Sarkar Live

Day: September 12, 2025

Mirai Movie Review – తేజ సజ్జా మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడా?
Cinema

Mirai Movie Review – తేజ సజ్జా మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశాడా?

Mirai Movie Review : బాలనటుడిగా ఒక స్టార్ స్టేటస్ అందుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు.స్టార్ బాలనటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో తేజ సజ్జా ఒకరు. టాప్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా మారి సూపర్ హిట్స్ అందుకున్నాడు. హనుమాన్ లాంటి భారీ హిట్టు తర్వాత కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో యాక్ట్ చేసిన మిరాయి మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. స్టోరీ… అశోకుడు అందించిన దైవశక్తి గల తొమ్మిది గ్రంథాలను తొమ్మిది మంది యోధులు కాపాడుతుంటారు. వారి తరువాత తరాలు కూడా కాపాడుతుంటారు. కొన్ని ఏండ్ల తర్వాత వాటిని దక్కించుకోవాలని మహాబీర్ లామా(మనోజ్ మంచు)(manchu manoj), అతడి నుండి వాటిని కాపాడాలని వేద(తేజ సజ్జా)(Teja sajja)ప్రయత్నిస్తుంటాడు. ఈ యుద్ధం లో ఎవరు గెలిచారు…? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే…. మూవీ ఎలా ఉందంటే…? సినిమా మొదలైనప్పటి నుండి ఎండ్ వరకు ఆడ...
Colleges Bandh | ముదురుతున్న‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం: 15 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్
State, Hyderabad

Colleges Bandh | ముదురుతున్న‌ ఫీజు రీయింబర్స్‌మెంట్ వివాదం: 15 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్

Colleges Bandh September 15 : పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fee Reimbursement) , స్కాలర్‌షిప్స్‌ (Scholarships,) వెంటనే విడుదల చేయాలని కొన్ని రోజులుగా విద్యార్థులు, ఇటు ప్రైవేటు కాలేజీల యాజ‌మాన్యాల‌తో పాటు ప‌లు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ వ‌స్తున్నాయి. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంపై స్పందించ‌క‌పోవ‌డంతో విద్యార్థులు ఆందోళ‌న‌లు చేప‌డుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్ వెంట‌నే విడుద‌ల చేయాల‌ని అనేక విజ్ఞ‌ప్తులు చేసిన‌ప్ప‌టికీ రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లించ‌డం లేదు. దీంతో ప్ర‌యివేటు కాలేజీల యాజ‌మాన్యాలు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 15వ తేదీ నుంచి అన్ని కాలేజీల‌ను నిర‌వ‌ధికంగా బంద్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 10 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. ఈ మేర‌కు రాష్ట్ర...
Manipur | మణిపూర్ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – రూ.8,500 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం
National

Manipur | మణిపూర్ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – రూ.8,500 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం

2023 హింస చెలరేగిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా రేపు మణిపూర్‌లో పర్యటించనున్నారు. మణిపూర్ (Manipur) ప్రధాన కార్యదర్శి పునీత్ కుమార్ గోయెల్ శుక్రవారం మాట్లాడుతూ ప్రధాని మోదీ సెప్టెంబర్ 13న ఈశాన్య రాష్ట్రాన్ని సందర్శిస్తారని, రూ.8,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారని చెప్పారు. ప్రధాని మోదీ మణిపూర్ షెడ్యూల్ ప్రధానమంత్రి ముందుగా మిజోరం నుండి చురచంద్‌పూర్‌కు చేరుకుంటారని, ఆ తర్వాత రాజధాని ఇంఫాల్‌కు వెళతారని ఆయన చెప్పారు. "మణిపూర్ సమగ్ర అభివృద్ధికి తన నిబద్ధతకు అనుగుణంగా, ప్రధానమంత్రి చురచంద్‌పూర్‌లో రూ. 7,300 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు" అని గోయెల్ ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. సెప్టెంబర్ 13న ఇంఫాల్‌లో రూ.1,200 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ పర్యటన మణిపూర్‌లో శాంతి, సాధా...
Dairy Milk Price : అమూల్, మదర్ డైరీ పాల ధరలు తగ్గుతున్నాయా? తాజా అప్‌డేట్ ఇదే..
LifeStyle

Dairy Milk Price : అమూల్, మదర్ డైరీ పాల ధరలు తగ్గుతున్నాయా? తాజా అప్‌డేట్ ఇదే..

Dairy Milk Price : దేశంలో జీఎస్టీ (GST) సంస్కరణల ప్రభావం పాల ఉత్పత్తులపై కూడా కనిపించనుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పాలు, పాలు సంబంధిత ఉత్పత్తులపై పన్ను జీరోకి త‌గ్గించ‌డంతో వినియోగదారులకు ఉపశమనం లభించ‌నుంది. ముఖ్యంగా అమూల్ (Amul), మదర్ డైరీ (Mother Dairy) సంస్థలు కొత్త ధరలను ప్రకటించాయి. అమూల్ పాలు అమూల్ తాజా పౌచ్ పాలపై ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. ఇప్పటివరకు పౌచ్ పాలపై జీఎస్టీ 0 శాతం ఉండటంతో ధరలు అలాగే కొనసాగుతాయి. అయితే అమూల్ టెట్రా ప్యాక్ (UHT milk) పాల ధర మాత్రం తగ్గనుంది. UHT పాలు ఎక్కువ రోజులు ఫ్రిజ్ అవసరం లేకుండా నిల్వ ఉండే ప్రత్యేకత కలిగి ఉంటాయి. మదర్ డెయిరీ పాల ధర లీటరుకు 3 నుండి 4 రూపాయలు తగ్గవచ్చు. అమూల్ టెట్రా ప్యాకెట్ పాల ధర మాత్రమే తగ్గుతుంది. UHT పాలను మీరు చాలా నెలలు ఫ్రిజ్‌లో ఉంచకుండానే ఉపయోగించవచ్చు. UHT ప్రక్రియలో, పాలను కనీసం 135 డిగ్రీల సెల్సియస్‌కు ...
error: Content is protected !!