్ట్ర సమితి (BRS Party) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు.తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్‌ కార్యకర్తల సమావేశం బుధ‌వారం జ‌రిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మాగంటి సునీత (Maganti Sunitha)కు అందరి ఆశీస్సులు, అండ‌దండ‌లు ఉంటాయని అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడమే గోపీనాథ్‌కు సరైన నివాళి అని తెలిపారు. ఓటుకు రూ.5 వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సీఎం సోదరుడు చెరువు...
మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్​ పై చిగురిస్తున్న ఆశలు.. ‌‌–Machilipatnam Repalle Railway Line
AndhraPradesh

మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్​ పై చిగురిస్తున్న ఆశలు.. ‌‌–Machilipatnam Repalle Railway Line

కోల్‌కతా–చెన్నై మధ్య కొత్త ప్రత్యామ్నాయ మార్గం విజయవాడ మార్గంలో తగ్గనున్న ప్రయాణికుల రద్దీ, జర్నీ టైం తీరప్రాంత రైల్వే కారిడార్‌లో కీలక లింక్ మచిలీపట్నం–తిరుపతి రైలు సేవలపై డిమాండ్ విజయవాడ : కృష్ణా జిల్లా ప్రజల దీర్ఘకాల స్వప్నం అయిన మచిలీపట్నం-రేపల్లె రైల్వే లైన్‌ (Machilipatnam Repalle Railway Line) పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ, లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరి న్యూఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయి ప్రాజెక్టు త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. మచిలీపట్నం-రేపల్లె లైన్ ఎందుకు కీలకమైనది మచిలీపట్నం-రేపల్లె లైన్ (Machilipatnam Repalle Railway Line) ప్రాముఖ్యత గురించి బాలశౌరి చర్చించారు. కోల్‌కతా ‌‌– చెన్నై మధ్య ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడం ద్వారా విజయవాడ జంక్షన్‌లో రద్దీని తగ్గుతుందని, దాదాపు 70 కి.మీ...
error: Content is protected !!